తీరం దాటిన బుల్బల్.. ఏపికి భారీ వర్షాలు
- November 10, 2019![1 తీరం దాటిన బుల్బల్.. ఏపికి భారీ వర్షాలు](https://www.maagulf.com/godata/articles/201911/EI_dpiiUUAAJCBX_1573372677.jpg)
విశాఖ: బంగాళాఖాతంలో కొనసాగుతున్న బుల్బుల్ తుఫాను తీరం దాటింది. ఈ తుఫాను పశ్చిమ బెంగాళ్-బంగ్లాదేశ్ మీదుగా తీరం దాటిందని వాతావరణ శాఖ తెలిపింది. ఈ తుఫాను దాటికి ఏపిలో ఓ మోస్తారు నుంచి భారీ వర్షాలు పడే అవకాశం ఉన్నట్లుగా విశాఖ తుఫాను హెచ్చరికల కేంద్రం వెల్లడించింది. తుఫాను ప్రభావంతో సముద్రం అల్లకల్లోలంగా ఉన్నదని, మత్స్యకారులను వేటకు వెళ్లకూడదని అధికారులు హెచ్చరికలు జారీ చేశారు. ఈ తుఫాను ప్రభావంతో పారాదీప్, పశ్చిమ బెంగాల్, ఒడిశా తీరాల్లో గంటకు 140 కిలోమీటర్ల వేగంతో బలంగా గాలులు వీస్తున్నాయి. ఆంధ్రప్రదేశ్తో పాటు పశ్చిమ బెంగాల్ ఒడిశా ప్రాంతాల్లోనూ భారీ వర్షాలు కురుస్తాయని అధికారులు తెలిపారు.
తాజా వార్తలు
- ఒమన్లో ధూళి తుఫానులు..అలెర్ట్ జారీ
- నవజాత శిశువుల స్క్రీనింగ్.. యూఏఈలో కొత్త మార్గదర్శకాలు
- 'మాస్టర్ ఆఫ్ డవలప్ మెంట్ ఎక్సలెన్స్ అవార్డు-2024'ను సొంతం చేసుకున్న అన్వితా గ్రూప్
- రేపటి భారత క్రీడా షెడ్యూల్ ఇదే..
- మద్యం కుంభకోణంలో జగన్ ను వదిలేది లేదు: మంత్రి కొల్లు రవీంద్ర
- షిర్డీ సాయినాధుని సేవలో ఏపీ గవర్నర్
- ఆసియా కప్: పాక్ పై విజయం…ఫైనల్స్ కు శ్రీలంక
- ఇంజినీరింగ్ విద్యార్థులకు శుభవార్త
- రాచకొండ సిబ్బంది సంక్షేమానికి అధిక ప్రాధాన్యం: సిపీ సుధీర్ బాబు
- విషాదం..భవనం పైకప్పుపై ప్రవాస భారతీయుడి మృతదేహం లభ్యం..!