'జ్యుయెలరీ అరేబియా' ప్రారంభం
- November 19, 2019బహ్రెయిన్: ప్రైమ్ మినిస్టర్ బిన్ సల్మాన్ అల్ ఖలీఫా, జ్యుయెల్ అరేబియా 2019 ఈవెంట్ని ప్రారంభించారు. బహ్రెయిన్ ఇంటర్నేషనల్ ఎగ్జిబిషన్ అండ్ కన్వెన్షన్ సెంటర్లో ఈ ఎగ్జిబిషన్ని ఏర్పాటు చేశారు. 561 మందికి పైగా ఎగ్జిబిటర్స్ 36 దేశాల నుంచి ఈ ఎగ్జిబిషన్లో పాల్గొన్నారు. మిడిల్ ఈస్ట్లో ఖరీదైన జ్యుయెలరీ, లగ్జరీ వాచ్లలకు ఈ ఎగ్జిబిషన్ అత్యంత అరుదైన, అద్భుతమైన వేదిక. ఐదు రోజులపాటు ఈ ఎగ్జిబిషన్ జరుగుతుంది. శనివారం వరకు కొనసాగే ఈ ఎగ్జిబిషన్లో లగ్జరియస్ జ్యుయెలరీ, హై ఎండ్ వాచ్లు ప్రదర్శన మరియు అమ్మకానికి వుంచుతారు. అలాగే విలువైన స్టోన్స్, జెమ్స్ మరియు లగ్జరీ యాక్సెసరీస్ కూడా లభ్యమవుతాయి.
తాజా వార్తలు
- దుబాయ్ కి పంపుతానని చెప్పి ఘరానా మోసం చేసిన ఏజెంట్
- ఏపీలో ఎన్నికల హింస పై 13 మందితో సిట్ ఏర్పాటు..
- అమ్మ ఆదర్శ పాఠశాల, వరి ధాన్యం కొనుగోళ్ల పై కీలక ఆదేశాలు జారీ
- ఖతార్లోని మ్యూజియమ్స్.. ఫ్రీ ఎంట్రీ
- చెక్స్ బౌన్స్. పరిహారంగా BD64,000
- 'అబ్షర్' ద్వారా యాక్సిడెంట్ రిపోర్టింగ్, వెహికల్ బదిలీ
- ఒమన్లో కొన్ని బ్యాంకు నోట్లు త్వరలోఉపసంహరణ..!
- ఆన్లైన్లో వస్తువులను విక్రయిస్తున్నారా? పోలీసుల హెచ్చరిక
- 1,300 కంపెనీలకు Dh100,000 జరిమానా..!
- IIT ఢిల్లీ–అబుధాబి.. ప్రవేశాలకు నోటిఫికేషన్ విడుదల