విజనరీకి స్వాగతం పలికిన సమాజ్
- November 14, 2019ఇండియాలోని ఒడిషా రాష్ట్రానికి చెందిన విజనరీ సోషల్ ఆర్కిటెక్ట్ మరియు ఎంటర్ప్రెన్యూర్ డాక్టర్ అచ్యుత సమంత, బహ్రెయిన్కి విచ్చేశారు. కింగ్ హమాద్ బిన్ ఇసా అల్ ఖలీఫా ఆహ్వానం మేరకు బహ్రెయిన్ చేరుకునన్న డాక్టర్ అచ్యుత సమంతకి బహ్రెయిన్ ఒడియా సమాజ్ ఘన స్వాగతం పలికింది. ఒడిషా ఆర్ట్ మరియు కల్చర్ని ప్రమోట్ చేస్తున్నందుకు సమాజ్ను ఈ సందర్భంగా అభినందించారాయన. అల్పాదాయ కుటుంబం నుంచి వచ్చిన తాను ఈ స్థాయికి ఎదిగేందుకు తాను ఎదుర్కొన్న సమస్యల్ని, సాధించిన విజయాల్నీ సమాజ్ మెంబర్స్తో పంచుకున్నారు. ఇసా అవార్డ్ ఫర్ సర్వీసెస్ టు హ్యుమానిటీ 2019 అవార్డుల సెర్మానీలో ఆయన పాల్గొంటున్నారు.
తాజా వార్తలు
- హ్యూమన్ ట్రాఫికింగ్ గ్యాంగ్ గుట్టు రట్టు చేసిన విశాఖ పోలీసులు..
- బాంబు దాడుల పై ఈసీ సీరియస్..బాటిళ్లలో ఇక పెట్రోల్కు నో
- ఆ దేశంలోని భారతీయ విద్యార్థులందరూ ఇళ్ల నుంచి బయటకు రాకండి: కేంద్ర మంత్రి ఎస్ జైశంకర్
- ప్రొఫెసర్ వెల్చ్ కు యూఏఈ ప్రెసిడెంట్ బంపరాఫర్..!
- యూఏఈలో స్వల్ప భూకంపం
- 'అర్ధరాత్రి దొంగ'కు ఏడాది జైలు, జరిమానా
- బహ్రెయిన్ టాలెంట్ హబ్.. ఔట్రీచ్ నివేదిక వెల్లడి
- పబ్లిక్ టాయిలెట్లలో జెమ్స్ భయమా? Dh10తో పరిష్కారం..!
- దోహా ఇంటర్నేషనల్ బుక్ ఫెయిర్లో కొత్త పోటీలు
- యాదాద్రిలో ప్లాస్టిక్ పై నిషేధం..ఉత్తర్వులు జారీ