కువైట్లో 15,332 మంది వలసదారులకు క్యాన్సర్
- November 08, 2019
కువైట్: మినిస్ట్రీ ఆఫ్ హెల్త్ తాజాగా వెల్లడించిన వివరాల ప్రకారం కువైట్లో 15,332 మంది వలసదారులు క్యాన్సర్తో బాధపడుతున్నట్లు తెలుస్తోంది. మొత్తం క్యాన్సర్ బాధితుల సంఖ్య 29,465 కాగా, అందులో కువైటీల సంఖ్య 14,313గా తేలింది. కువైటీ పౌరుల్లో 6,060 మంది పురుషులు, 8,253 మంది మహిళలు క్యాన్సర్తో బాధపడుతున్నారు. వలసదారుల్లో 7,861 మంది పురుషులకు, 7,471 మంది స్త్రీలకీ క్యాన్సర్ వుంది. బ్రెస్ట్ క్యాన్సర్, యుటెరస్ క్యాన్సర్, కొలన్ క్యాన్సర్, బ్లడ్ క్యాన్సర్ మహిళల్లో ఎక్కువగా కన్పిస్తోంటే, పురుషుల్లో ప్రోస్టేట్ క్యాన్సర్, కొలన్ క్యాన్సర్ ఎక్కువగా కన్పిస్తోంది.
తాజా వార్తలు
- IPL 2026: లక్నో పై పంజాబ్ ఘన విజయం
- TFDA & మెడికవర్ హాస్పిటల్స్ కలిసి సినీ దర్శకుల కోసం ప్రత్యేక ఆరోగ్య పరీక్షల కార్యక్రమం
- దుబాయ్, మనామా, ఖసాబ్కు విమానాలు తిరిగి ప్రారంభించిన ఒమాన్ ఎయిర్వేస్
- సీఎం చంద్రబాబు బర్త్డే సీడీపీ వచ్చేసింది!
- బాణసంచా తయారీ ఫ్యాక్టరీలో భారీ పేలుడు..19 మంది మృతి
- 'వారాహి హోమియోపతి’ చికిత్స కేంద్రం ప్రారంభం
- దేశంలోనే తొలి LED క్రెడిట్ కార్డు లాంచ్..ఫీచర్లు ఇవే!
- ఆల్ ఇండియా పర్మిట్ రద్దు చేసిన కేంద్రం!
- తెలంగాణలో వడగళ్ల వాన
- BAPS హిందూ మందిర్ పునఃప్రారంభం: యూఏఈ జెండా ఆవిష్కరణతో ఐక్యత సందేశం









