2500 మంది వలసదారులకు యూఏఈ పర్మనెంట్ రెసిడెన్స్
- November 12, 2019
2500 మంది ఇంటలెక్చువల్స్, సైంటిస్ట్స్ మరియు ఇన్వెస్టర్స్ యూఏఈ పర్మినెంట్ రెసిడెన్స్ దక్కించుకున్నట్లు యూఏఈ ప్రైమ్ మినిస్టర్, దుబాయ్ రూలర్, వైస్ ప్రెసిడెంట్ షేక్ మొహమ్మద్ బిన్ రషీద్ అల్ మక్తౌమ్ చెప్పారు. సోషల్ మీడియా వేదికగా ఈ విషయాన్ని పంచుకున్నారు షేక్ మొహమ్మద్. యూఏఈ, సైంటిస్టులు, ఎంటర్ప్రెన్యూర్స్, నాలెడ్జ్ అలాగే టాలెంట్ పీపుల్కి నెలవు అని ఆయన అన్నారు. 2,500 మందికి యూఏఈ పర్మనెంట్ రెసిడెన్స్ లభించిన దరిమిలా, సంబరాలు చేసుకునే సమయమని షేక్ మొహమ్మద్ పేర్కొన్నారు.
తాజా వార్తలు
- Asia Cup 2025: ఒమన్ పై భారత్ విజయం..
- టీ20 ఫార్మాట్లో 250 మ్యాచ్లు పూర్తి చేసుకున్న టీమిండియా
- ప్రీక్వార్టర్స్లో పీవీ సింధు ఓటమి...
- ఆసియా కప్: ధనాధనా బాదిన అభిషేక్, శాంసన్..
- మణిపూర్లో అస్సాం రైఫిల్స్పై దుండగుల దాడి
- ఆర్చరీ ప్రీమియర్ లీగ్కు బ్రాండ్ అంబాసిడర్గా వ్యవహరించనున్న గ్లోబల్ ఐకాన్ రామ్ చరణ్
- నవరాత్రుల సందర్భంగా ప్రత్యేక టూర్ ప్యాకేజీ: APDTC
- ప్రపంచంలో మొదటిసారి 100 ఆవిష్కర్తలతో భేటీ కానున్న జర్నలిస్టులు
- సౌదీలో కొత్త పండ్లు, కూరగాయల ప్యాకేజింగ్ నిబంధనలు..!!
- వెబ్ సమ్మిట్ ఖతార్ 2026కి విస్తృత ఏర్పాట్లు..!!