విజనరీకి స్వాగతం పలికిన సమాజ్
- November 14, 2019
ఇండియాలోని ఒడిషా రాష్ట్రానికి చెందిన విజనరీ సోషల్ ఆర్కిటెక్ట్ మరియు ఎంటర్ప్రెన్యూర్ డాక్టర్ అచ్యుత సమంత, బహ్రెయిన్కి విచ్చేశారు. కింగ్ హమాద్ బిన్ ఇసా అల్ ఖలీఫా ఆహ్వానం మేరకు బహ్రెయిన్ చేరుకునన్న డాక్టర్ అచ్యుత సమంతకి బహ్రెయిన్ ఒడియా సమాజ్ ఘన స్వాగతం పలికింది. ఒడిషా ఆర్ట్ మరియు కల్చర్ని ప్రమోట్ చేస్తున్నందుకు సమాజ్ను ఈ సందర్భంగా అభినందించారాయన. అల్పాదాయ కుటుంబం నుంచి వచ్చిన తాను ఈ స్థాయికి ఎదిగేందుకు తాను ఎదుర్కొన్న సమస్యల్ని, సాధించిన విజయాల్నీ సమాజ్ మెంబర్స్తో పంచుకున్నారు. ఇసా అవార్డ్ ఫర్ సర్వీసెస్ టు హ్యుమానిటీ 2019 అవార్డుల సెర్మానీలో ఆయన పాల్గొంటున్నారు.
తాజా వార్తలు
- భారీ వర్షానికి చిగురుటాకులా వణికిన హైదరాబాద్..
- నటుడు రోబో శంకర్ మృతి..
- బ్యాడ్మింటన్ కోర్టులో కుప్పకూలి భారత ప్రవాసి మృతి..!!
- ఫేక్ గ్లోబల్ విలేజ్ టికెట్ సైట్లపై దుబాయ్ పోలీసులు హెచ్చరిక..!!
- హారన్ విషయంలో రోడ్డు ఘర్షణ.. విద్యార్థికి జైలు శిక్ష..!!
- అల్టరౌటి చికెన్ ఫ్రాంక్ఫర్ట్ పై SFDA హెచ్చరిక..!!
- దుబాయ్ లో చంద్రబాబు గ్రీట్ అండ్ మీట్: డాక్టర్ రవి వేమూరు
- అల్ వక్రా రోడ్డు పాక్షికంగా మూసివేత..!!
- GCC జాయింట్ డిఫెన్స్ కౌన్సిల్ అత్యవసర సమావేశం..!!
- తాజా సంస్కరణలతో సామాన్యులకు భారీ ఊరట