భారత వలసదారుడైన కళాకారుడి మృతి
- November 20, 2019
బహ్రెయిన్: భారతదేశంలోని కేరళ రాష్ట్రంలోగల కోజికోడ్ జిల్లాకి చెందిన 49 ఏళ్ళ బిజు కుటోత్, బహ్రెయిన్ కింగ్డమ్లో ప్రాణాలు కోల్పోయారు. హిద్లోని తాను పనిచేస్తున్న ప్రాంతంలో ఆయన మృత్యువాతపడ్డారు. ఫైబర్ గ్లాస్తో భారత ప్రధాని నరేంద్ర మోడీ చిత్రాన్ని కాయిన్పై చిత్రీకరించారాయన. ఇటీవల బహ్రెయిన్కి వచ్చిన భారత ప్రధాని నరేంద్ర మోడీకి ఆయన ఆ కాయిన్ని బహూకరించారు కూడా. హవాలి రౌండెబౌట్పై ఏర్పాటు చేసిన నేషనల్ ఎంబ్లమ్ స్ట్రక్చర్ని ఆయనే డిజైన్ చేశారు. సామాజిక కార్యక్రమాల్లోనూ కుటోత్ ఎంతో చురుగ్గా వుండేవారని ఎక్స్పాట్రియేట్ కమ్యూనిటీ పేర్కొంది.
తాజా వార్తలు
- చార్లెట్లో ‘NATS’ ఉచిత వైద్య శిబిరం
- ఎబోలా వైరస్ కలకలం: కాంగోలో 118 మంది మృతి..
- రాలీ పోలీసులతో ప్రవాస తెలుగు పిల్లల ముఖాముఖి
- రోమ్ చేరుకున్న ప్రధాని మోదీ.. ప్రధాని మెలోనీతో భేటీ
- కాన్సాస్ నగరంలో డా.మాగంటి మురళీ మోహన్కు సువర్ణ సత్కారం
- రోమ్లో భారతీయ సమాజం ప్రధాని మోదీకు ఘన స్వాగతం..
- ఎబోలా వైరస్ ను ఎదుర్కోవడానికి సిద్ధం: యూఏఈ
- ప్రైవేట్ కంటెంట్ షేరింగ్ పై పబ్లిక్ ప్రాసిక్యూషన్ హెచ్చరిక..!!
- అడ్డదిడ్డ పార్కింగ్..కమిటీని ఏర్పాటు చేసిన కువైట్..!!
- జాతీయ, ప్రజల భద్రతకు పటిష్ఠ చర్యలు..!!









