కువైట్లో 15,332 మంది వలసదారులకు క్యాన్సర్
- November 08, 2019
కువైట్: మినిస్ట్రీ ఆఫ్ హెల్త్ తాజాగా వెల్లడించిన వివరాల ప్రకారం కువైట్లో 15,332 మంది వలసదారులు క్యాన్సర్తో బాధపడుతున్నట్లు తెలుస్తోంది. మొత్తం క్యాన్సర్ బాధితుల సంఖ్య 29,465 కాగా, అందులో కువైటీల సంఖ్య 14,313గా తేలింది. కువైటీ పౌరుల్లో 6,060 మంది పురుషులు, 8,253 మంది మహిళలు క్యాన్సర్తో బాధపడుతున్నారు. వలసదారుల్లో 7,861 మంది పురుషులకు, 7,471 మంది స్త్రీలకీ క్యాన్సర్ వుంది. బ్రెస్ట్ క్యాన్సర్, యుటెరస్ క్యాన్సర్, కొలన్ క్యాన్సర్, బ్లడ్ క్యాన్సర్ మహిళల్లో ఎక్కువగా కన్పిస్తోంటే, పురుషుల్లో ప్రోస్టేట్ క్యాన్సర్, కొలన్ క్యాన్సర్ ఎక్కువగా కన్పిస్తోంది.
తాజా వార్తలు
- రెనోలో NATS, ఐఏసీసీఎన్ఎన్ ఆధ్వర్యంలో సంయుక్తంగా దీపావళి వేడుకలు
- సత్యసాయి శతజయంతి వేడుకలకు మోదీ–ముర్ము హాజరు
- ఢిల్లీలో భారీ పేలుడు..11 మంది మృతి, పదుల సంఖ్యలో గాయాలు
- పర్యాటక రంగానికి రూ.13,819 కోట్ల భారీ పెట్టుబడులు
- ఏపీ క్యాబినెట్ నిర్ణయాలు
- 'నైట్ స్టడీ స్పేస్'ను ప్రారంభించిన ఖతార్ నేషనల్ లైబ్రరీ..!!
- తైఫ్లోని అల్-హదా రోడ్డు 3 రోజుల పాటు మూసివేత..!!
- యూఏఈలో ఫ్రీలాన్సర్ల వీసాలపై సమీక్ష.. సానుకూల స్పందన..!!
- కువైట్లో సంస్కరణలు..5నిమిషాల్లో ఎంట్రీ వీసా జారీ..!!
- ఒమన్ లో దివ్యాంగుల వికాసానికి ప్రత్యేక కార్యాచరణ..!!







