వెదర్ అలర్ట్: యూఏఈలో పలు ప్రాంతాల్లో వర్షం
- November 20, 2019
సాధారణ నుంచి మోస్తరు స్థాయిలో వర్షం యూఏఈలోని పలు ప్రాంతాల్లో కురుస్తోందని నేషనల్ సెంటర్ ఆఫ్ మిటియరాలజీ పేర్కొంది. ఈ వాతావరణం కొన్ని రోజులు కొనసాగే అవకాశాలు వున్నట్లు అంచనా వేస్తోంది నేషనల్ సెంటర్ ఫర్ మిటియరాలజీ. జబెల్, రస్ అల్ ఖైమా, అబుదాబీ ప్రాంతాల్లో వర్షాలు కురుస్తున్నాయి. వర్షాలు కురుస్తున్న నేపథ్యంలో వాహనదారులు, పాదచారులు అప్రమత్తంగా వుండాలని విజిబిలిటీ తక్కువగా వుంటుంది గనుక వాహనాల్ని నడిపేవారు వేగ నియంత్రణ పాటించాలని ఎన్సిఎం సూచించింది. సముద్రంలో కెరటాలు ఒకింత రఫ్గా వుంటాయి. ఇదిలా వుంటే, యూఏఈలోని కొన్ని స్కూళ్ళు బ్యాడ్ వెదర్ కారణంగా సెలవు ప్రకటించడం జరిగింది.
తాజా వార్తలు
- ఎబోలా వైరస్ ను ఎదుర్కోవడానికి సిద్ధం: యూఏఈ
- ప్రైవేట్ కంటెంట్ షేరింగ్ పై పబ్లిక్ ప్రాసిక్యూషన్ హెచ్చరిక..!!
- అడ్డదిడ్డ పార్కింగ్..కమిటీని ఏర్పాటు చేసిన కువైట్..!!
- జాతీయ, ప్రజల భద్రతకు పటిష్ఠ చర్యలు..!!
- దోహా అంతర్జాతీయ పుస్తక ప్రదర్శనను సందర్శించిన షేఖా మోజా..!!
- గిన్నిస్ వరల్డ్ రికార్డుల్లోకి ఎక్కిన బహ్రెయిన్ మత వైవిధ్యం..!!
- 'Flying Tiger' రెండవ ఉత్పత్తిని వెనక్కి తీసుకున్న సౌదీ..!!
- కేంద్ర మంత్రి రామ్మోహన్ నాయుడుతో ఎయిమ్స్ డైరెక్టర్ భేటీ..
- అనకాపల్లిలో 'సిరివెన్నెల స్మృతివనం'
- ఏపీ ప్రభుత్వం దెబ్బకు దిగొస్తున్న ప్రైవేటు ట్రావెల్ యాజమాన్యాలు









