డ్రైవ్ త్రూ ఫ్యూయల్ స్టేషన్ సర్వీస్ని ప్రారంభించిన అడ్నాక్
- November 11, 2019
అబుదాబీకి చెందిన అడ్నాక్ గ్రూప్, యూఏఈలో డ్రైవ్ త్రూ ఫ్యూయల్ స్టేషన్ సర్వీస్ని ప్రారంభించింది. 'ఆన్ ది గో' పేరుతో రూపొందించిన ఈ సర్వీస్ ద్వారా, తమ కారు నుంచే కంఫర్టబుల్గా ఫ్యూయల్ ప్రోడక్ట్స్ చేయవచ్చు. ఈ కొత్త సర్వీసు కాంప్లిమెంటరీగా లభిస్తుందనీ, ఎలాంటి అదనపు ఛార్జీలూ వసూలు చేయబోమని సంస్థ పేర్కొంది. అడ్నాక్ చీఫ్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ డాక్టర్ సుల్తాన్ అహ్మద్ అల్ జబెర్ మాట్లాడుతూ, వినియోగదారులకు క్వాలిటీ సర్వీసుల్ని అందించే క్రమంలో ఈ కొత్త కార్యక్రమం చేపట్టామని అన్నారు. మోటరిస్ట్ అడ్నాక్ ఒయాసిస్ స్టోర్ వద్ద ఆగి వెహికిల్ దిగకుండానే, అందులో ఫ్యూయల్ ఫిల్ చేసే సమయంలో షాపింగ్ చేసుకోవచ్చు. వైఫై పేమెంట్ మెథడ్ ద్వారా ఈ సౌకర్యం పొందే వీలుంది.
తాజా వార్తలు
- Asia Cup 2025: ఒమన్ పై భారత్ విజయం..
- టీ20 ఫార్మాట్లో 250 మ్యాచ్లు పూర్తి చేసుకున్న టీమిండియా
- ప్రీక్వార్టర్స్లో పీవీ సింధు ఓటమి...
- ఆసియా కప్: ధనాధనా బాదిన అభిషేక్, శాంసన్..
- మణిపూర్లో అస్సాం రైఫిల్స్పై దుండగుల దాడి
- ఆర్చరీ ప్రీమియర్ లీగ్కు బ్రాండ్ అంబాసిడర్గా వ్యవహరించనున్న గ్లోబల్ ఐకాన్ రామ్ చరణ్
- నవరాత్రుల సందర్భంగా ప్రత్యేక టూర్ ప్యాకేజీ: APDTC
- ప్రపంచంలో మొదటిసారి 100 ఆవిష్కర్తలతో భేటీ కానున్న జర్నలిస్టులు
- సౌదీలో కొత్త పండ్లు, కూరగాయల ప్యాకేజింగ్ నిబంధనలు..!!
- వెబ్ సమ్మిట్ ఖతార్ 2026కి విస్తృత ఏర్పాట్లు..!!