భారత వలసదారుడైన కళాకారుడి మృతి
- November 20, 2019బహ్రెయిన్: భారతదేశంలోని కేరళ రాష్ట్రంలోగల కోజికోడ్ జిల్లాకి చెందిన 49 ఏళ్ళ బిజు కుటోత్, బహ్రెయిన్ కింగ్డమ్లో ప్రాణాలు కోల్పోయారు. హిద్లోని తాను పనిచేస్తున్న ప్రాంతంలో ఆయన మృత్యువాతపడ్డారు. ఫైబర్ గ్లాస్తో భారత ప్రధాని నరేంద్ర మోడీ చిత్రాన్ని కాయిన్పై చిత్రీకరించారాయన. ఇటీవల బహ్రెయిన్కి వచ్చిన భారత ప్రధాని నరేంద్ర మోడీకి ఆయన ఆ కాయిన్ని బహూకరించారు కూడా. హవాలి రౌండెబౌట్పై ఏర్పాటు చేసిన నేషనల్ ఎంబ్లమ్ స్ట్రక్చర్ని ఆయనే డిజైన్ చేశారు. సామాజిక కార్యక్రమాల్లోనూ కుటోత్ ఎంతో చురుగ్గా వుండేవారని ఎక్స్పాట్రియేట్ కమ్యూనిటీ పేర్కొంది.
తాజా వార్తలు
- ఎయిరిండియా ఎక్స్ప్రెస్ అదిరే ఆఫర్..
- కవిత అరెస్ట్ పై తొలిసారి స్పందించిన కేసీఆర్..
- ఓటుకు నోటు కేసు విచారణ వాయిదా
- భారత్ మరియు దక్షిణాసియాలో హైదరాబాద్ విమానాశ్రేయనిదే అగ్రస్థానం
- తుఫాను ఫోటోలను ఆన్లైన్లో పోస్ట్ చేయడం చట్టవిరుధ్ధం..యూఏఈ
- పౌరులు, నివాసితుల భద్రతే ముఖ్యం..యూఏఈ అధ్యక్షుడు
- సౌదీల్లో 50% ట్రాఫిక్ తగ్గింపు ఆఫర్ అమలు
- వరద నీటిలో తెలియాడుతున్న వందలాది కార్లు..!
- ఇండియన్ ఇంజనీర్స్ సమస్యపై కీలక చర్చ
- ఒడిశాలోని జాజ్పూర్ కలెక్టర్గా తెలుగు వ్యక్తి నిఖిల్ పవన్ కళ్యాణ్