విజనరీకి స్వాగతం పలికిన సమాజ్
- November 14, 2019
ఇండియాలోని ఒడిషా రాష్ట్రానికి చెందిన విజనరీ సోషల్ ఆర్కిటెక్ట్ మరియు ఎంటర్ప్రెన్యూర్ డాక్టర్ అచ్యుత సమంత, బహ్రెయిన్కి విచ్చేశారు. కింగ్ హమాద్ బిన్ ఇసా అల్ ఖలీఫా ఆహ్వానం మేరకు బహ్రెయిన్ చేరుకునన్న డాక్టర్ అచ్యుత సమంతకి బహ్రెయిన్ ఒడియా సమాజ్ ఘన స్వాగతం పలికింది. ఒడిషా ఆర్ట్ మరియు కల్చర్ని ప్రమోట్ చేస్తున్నందుకు సమాజ్ను ఈ సందర్భంగా అభినందించారాయన. అల్పాదాయ కుటుంబం నుంచి వచ్చిన తాను ఈ స్థాయికి ఎదిగేందుకు తాను ఎదుర్కొన్న సమస్యల్ని, సాధించిన విజయాల్నీ సమాజ్ మెంబర్స్తో పంచుకున్నారు. ఇసా అవార్డ్ ఫర్ సర్వీసెస్ టు హ్యుమానిటీ 2019 అవార్డుల సెర్మానీలో ఆయన పాల్గొంటున్నారు.
తాజా వార్తలు
- యూఏఈ–కువైట్ సహకారంపై కీలక చర్చలు
- అక్టోబర్ 25 నుంచి ఢిల్లీకి ఎమిరేట్స్ ఏ380 సర్వీసులు
- TCS కు భారీ లాభం
- దుబాయ్లో ఘనంగా డా.వైఎస్సార్ జయంతి వేడుకలు
- విదేశీయుల ఆస్తుల కొనుగోళ్లపై ట్యాక్స్.. సౌదీ క్లారిటీ..!!
- కారుతో ప్రమాదకర విన్యాసాలు.. ఒమాన్లో వ్యక్తి అరెస్ట్..!!
- ఇరాన్ దాడి యత్నం అనంతరం కువైట్కు చేరుకున్న యూఏఈ అధ్యక్షుడు షేక్ మొహమ్మద్
- క్షిపణి డెబ్రిస్ ఫోటోలు తీయొద్దు.. షేర్ చేయొద్దు: కువైట్ వార్న్
- బహ్రెయిన్ 'మాన్' కార్యక్రమానికి రెండు అరబ్ అవార్డులు..!!
- చైనా, మలేషియా బ్యాటరీలపై యాంటీ-డంపింగ్ సుంకాలు: ఖతార్







