హైదరాబాద్ లో పేలుడు.!
- November 08, 2019
హైదరాబాద్ లో పేలుడు సంభవించింది, మీర్పేట్లోని విజయపురి కాలనీలో ఈ ఘటన చోటుచేసుకుంది. చెత్త ఏరుకంటూ ఓ మహిళ చెత్తకుప్ప దగ్గరికి చేరుకుంది. అందులో ఉన్న డబ్బాను అందుకోబోయింది. ఒక్కసారిగా పేలుడు సంభవించడంతో ఆ మహిళకు తీవ్రంగా గాయాలయ్యాయి. ఇది గమనించిన స్థానికులు పోలీసులకి సమాచారం అందించగా, ఘటనాస్థలానికి చేరుకుని పేలుడు ప్రాంతాన్ని పరిశీలించారు. పేలుడు సంభవించిన డబ్బాను స్వాధీన పరచుకుని దర్యాప్తు చేపట్టారు. గాయపడ్డ మహిళను దగ్గర్లోని ఆస్పత్రికి తరలించారు.
తాజా వార్తలు
- Asia Cup 2025: ఒమన్ పై భారత్ విజయం..
- టీ20 ఫార్మాట్లో 250 మ్యాచ్లు పూర్తి చేసుకున్న టీమిండియా
- ప్రీక్వార్టర్స్లో పీవీ సింధు ఓటమి...
- ఆసియా కప్: ధనాధనా బాదిన అభిషేక్, శాంసన్..
- మణిపూర్లో అస్సాం రైఫిల్స్పై దుండగుల దాడి
- ఆర్చరీ ప్రీమియర్ లీగ్కు బ్రాండ్ అంబాసిడర్గా వ్యవహరించనున్న గ్లోబల్ ఐకాన్ రామ్ చరణ్
- నవరాత్రుల సందర్భంగా ప్రత్యేక టూర్ ప్యాకేజీ: APDTC
- ప్రపంచంలో మొదటిసారి 100 ఆవిష్కర్తలతో భేటీ కానున్న జర్నలిస్టులు
- సౌదీలో కొత్త పండ్లు, కూరగాయల ప్యాకేజింగ్ నిబంధనలు..!!
- వెబ్ సమ్మిట్ ఖతార్ 2026కి విస్తృత ఏర్పాట్లు..!!