అబుధాబి లోని మెరీనా ప్రాంతంలో షాకింగ్ సంఘటన

- November 13, 2019 , by Maagulf
అబుధాబి లోని మెరీనా ప్రాంతంలో షాకింగ్ సంఘటన

అబుధాబి: అబుధాబి లోని మెరీనా ప్రాంతంలో షాకింగ్ సంఘటన చోటుచేసుకుంది. కారులో ఉన్న ఇద్దరు చిన్నారులు వాహనానికి మంటలు చెలరేగడంతో మరణించారు. మరణించిన చిన్నారులు ఇద్దరు సోదరులు మరియు వారి వయసు ఒకరికి మూడు సంవత్సరాలు ఇంకొకరికి ఒకటిన్నర సంవత్సరం అని పోలీసులు తెలిపారు. 

ఈ దుర్ఘటనపై విచారం వ్యక్తం చేసిన పోలీసులు పిల్లలను ఒంటరిగా వాహనాల్లో వదిలివేయవద్దని తల్లిదండ్రులను హెచ్చరించారు. అగ్నిప్రమాదానికి కారణం దర్యాప్తులో ఉంది.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com