అల్ అయిన్ జూ సందర్శకులకు 48 శాతం డిస్కౌంట్
- November 12, 2019
యూఏఈ: అల్ అయిన్ జూ, విజిటర్స్కి స్పెషల్ ఆఫర్స్ మరియు డిస్కౌంట్స్తో ఆహ్వానం పలుకుతోంది. ప్రతి ఎంట్రీ మరియు సఫారీ ట్రక్ టిక్కెట్స్పై 48 శాతం డిస్కౌంట్ ప్రకటించారు నిర్వాహకులు. అయితే, టిక్కెట్లను వెబ్సైట్ లేదా స్మార్ట్ ఫోన్ అప్లికేషన్ ద్వారా బుక్ చేసుకోవాల్సి వుంటుంది. నవంబర్ 1 నుంచి 29 వరకు ఈ ఆఫర్ అందుబాటులో వుంటుంది. టిక్కెట్లు కొనుగోలు చేసిన తేదీ నుంచి 30 రోజలపాటు చెల్లుబాటవుతాయి. సందర్శకులకు ఇది గొప్ప అవకాశమని అల్ అయిన్ జూ మార్కెటింగ్ అండ్ కార్పొరేట్ కమ్యూనికేషన్ డైరెక్టర్ ఒమర్ యూసుఫ్ అల్బలూషి చెప్పారు.
తాజా వార్తలు
- పర్యాటక రంగానికి రూ.13,819 కోట్ల భారీ పెట్టుబడులు
- ఏపీ క్యాబినెట్ నిర్ణయాలు
- 'నైట్ స్టడీ స్పేస్'ను ప్రారంభించిన ఖతార్ నేషనల్ లైబ్రరీ..!!
- తైఫ్లోని అల్-హదా రోడ్డు 3 రోజుల పాటు మూసివేత..!!
- యూఏఈలో ఫ్రీలాన్సర్ల వీసాలపై సమీక్ష.. సానుకూల స్పందన..!!
- కువైట్లో సంస్కరణలు..5నిమిషాల్లో ఎంట్రీ వీసా జారీ..!!
- ఒమన్ లో దివ్యాంగుల వికాసానికి ప్రత్యేక కార్యాచరణ..!!
- మినిమం వేజ్ BD700.. జీరో అన్ ఎంప్లాయిమెంట్..!!
- ఏపీలో డ్రైవింగ్ లైసెన్స్ ప్రక్రియలో పెద్ద మార్పు
- ప్రముఖ కవి, రచయిత అందెశ్రీ కన్నుమూత..







