షార్జాలో అతి పెద్ద బుక్ ఎగ్జిబిషన్
- November 09, 2019యూఏఈ: షార్జా ఇంటర్నేషనల్ బుక్ ఫెయిర్ (ఎస్బిఐఎఫ్)లో ప్రపంచ వ్యాప్తంగా వివిధ దేశాల నుంచి వచ్చిన 1,502 ఆథర్స్ చరిత్ర సృష్టించారు. సరికొత్త గిన్నీస్ వరల్డ్ రికార్డ్కి ఈ ఈవెంట్ వేదిక అయ్యింది. 'వరల్డ్స్ లర్జెస్ట్ బుక్ సైనింగ్ సెర్మానీ' ఒకే వేదికపై గతంలో 1,423 మంది ఆదర్స్తో జరగగా, ఇప్పుడు 1,502 మందితో ఆ కార్యక్రమం జరిగింది. దాంతో, ఈ ఘటన గిన్నీస్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డ్స్కి ఎక్కింది. ఎస్బిఎ ఛైర్మన్ అహ్మద్ బిన్ రక్కాద్ అల్ అమెరి మాట్లాడుతూ, షార్జా ఎప్పటికప్పుడు సరికొత్త ఆలోచనలతో తన ప్రత్యేకతను చాటుకుంటోందనీ, ఈసారి ఈ విభాగంలో షార్జాకి ఘనత దక్కడం ఆనందంగా వుందని చెప్పారు. ఈ సందర్భంగా ఆదర్స్, పబ్లిషర్స్ మరియు వాలంటీర్స్కి కృతజ్ఞతలు తెలిపారు.
తాజా వార్తలు
- 202 మంది బెగ్గర్స్ అరెస్ట్.. విజిట్ వీసా హోల్డర్లే అధికం
- కువైట్ సమాచార శాఖ మంత్రితో భారత రాయబారి భేటీ
- బైట్ అల్ఘాషమ్ దార్అరబ్ ప్రైజ్ కు దరఖాస్తుల ఆహ్వానం
- ఖతార్లో అంతర్జాతీయ నగదు బదిలీపై రుసుములు పెంపు
- పాలస్తీనా భూమి ఆక్రమణ.. తీవ్రంగా ఖండించిన సౌదీ అరేబియా
- పిల్లలకు సోషల్ మీడియా వినియోగం పరిమితం చేయాలా?
- GCC దేశాల కోసం ఇ-వీసాలు.. వ్యాలిడిలీ, డాక్యుమెంట్ ప్రాసెస్
- వార్షిక సౌదీ గ్రీన్ ఇనిషియేటివ్ డే.. లక్ష్యాలను ప్రకటించిన సౌదీ అరేబియా
- అజాన్ లేదా ప్రార్థనల పై తప్పుడు ప్రచారం.. ఖండించిన షార్జా
- విదేశీ కంపెనీలలో పౌరుల నియమకం..ఒమన్ కీలక ఉత్తర్వులు