2500 మంది వలసదారులకు యూఏఈ పర్మనెంట్ రెసిడెన్స్
- November 12, 20192500 మంది ఇంటలెక్చువల్స్, సైంటిస్ట్స్ మరియు ఇన్వెస్టర్స్ యూఏఈ పర్మినెంట్ రెసిడెన్స్ దక్కించుకున్నట్లు యూఏఈ ప్రైమ్ మినిస్టర్, దుబాయ్ రూలర్, వైస్ ప్రెసిడెంట్ షేక్ మొహమ్మద్ బిన్ రషీద్ అల్ మక్తౌమ్ చెప్పారు. సోషల్ మీడియా వేదికగా ఈ విషయాన్ని పంచుకున్నారు షేక్ మొహమ్మద్. యూఏఈ, సైంటిస్టులు, ఎంటర్ప్రెన్యూర్స్, నాలెడ్జ్ అలాగే టాలెంట్ పీపుల్కి నెలవు అని ఆయన అన్నారు. 2,500 మందికి యూఏఈ పర్మనెంట్ రెసిడెన్స్ లభించిన దరిమిలా, సంబరాలు చేసుకునే సమయమని షేక్ మొహమ్మద్ పేర్కొన్నారు.
తాజా వార్తలు
- బాంబు దాడుల పై ఈసీ సీరియస్..బాటిళ్లలో ఇక పెట్రోల్కు నో
- ఆ దేశంలోని భారతీయ విద్యార్థులందరూ ఇళ్ల నుంచి బయటకు రాకండి: కేంద్ర మంత్రి ఎస్ జైశంకర్
- ప్రొఫెసర్ వెల్చ్ కు యూఏఈ ప్రెసిడెంట్ బంపరాఫర్..!
- యూఏఈలో స్వల్ప భూకంపం
- 'అర్ధరాత్రి దొంగ'కు ఏడాది జైలు, జరిమానా
- బహ్రెయిన్ టాలెంట్ హబ్.. ఔట్రీచ్ నివేదిక వెల్లడి
- పబ్లిక్ టాయిలెట్లలో జెమ్స్ భయమా? Dh10తో పరిష్కారం..!
- దోహా ఇంటర్నేషనల్ బుక్ ఫెయిర్లో కొత్త పోటీలు
- యాదాద్రిలో ప్లాస్టిక్ పై నిషేధం..ఉత్తర్వులు జారీ
- కేరళలో హెపటైటిస్ కలకలం..12 మంది మృతి