హైదరాబాద్ లో పేలుడు.!
- November 08, 2019
హైదరాబాద్ లో పేలుడు సంభవించింది, మీర్పేట్లోని విజయపురి కాలనీలో ఈ ఘటన చోటుచేసుకుంది. చెత్త ఏరుకంటూ ఓ మహిళ చెత్తకుప్ప దగ్గరికి చేరుకుంది. అందులో ఉన్న డబ్బాను అందుకోబోయింది. ఒక్కసారిగా పేలుడు సంభవించడంతో ఆ మహిళకు తీవ్రంగా గాయాలయ్యాయి. ఇది గమనించిన స్థానికులు పోలీసులకి సమాచారం అందించగా, ఘటనాస్థలానికి చేరుకుని పేలుడు ప్రాంతాన్ని పరిశీలించారు. పేలుడు సంభవించిన డబ్బాను స్వాధీన పరచుకుని దర్యాప్తు చేపట్టారు. గాయపడ్డ మహిళను దగ్గర్లోని ఆస్పత్రికి తరలించారు.
తాజా వార్తలు
- IPL 2026: లక్నో పై పంజాబ్ ఘన విజయం
- TFDA & మెడికవర్ హాస్పిటల్స్ కలిసి సినీ దర్శకుల కోసం ప్రత్యేక ఆరోగ్య పరీక్షల కార్యక్రమం
- దుబాయ్, మనామా, ఖసాబ్కు విమానాలు తిరిగి ప్రారంభించిన ఒమాన్ ఎయిర్వేస్
- సీఎం చంద్రబాబు బర్త్డే సీడీపీ వచ్చేసింది!
- బాణసంచా తయారీ ఫ్యాక్టరీలో భారీ పేలుడు..19 మంది మృతి
- 'వారాహి హోమియోపతి’ చికిత్స కేంద్రం ప్రారంభం
- దేశంలోనే తొలి LED క్రెడిట్ కార్డు లాంచ్..ఫీచర్లు ఇవే!
- ఆల్ ఇండియా పర్మిట్ రద్దు చేసిన కేంద్రం!
- తెలంగాణలో వడగళ్ల వాన
- BAPS హిందూ మందిర్ పునఃప్రారంభం: యూఏఈ జెండా ఆవిష్కరణతో ఐక్యత సందేశం









