అబుధాబి లోని మెరీనా ప్రాంతంలో షాకింగ్ సంఘటన
- November 13, 2019
అబుధాబి: అబుధాబి లోని మెరీనా ప్రాంతంలో షాకింగ్ సంఘటన చోటుచేసుకుంది. కారులో ఉన్న ఇద్దరు చిన్నారులు వాహనానికి మంటలు చెలరేగడంతో మరణించారు. మరణించిన చిన్నారులు ఇద్దరు సోదరులు మరియు వారి వయసు ఒకరికి మూడు సంవత్సరాలు ఇంకొకరికి ఒకటిన్నర సంవత్సరం అని పోలీసులు తెలిపారు.
ఈ దుర్ఘటనపై విచారం వ్యక్తం చేసిన పోలీసులు పిల్లలను ఒంటరిగా వాహనాల్లో వదిలివేయవద్దని తల్లిదండ్రులను హెచ్చరించారు. అగ్నిప్రమాదానికి కారణం దర్యాప్తులో ఉంది.
తాజా వార్తలు
- ఇంటిగ్రేటెడ్ కమాండ్ కంట్రోల్ సెంటర్ పై టీటీడీ అదనపు EO సమీక్ష
- రెనోలో NATS, ఐఏసీసీఎన్ఎన్ ఆధ్వర్యంలో సంయుక్తంగా దీపావళి వేడుకలు
- సత్యసాయి శతజయంతి వేడుకలకు మోదీ–ముర్ము హాజరు
- ఢిల్లీలో భారీ పేలుడు..11 మంది మృతి, పదుల సంఖ్యలో గాయాలు
- పర్యాటక రంగానికి రూ.13,819 కోట్ల భారీ పెట్టుబడులు
- ఏపీ క్యాబినెట్ నిర్ణయాలు
- 'నైట్ స్టడీ స్పేస్'ను ప్రారంభించిన ఖతార్ నేషనల్ లైబ్రరీ..!!
- తైఫ్లోని అల్-హదా రోడ్డు 3 రోజుల పాటు మూసివేత..!!
- యూఏఈలో ఫ్రీలాన్సర్ల వీసాలపై సమీక్ష.. సానుకూల స్పందన..!!
- కువైట్లో సంస్కరణలు..5నిమిషాల్లో ఎంట్రీ వీసా జారీ..!!







