కువైట్లో 15,332 మంది వలసదారులకు క్యాన్సర్
- November 08, 2019
కువైట్: మినిస్ట్రీ ఆఫ్ హెల్త్ తాజాగా వెల్లడించిన వివరాల ప్రకారం కువైట్లో 15,332 మంది వలసదారులు క్యాన్సర్తో బాధపడుతున్నట్లు తెలుస్తోంది. మొత్తం క్యాన్సర్ బాధితుల సంఖ్య 29,465 కాగా, అందులో కువైటీల సంఖ్య 14,313గా తేలింది. కువైటీ పౌరుల్లో 6,060 మంది పురుషులు, 8,253 మంది మహిళలు క్యాన్సర్తో బాధపడుతున్నారు. వలసదారుల్లో 7,861 మంది పురుషులకు, 7,471 మంది స్త్రీలకీ క్యాన్సర్ వుంది. బ్రెస్ట్ క్యాన్సర్, యుటెరస్ క్యాన్సర్, కొలన్ క్యాన్సర్, బ్లడ్ క్యాన్సర్ మహిళల్లో ఎక్కువగా కన్పిస్తోంటే, పురుషుల్లో ప్రోస్టేట్ క్యాన్సర్, కొలన్ క్యాన్సర్ ఎక్కువగా కన్పిస్తోంది.
తాజా వార్తలు
- బెంగళూరు: రేవ్ పార్టీలో తెలుగు రాష్ట్రాలకు చెందిన 100 మంది ప్రముఖలు అరెస్ట్
- సీఎం రేవంత్ ప్రభుత్వం సంచలన నిర్ణయాలు ఇవే..
- లోయలో పడ్డ వాహనం...17 మంది మృతి
- 4వ అంతర్జాతీయ శివపదార్చనగా సాగిన శివపదం పాటల పోటీలు
- సింగపూర్ లో ఘనంగా 'పాట షికారుకొచ్చింది' పుస్తక ఆవిష్కరణ
- హైదరాబాద్లో NATS సహకారంతో కంప్యూటర్ శిక్షణ కేంద్రం ప్రారంభం
- టీఎస్ ఈసెట్ ఫలితాలు విడుదల...
- అండమాన్ను తాకిన నైరుతి రుతుపవనాలు..
- ఇరాన్ అధ్యక్షుడు రైసీ మరణంపై యూఏఈ సంతాపం
- యూఏఈలో 50% వరకు పెరిగిన బీమా ప్రీమియం