వెదర్ అలర్ట్: యూఏఈలో పలు ప్రాంతాల్లో వర్షం
- November 20, 2019
సాధారణ నుంచి మోస్తరు స్థాయిలో వర్షం యూఏఈలోని పలు ప్రాంతాల్లో కురుస్తోందని నేషనల్ సెంటర్ ఆఫ్ మిటియరాలజీ పేర్కొంది. ఈ వాతావరణం కొన్ని రోజులు కొనసాగే అవకాశాలు వున్నట్లు అంచనా వేస్తోంది నేషనల్ సెంటర్ ఫర్ మిటియరాలజీ. జబెల్, రస్ అల్ ఖైమా, అబుదాబీ ప్రాంతాల్లో వర్షాలు కురుస్తున్నాయి. వర్షాలు కురుస్తున్న నేపథ్యంలో వాహనదారులు, పాదచారులు అప్రమత్తంగా వుండాలని విజిబిలిటీ తక్కువగా వుంటుంది గనుక వాహనాల్ని నడిపేవారు వేగ నియంత్రణ పాటించాలని ఎన్సిఎం సూచించింది. సముద్రంలో కెరటాలు ఒకింత రఫ్గా వుంటాయి. ఇదిలా వుంటే, యూఏఈలోని కొన్ని స్కూళ్ళు బ్యాడ్ వెదర్ కారణంగా సెలవు ప్రకటించడం జరిగింది.
తాజా వార్తలు
- పర్యాటక రంగానికి రూ.13,819 కోట్ల భారీ పెట్టుబడులు
- ఏపీ క్యాబినెట్ నిర్ణయాలు
- 'నైట్ స్టడీ స్పేస్'ను ప్రారంభించిన ఖతార్ నేషనల్ లైబ్రరీ..!!
- తైఫ్లోని అల్-హదా రోడ్డు 3 రోజుల పాటు మూసివేత..!!
- యూఏఈలో ఫ్రీలాన్సర్ల వీసాలపై సమీక్ష.. సానుకూల స్పందన..!!
- కువైట్లో సంస్కరణలు..5నిమిషాల్లో ఎంట్రీ వీసా జారీ..!!
- ఒమన్ లో దివ్యాంగుల వికాసానికి ప్రత్యేక కార్యాచరణ..!!
- మినిమం వేజ్ BD700.. జీరో అన్ ఎంప్లాయిమెంట్..!!
- ఏపీలో డ్రైవింగ్ లైసెన్స్ ప్రక్రియలో పెద్ద మార్పు
- ప్రముఖ కవి, రచయిత అందెశ్రీ కన్నుమూత..







