జెడ్డాలో మేజర్ మిలిటరీ ఎక్సర్సైజ్లో పాల్గొన్న సౌదీ బోర్డర్ గార్డ్స్
- November 09, 2019
జెడ్డా: సౌదీ బోర్డర్ గార్డ్స్, మేజర్ మిలిటరీ మరియు సెక్యూరిటీ ట్రైనింగ్ ఎక్సర్సైజ్లో పాల్గొన్నారు. యాన్యువల్ డ్రిల్లో భాగంగా సౌదీ బోర్డర్ గార్డ్స్ తమ నైపుణ్యాల్ని చాటి చెప్పారు. మొహమ్మద్ బిన్ నైఫ్ అకాడమీ ఫర్ మెరిటైమ్ సైన్స్ అండ్ సెక్యూరిటీ స్టడీస్ ఈ కార్యక్రమాన్ని నిర్వహించడం జరిగింది. లైవ్ అమ్యూనిషన్తో షూటింగ్, అరెస్ట్ టెక్నిక్స్, నైట్ ఆంబుష్ స్కిల్స్ ఇక్కడ అబ్బురపరిచాయి. అకాడమీ అధికార ప్రతినిథి మేజర్ మొహమ్మద్ అల్ తాఖాఫి మాట్లాడుతూ, మూవింగ్ టార్గెట్స్, స్టాటిక్ టార్గెట్స్ని షూట్ చేయడం కూడ ఈ ఫీల్డ్ ట్రెయినింగ్లో భాగంగా ఏర్పాటు చేశామని చెప్పారు. అరెస్ట్ మరియు ఇన్స్పెక్షన్ ప్రొసిడ్యూర్స్పై కూడా శిక్షణ ఇచ్చామని తెలిపారు.
తాజా వార్తలు
- యూఏఈలో ఏకైక సహజ జలపాతం.. ప్రజలకు అందుబాటులోకి వాడీ వురయ్యా..!!
- ఎల్నినో ప్రభావంపై సౌదీలో హెచ్చరికలు జారీ..!!
- వైద్య సిబ్బందికి కొత్త డ్రెస్ కోడ్ అమలు..!!
- ఇజ్రాయెల్ అధ్యక్షుడితో బహ్రెయిన్ రాజు హమద్ చర్చలు..!!
- కొత్త అంటువ్యాధి.. ప్రజలకు ఒమన్ సీడీఏఏ కీలక సూచనలు..!!
- మెట్రాష్లో కొత్త సర్వీస్.. ఫీజు చెల్లిస్తే ఈ-మెయిల్కే వీసా కాపీ..!!
- ఎమిరేట్స్ స్కైవార్డ్స్ సభ్యులకు యూరప్లో 12 వేలకు పైగా రైలు గమ్యస్థానాలకు మైల్స్తో ప్రయాణం
- యూఏఈలో ఆరు నెలల్లో 42 గృహ కార్మికుల నియామక సంస్థలకు జరిమానాలు
- పీఎం ఇంటర్న్షిప్ పథకంలో ఏపీకి మరిన్ని అవకాశాలు కోరిన ఎంపీ బాలశౌరి
- హైవే ప్రయాణికులకు కేంద్రం భారీ శుభవార్త







