స్కూల్ క్లినిక్స్లో నెబ్యులైజర్స్ వినియోగంపై బ్యాన్
- November 16, 2019కువైట్: మినిస్ట్రీ ఆఫ్ ఎడ్యుకేషన్కి చెందిన 856 స్కూల్స్లో క్లినిక్స్ వున్నాయి. అక్కడ అవసరమైన మందులు అలాగే ఎమర్జన్సీ కేసుల్ని డీల్ చేయడానికి తగిన యంత్రాంగం వుంది. కాగా, అత్యధికంగా స్కూళ్ళలో డయాబెటిస్తో సమస్యలెదుర్కొనే పిల్లలకు వైద్య చికిత్స అందిస్తుంటామని నర్స్లు పేర్కొన్నారు. మరోపక్క, జలుబు, ఫ్లూ వంటి సమస్యలతో బాధపడేవారి సంఖ్య రెండో స్థానంలో వుంది. అయితే, ఓవర్ డోస్ అనుమానాలతో నెబ్యులైజర్స్ వినియోగాన్ని బ్యాన్ చేశామని నర్స్లు తెలిపారు. ఆక్సిజన్ ట్యాంక్, బ్లడ్ ప్రెజర్ మానిటర్, బ్లడ్ గ్లూకోజ్ మీటర్ వంటి పరికరాలు తమ క్లినిక్లో వున్నట్లు మరో నర్స్ వివరించారు. కాగా, ఇటీవలే డెంటల్ క్లినిక్ ప్రారంభించినట్లు మరో స్కూల్ నర్స్ తెలిపారు.
తాజా వార్తలు
- ఇజ్రాయెల్, ఇరాన్ వెళ్లే భారతీయులకు విదేశాంగ సూచన
- టోఫెల్ ఇండియా ఛాంపియన్షిప్ను ప్రారంభించిన ఈటిఎస్
- వాట్సప్ లో కొత్త ఫీచర్..
- 7న ప్రత్యక్షంగా కోర్టులో ఎమ్మెల్సీ కవిత ని హాజరుపరచండి
- శంషాబాద్ సమీపంలో 34 కేజీల బంగారం స్వాధీనం
- ఆడబిడ్డకు జన్మనిచ్చిన దుబాయ్ రాయల్ షేఖా మహరా
- 17 ఏళ్ల బాలుడు మిస్సింగ్ కేసు విషాదాంతం
- 123 మంది కార్మికుల పై బహిష్కరణ వేటు
- భారత ప్రవాసుల కోసం 'ఓపెన్ హౌస్'
- స్విఫ్ట్ స్టూడెంట్ ఛాలెంజ్.. 'మై చైల్డ్' యాప్ కు ప్రశంసలు