మస్కట్:ఆరుగురు వలసదారుల మృతి
- November 11, 2019
మస్కట్: ఆసియాకి చెందిన ఆరుగురు వలసదారులు కాంక్రీట్ పైప్లో ప్రాణాలు కోల్పోయినట్లు పబ్లిక్ అథారిటీ ఫర్ సివిల్ డిఫెన్స్ అండ్ అంబులెన్స్ పేర్కొంది. విలాయత్ ఆఫ్ సీబ్లోని ఎయిర్ పోర్ట్ హైట్స్ వద్ద వాటర్ ఎక్స్టెన్షన్ సైట్ దగ్గరలోగల వాటర్ పూల్లో ఈ ఘటన చోటు చేసుకుందని పిఎసిడిఎ పేర్కొంది. తమకు ఈ ఘటనపై సమాచారం అందగానే, సంఘటనా స్థలానికి చేరుకుని రెస్క్యూ ఆపరేషన్ చేపట్టామని ఈ ఘటనలో ఆరుగురు ప్రాణాలు కోల్పోయారని పిఎసిడిఎ వివరించింది. ఈ తరహా ప్రాజెక్టులు చేపట్టే కంపెనీలు, తగిన సేఫ్టీ రూల్స్ పాటించాలని పిఎసిడిఎ హెచ్చరించింది.
తాజా వార్తలు
- Asia Cup 2025: ఒమన్ పై భారత్ విజయం..
- టీ20 ఫార్మాట్లో 250 మ్యాచ్లు పూర్తి చేసుకున్న టీమిండియా
- ప్రీక్వార్టర్స్లో పీవీ సింధు ఓటమి...
- ఆసియా కప్: ధనాధనా బాదిన అభిషేక్, శాంసన్..
- మణిపూర్లో అస్సాం రైఫిల్స్పై దుండగుల దాడి
- ఆర్చరీ ప్రీమియర్ లీగ్కు బ్రాండ్ అంబాసిడర్గా వ్యవహరించనున్న గ్లోబల్ ఐకాన్ రామ్ చరణ్
- నవరాత్రుల సందర్భంగా ప్రత్యేక టూర్ ప్యాకేజీ: APDTC
- ప్రపంచంలో మొదటిసారి 100 ఆవిష్కర్తలతో భేటీ కానున్న జర్నలిస్టులు
- సౌదీలో కొత్త పండ్లు, కూరగాయల ప్యాకేజింగ్ నిబంధనలు..!!
- వెబ్ సమ్మిట్ ఖతార్ 2026కి విస్తృత ఏర్పాట్లు..!!