తీరం దాటిన బుల్బల్.. ఏపికి భారీ వర్షాలు
- November 10, 2019
విశాఖ: బంగాళాఖాతంలో కొనసాగుతున్న బుల్బుల్ తుఫాను తీరం దాటింది. ఈ తుఫాను పశ్చిమ బెంగాళ్-బంగ్లాదేశ్ మీదుగా తీరం దాటిందని వాతావరణ శాఖ తెలిపింది. ఈ తుఫాను దాటికి ఏపిలో ఓ మోస్తారు నుంచి భారీ వర్షాలు పడే అవకాశం ఉన్నట్లుగా విశాఖ తుఫాను హెచ్చరికల కేంద్రం వెల్లడించింది. తుఫాను ప్రభావంతో సముద్రం అల్లకల్లోలంగా ఉన్నదని, మత్స్యకారులను వేటకు వెళ్లకూడదని అధికారులు హెచ్చరికలు జారీ చేశారు. ఈ తుఫాను ప్రభావంతో పారాదీప్, పశ్చిమ బెంగాల్, ఒడిశా తీరాల్లో గంటకు 140 కిలోమీటర్ల వేగంతో బలంగా గాలులు వీస్తున్నాయి. ఆంధ్రప్రదేశ్తో పాటు పశ్చిమ బెంగాల్ ఒడిశా ప్రాంతాల్లోనూ భారీ వర్షాలు కురుస్తాయని అధికారులు తెలిపారు.
తాజా వార్తలు
- దోపిడీ, మనీలాండరింగ్ కేసులో 80 మంది ముఠాకు జైలు శిక్ష..!!
- వివాహానికి ముందు జన్యు పరీక్ష చేయించుకున్న2400 జంటలు..!!
- రమదాన్..ఎనిమిదవ మక్కా లాంతర్ల ఉత్సవం ప్రారంభం..!!
- యూఏఈ ఎతిహాద్-శాట్ ప్రయోగం విజయవంతం..!!
- మాదకద్రవ్యాల వినియోగం..మహిళకు 10 సంవత్సరాల జైలు శిక్ష..!!
- నిర్మాణ సామాగ్రి చోరీ.. పోలీసుల అదుపులో ముఠా సభ్యులు..!!
- అమెరికాలో గ్రీన్ కార్డు దారులకు షాకింగ్ న్యూస్..
- హెచ్ఐవీకి చెక్ పెట్టేలా కొత్త మందు..
- షఖురాలో హత్య.. సోషల్ మీడియాలో పుకార్లను ఖండించిన బాధిత ఫ్యామిలీ..!!
- 2025-26 అకాడమిక్ ఇయర్.. విద్యార్థుల నమోదుకు సర్క్యులర్ జారీ..!!