10 డిగ్రీలకు దిగువన పడిపోయిన ఉష్ణోగ్రతలు
- November 12, 2019యూఏఈ: నేషనల్ సెంటర్ ఆఫ్ మిటియరాలజీ (ఎన్సిఎం) వెల్లడించిన వివరాల ప్రకారం, ఉష్ణోగ్రతలు అత్యల్పంగా 9.5 డిగ్రీలీ సెంటీగ్రేడ్ నమోదయ్యింది. జైస్ మైంటెయిన్స్ వద్ద ఈ రోజు తెల్లవారుఝామున 4.45 నిమిషాలకు ఈ అత్యల్ప ఉష్ణోగ్రత నమోదయ్యింది. ఇంటీరియర్ రీజియన్స్లో 29 నుంచి 34 డిగ్రీల వరకు, కోస్ట్ ఏరియాస్లో 28 నుంచి 33 డిగ్రీల వరకు, మౌంటెయిన్స్లో 21 నుంచి 27 డిగ్రీల సెంటీగ్రేడ్ వరకు నమోదు కానున్నాయి. కోస్టల్ ఏరియాస్లో అత్యధికంగా 65 నుంచి 85 శాతం హ్యుమిడిటీ నమోదవుతుంది. ఇంటీరియర్ రీజియన్స్లో దాదాపు ఇదే విధంగా వుంటుంది. మౌంటెయిన్స్లో 55 నుంచి 70 శాతం హ్యుమిడిటీ నమోదయ్యే అవకాశాలున్నాయి. వెస్టర్న్ ఏరియాస్లో మేఘాలు కనిపించవచ్చు. సముద్రం కొంత మేర రఫ్గా వుంటుంది.
తాజా వార్తలు
- బాంబు దాడుల పై ఈసీ సీరియస్..బాటిళ్లలో ఇక పెట్రోల్కు నో
- ఆ దేశంలోని భారతీయ విద్యార్థులందరూ ఇళ్ల నుంచి బయటకు రాకండి: కేంద్ర మంత్రి ఎస్ జైశంకర్
- ప్రొఫెసర్ వెల్చ్ కు యూఏఈ ప్రెసిడెంట్ బంపరాఫర్..!
- యూఏఈలో స్వల్ప భూకంపం
- 'అర్ధరాత్రి దొంగ'కు ఏడాది జైలు, జరిమానా
- బహ్రెయిన్ టాలెంట్ హబ్.. ఔట్రీచ్ నివేదిక వెల్లడి
- పబ్లిక్ టాయిలెట్లలో జెమ్స్ భయమా? Dh10తో పరిష్కారం..!
- దోహా ఇంటర్నేషనల్ బుక్ ఫెయిర్లో కొత్త పోటీలు
- యాదాద్రిలో ప్లాస్టిక్ పై నిషేధం..ఉత్తర్వులు జారీ
- కేరళలో హెపటైటిస్ కలకలం..12 మంది మృతి