విజనరీకి స్వాగతం పలికిన సమాజ్
- November 14, 2019
ఇండియాలోని ఒడిషా రాష్ట్రానికి చెందిన విజనరీ సోషల్ ఆర్కిటెక్ట్ మరియు ఎంటర్ప్రెన్యూర్ డాక్టర్ అచ్యుత సమంత, బహ్రెయిన్కి విచ్చేశారు. కింగ్ హమాద్ బిన్ ఇసా అల్ ఖలీఫా ఆహ్వానం మేరకు బహ్రెయిన్ చేరుకునన్న డాక్టర్ అచ్యుత సమంతకి బహ్రెయిన్ ఒడియా సమాజ్ ఘన స్వాగతం పలికింది. ఒడిషా ఆర్ట్ మరియు కల్చర్ని ప్రమోట్ చేస్తున్నందుకు సమాజ్ను ఈ సందర్భంగా అభినందించారాయన. అల్పాదాయ కుటుంబం నుంచి వచ్చిన తాను ఈ స్థాయికి ఎదిగేందుకు తాను ఎదుర్కొన్న సమస్యల్ని, సాధించిన విజయాల్నీ సమాజ్ మెంబర్స్తో పంచుకున్నారు. ఇసా అవార్డ్ ఫర్ సర్వీసెస్ టు హ్యుమానిటీ 2019 అవార్డుల సెర్మానీలో ఆయన పాల్గొంటున్నారు.
తాజా వార్తలు
- ఇంటిగ్రేటెడ్ కమాండ్ కంట్రోల్ సెంటర్ పై టీటీడీ అదనపు EO సమీక్ష
- రెనోలో NATS, ఐఏసీసీఎన్ఎన్ ఆధ్వర్యంలో సంయుక్తంగా దీపావళి వేడుకలు
- సత్యసాయి శతజయంతి వేడుకలకు మోదీ–ముర్ము హాజరు
- ఢిల్లీలో భారీ పేలుడు..11 మంది మృతి, పదుల సంఖ్యలో గాయాలు
- పర్యాటక రంగానికి రూ.13,819 కోట్ల భారీ పెట్టుబడులు
- ఏపీ క్యాబినెట్ నిర్ణయాలు
- 'నైట్ స్టడీ స్పేస్'ను ప్రారంభించిన ఖతార్ నేషనల్ లైబ్రరీ..!!
- తైఫ్లోని అల్-హదా రోడ్డు 3 రోజుల పాటు మూసివేత..!!
- యూఏఈలో ఫ్రీలాన్సర్ల వీసాలపై సమీక్ష.. సానుకూల స్పందన..!!
- కువైట్లో సంస్కరణలు..5నిమిషాల్లో ఎంట్రీ వీసా జారీ..!!







