స్కూల్ క్లినిక్స్లో నెబ్యులైజర్స్ వినియోగంపై బ్యాన్
- November 16, 2019
కువైట్: మినిస్ట్రీ ఆఫ్ ఎడ్యుకేషన్కి చెందిన 856 స్కూల్స్లో క్లినిక్స్ వున్నాయి. అక్కడ అవసరమైన మందులు అలాగే ఎమర్జన్సీ కేసుల్ని డీల్ చేయడానికి తగిన యంత్రాంగం వుంది. కాగా, అత్యధికంగా స్కూళ్ళలో డయాబెటిస్తో సమస్యలెదుర్కొనే పిల్లలకు వైద్య చికిత్స అందిస్తుంటామని నర్స్లు పేర్కొన్నారు. మరోపక్క, జలుబు, ఫ్లూ వంటి సమస్యలతో బాధపడేవారి సంఖ్య రెండో స్థానంలో వుంది. అయితే, ఓవర్ డోస్ అనుమానాలతో నెబ్యులైజర్స్ వినియోగాన్ని బ్యాన్ చేశామని నర్స్లు తెలిపారు. ఆక్సిజన్ ట్యాంక్, బ్లడ్ ప్రెజర్ మానిటర్, బ్లడ్ గ్లూకోజ్ మీటర్ వంటి పరికరాలు తమ క్లినిక్లో వున్నట్లు మరో నర్స్ వివరించారు. కాగా, ఇటీవలే డెంటల్ క్లినిక్ ప్రారంభించినట్లు మరో స్కూల్ నర్స్ తెలిపారు.
తాజా వార్తలు
- ఇంటిగ్రేటెడ్ కమాండ్ కంట్రోల్ సెంటర్ పై టీటీడీ అదనపు EO సమీక్ష
- రెనోలో NATS, ఐఏసీసీఎన్ఎన్ ఆధ్వర్యంలో సంయుక్తంగా దీపావళి వేడుకలు
- సత్యసాయి శతజయంతి వేడుకలకు మోదీ–ముర్ము హాజరు
- ఢిల్లీలో భారీ పేలుడు..11 మంది మృతి, పదుల సంఖ్యలో గాయాలు
- పర్యాటక రంగానికి రూ.13,819 కోట్ల భారీ పెట్టుబడులు
- ఏపీ క్యాబినెట్ నిర్ణయాలు
- 'నైట్ స్టడీ స్పేస్'ను ప్రారంభించిన ఖతార్ నేషనల్ లైబ్రరీ..!!
- తైఫ్లోని అల్-హదా రోడ్డు 3 రోజుల పాటు మూసివేత..!!
- యూఏఈలో ఫ్రీలాన్సర్ల వీసాలపై సమీక్ష.. సానుకూల స్పందన..!!
- కువైట్లో సంస్కరణలు..5నిమిషాల్లో ఎంట్రీ వీసా జారీ..!!







