మస్కట్:ఆరుగురు వలసదారుల మృతి
- November 11, 2019
మస్కట్: ఆసియాకి చెందిన ఆరుగురు వలసదారులు కాంక్రీట్ పైప్లో ప్రాణాలు కోల్పోయినట్లు పబ్లిక్ అథారిటీ ఫర్ సివిల్ డిఫెన్స్ అండ్ అంబులెన్స్ పేర్కొంది. విలాయత్ ఆఫ్ సీబ్లోని ఎయిర్ పోర్ట్ హైట్స్ వద్ద వాటర్ ఎక్స్టెన్షన్ సైట్ దగ్గరలోగల వాటర్ పూల్లో ఈ ఘటన చోటు చేసుకుందని పిఎసిడిఎ పేర్కొంది. తమకు ఈ ఘటనపై సమాచారం అందగానే, సంఘటనా స్థలానికి చేరుకుని రెస్క్యూ ఆపరేషన్ చేపట్టామని ఈ ఘటనలో ఆరుగురు ప్రాణాలు కోల్పోయారని పిఎసిడిఎ వివరించింది. ఈ తరహా ప్రాజెక్టులు చేపట్టే కంపెనీలు, తగిన సేఫ్టీ రూల్స్ పాటించాలని పిఎసిడిఎ హెచ్చరించింది.
తాజా వార్తలు
- గాన కోకిల ఎస్.జానకి కన్నుమూత
- సీఎం రేవంత్తో ఎమిరేట్స్ వైస్ ప్రెసిడెంట్ భేటీ.. కీలక అంశాల పై చర్చ
- అమెరికాకు మోస్ట్ వాంటెడ్ క్రిమినల్ ను అప్పగించిన ఖతార్..!!
- ద్వైపాక్షిక, ప్రాంతీయ పరిస్థితులపై అమెరికా–సౌదీ చర్చలు..!!
- సలాలా తీరంలో ఒమన్ పౌరుడిని రక్షించిన కోస్ట్ గార్డ్..!!
- కువైట్లో వారాంతంలో తీవ్రమైన ఎండలు.. హెచ్చరిక..!!
- అల్ మజారె స్ట్రీట్ విస్తరణకు అధ్యయనం.. ట్రాఫిక్ సమస్యలకు చెక్..!!
- సమ్మర్ లో పిల్లల భద్రతపై ఫుజైరా పోలీసుల హెచ్చరిక..!!
- యూఏఈలో తొలి ‘లాంగెవిటీ మెడిసిన్’ అకడమిక్ కోర్సులు ప్రారంభించనున్న తుంబే గ్రూప్
- నకిలీ యాప్ల పట్ల అప్రమత్తంగా ఉండండి.. దుబాయ్ పోలీసుల హెచ్చరిక







