విజనరీకి స్వాగతం పలికిన సమాజ్‌

- November 14, 2019 , by Maagulf
విజనరీకి స్వాగతం పలికిన సమాజ్‌

ఇండియాలోని ఒడిషా రాష్ట్రానికి చెందిన విజనరీ సోషల్‌ ఆర్కిటెక్ట్‌ మరియు ఎంటర్‌ప్రెన్యూర్‌ డాక్టర్‌ అచ్యుత సమంత, బహ్రెయిన్‌కి విచ్చేశారు. కింగ్‌ హమాద్‌ బిన్‌ ఇసా అల్‌ ఖలీఫా ఆహ్వానం మేరకు బహ్రెయిన్‌ చేరుకునన్న డాక్టర్‌ అచ్యుత సమంతకి బహ్రెయిన్‌ ఒడియా సమాజ్‌ ఘన స్వాగతం పలికింది. ఒడిషా ఆర్ట్‌ మరియు కల్చర్‌ని ప్రమోట్‌ చేస్తున్నందుకు సమాజ్‌ను ఈ సందర్భంగా అభినందించారాయన. అల్పాదాయ కుటుంబం నుంచి వచ్చిన తాను ఈ స్థాయికి ఎదిగేందుకు తాను ఎదుర్కొన్న సమస్యల్ని, సాధించిన విజయాల్నీ సమాజ్‌ మెంబర్స్‌తో పంచుకున్నారు. ఇసా అవార్డ్‌ ఫర్‌ సర్వీసెస్‌ టు హ్యుమానిటీ 2019 అవార్డుల సెర్మానీలో ఆయన పాల్గొంటున్నారు.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com