'జ్యుయెలరీ అరేబియా' ప్రారంభం
- November 19, 2019బహ్రెయిన్: ప్రైమ్ మినిస్టర్ బిన్ సల్మాన్ అల్ ఖలీఫా, జ్యుయెల్ అరేబియా 2019 ఈవెంట్ని ప్రారంభించారు. బహ్రెయిన్ ఇంటర్నేషనల్ ఎగ్జిబిషన్ అండ్ కన్వెన్షన్ సెంటర్లో ఈ ఎగ్జిబిషన్ని ఏర్పాటు చేశారు. 561 మందికి పైగా ఎగ్జిబిటర్స్ 36 దేశాల నుంచి ఈ ఎగ్జిబిషన్లో పాల్గొన్నారు. మిడిల్ ఈస్ట్లో ఖరీదైన జ్యుయెలరీ, లగ్జరీ వాచ్లలకు ఈ ఎగ్జిబిషన్ అత్యంత అరుదైన, అద్భుతమైన వేదిక. ఐదు రోజులపాటు ఈ ఎగ్జిబిషన్ జరుగుతుంది. శనివారం వరకు కొనసాగే ఈ ఎగ్జిబిషన్లో లగ్జరియస్ జ్యుయెలరీ, హై ఎండ్ వాచ్లు ప్రదర్శన మరియు అమ్మకానికి వుంచుతారు. అలాగే విలువైన స్టోన్స్, జెమ్స్ మరియు లగ్జరీ యాక్సెసరీస్ కూడా లభ్యమవుతాయి.
తాజా వార్తలు
- తిరుమలలో భక్తుల రద్దీ..
- ఫేక్ యాప్స్కు గూగుల్ చెక్
- ఖలిస్థానీ ఉగ్రవాది హత్య కేసు.. ముగ్గురు భారతీయులు అరెస్టు
- బంగారం స్వచ్ఛతను తనిఖీ చేసే ఐదు సులభమైన మార్గాలు
- పలు రాష్ట్రాలకు వర్ష సూచన
- ఎన్నారై తెలుగుదేశం కువైట్ ఆధ్వర్యంలో కువైట్లో విస్తృత ప్రచారం
- అబుదాబి బుక్ ఫెయిర్.. ఉచిత ప్రవేశం ఇలా పొందండి
- యుద్ధ విమానం నడిపిన కృత్రిమ మేధ
- యూఏఈలో 3శాతం పెరిగిన ప్రమాద మరణాలు
- సకాలంలో జీతాలు చెల్లించని కంపెనీలకు తీవ్ర హెచ్చరిక