బహ్రెయిన్ లో BJP కోర్ కమిటీ ఏర్పాటు
- November 17, 2019
బహ్రెయిన్:బహ్రెయిన్ లో భారతీయ జనతా పార్టీ శాఖ ను ప్రారంభించారు 15 నవంబర్ శుక్రవారం రోజున కలవర హోటల్ మనమా లో డాక్టర్ వెంకట్ రెడ్డి, అలె గంగాధర్, ప్రేమ్ సాగర్ వెంక్కట స్వామి కిరణ్ విట్ఠల్ ఆధ్వర్యంలో తెలంగాణ రాష్ట్ర బీజేపీ అధ్యక్షుడు డాక్టర్ లక్ష్మణ్ సహాకారంతో బాహారాయిన్ లో కోర్ కమిటీ ఏర్పాటు చేశామని కో-కన్వీనర్ అలె గంగాధర్ తెలిపారు. ఈ కార్యక్రమానికి కార్యకర్తలు పెద్దఎత్తున హాజరైయ్యారు. తెలంగాణలో 2024 లక్ష్యంగా కాషాయ జండా రెప రెపలాడే విధంగా ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయడం కోసం కమిటీ సహాయ సహకారాలు అందిస్తుందని కన్వీనర్ డాక్టర్ వెంకట్ రెడ్డి తెలిపారు.అదే కాకుండా ఇక్కడ పనిచేస్తున్న కార్మికుల యొక్క సమస్య ల పరిష్కారానికి తోడుగా ఉంటుందని కమిటీ సభ్యులు తెలిపారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా నవ భారత్ జెనరల్ సెక్రెటరీ ప్రదీప్ హాజరైనారు . కమిటీ సభ్యులు కన్వీనర్ డాక్టర్ వెంకట్, కో-కన్వీనర్ అలె గంగాధర్, వెంకటస్వామి, ప్రేమసాగర్ గుప్తా, విట్ఠల్, కిరణ్ మోహన్ రెడ్డి, నర్సా గౌడ్,వేణు తదితరులు పాల్గొన్నారు. మీడియా కోఆర్డినేటర్ గా గంగుల సుదర్శన్ పాల్గొన్నారు.
-- రాజేశ్వర్ గౌడ్, మాగల్ఫ్ ప్రతినిధి, బహ్రెయిన్
తాజా వార్తలు
- యాదాద్రి భక్తులకు డ్రెస్ కోడ్.. జూన్ 1 నుంచి అమల్లోకి..
- భారీగా పెరిగిన బ్రిటన్ ప్రధాని రిషి సునాక్ దంపతుల ఆస్తులు
- ఆదాయం పెంపు పై దృష్టి పెట్టిన సీఎం రేవంత్ రెడ్డి..
- జర్మనీలో విమానాశ్రయం మూసివేత..యూఏఈ ఫ్లైట్స్ ప్రభావితం..!
- సౌదీలో భారీ తుఫానులు..హెచ్చరికలు జారీ
- దుబాయ్లో AI క్యాంపస్ మొదటి దశ ప్రారంభం
- కోల్డ్ కాలింగ్ కోసం రూల్స్, ఫైన్ సెట్
- అంతర్జాతీయ కాల్స్ పట్ల జాగ్రత్త..అథారిటీ హెచ్చరిక
- ఒమన్ లో పెట్టుబడికి అనువైన వాతావరణం..!
- హ్యూమన్ ట్రాఫికింగ్ గ్యాంగ్ గుట్టు రట్టు చేసిన విశాఖ పోలీసులు..