అల్ అయిన్ జూ సందర్శకులకు 48 శాతం డిస్కౌంట్
- November 12, 2019యూఏఈ: అల్ అయిన్ జూ, విజిటర్స్కి స్పెషల్ ఆఫర్స్ మరియు డిస్కౌంట్స్తో ఆహ్వానం పలుకుతోంది. ప్రతి ఎంట్రీ మరియు సఫారీ ట్రక్ టిక్కెట్స్పై 48 శాతం డిస్కౌంట్ ప్రకటించారు నిర్వాహకులు. అయితే, టిక్కెట్లను వెబ్సైట్ లేదా స్మార్ట్ ఫోన్ అప్లికేషన్ ద్వారా బుక్ చేసుకోవాల్సి వుంటుంది. నవంబర్ 1 నుంచి 29 వరకు ఈ ఆఫర్ అందుబాటులో వుంటుంది. టిక్కెట్లు కొనుగోలు చేసిన తేదీ నుంచి 30 రోజలపాటు చెల్లుబాటవుతాయి. సందర్శకులకు ఇది గొప్ప అవకాశమని అల్ అయిన్ జూ మార్కెటింగ్ అండ్ కార్పొరేట్ కమ్యూనికేషన్ డైరెక్టర్ ఒమర్ యూసుఫ్ అల్బలూషి చెప్పారు.
తాజా వార్తలు
- కంటి శస్త్ర చికిత్స పరికరమును విరాళంగా ఇచ్చిన మజ్గూన్ డాక్ యార్డ్
- నూడుల్స్లో కోట్ల విలువైన వజ్రాలు..
- పిఠాపురం ఎమ్మెల్యే అభ్యర్థిగా పవన్ కల్యాణ్ నామినేషన్
- గాజాలో తక్షణ కాల్పుల విరమణకు GCC, EU ఉమ్మడి చర్యలు. !
- బ్యాంకులు రుణ వాయిదాలు 6 నెలల పాటు వాయిదా..!
- 3 నెలల్లో 67 హాస్పిటాలిటీ సౌకర్యాలు మూసివేత
- జిలీబ్ అల్-షుయౌఖ్లో ఆసియా జాతీయుడి హత్య..!
- యూఏఈ అధ్యక్షుడితో సుల్తాన్ కీలక చర్చలు
- విమానాల్లో 12 ఏళ్లలోపు చిన్నారులకు వారి పేరెంట్స్ పక్కనే సీటు ఇవ్వాలి: DGCA
- బాధిత కుటుంబాల కోసం వాట్సాప్ నంబర్ ప్రారంభం