ఇండియా, పాకిస్తాన్ బాక్సర్ల శాంతి సందేశం
- November 23, 2019యూఏఈ: భారత బాక్సర్ విజేందర్ సింగ్, పాకిస్తానీ బాక్సర్ ముహమమ్మద్ వసీమ్, దుబాయ్లో మాట్లాడుతూ శాంతి సందేశం పంపించారు. 'ఇరు దేశాల గురించీ గొప్పగా రాయండి. మేం శాంతిని కోరుకుంటున్నాం.. ఇరు దేశాల్లోనూ మీడియా సంయమనం పాటించాలి.. శాంతి సందేశాల గురించి చెప్పాలి.. ఇరు దేశాల మధ్యా సన్నిహిత సంబంధాలు నెలకొనడంలో తమవంతు పాత్ర పోషించాలి..' అని ఇరువురు బాక్సర్లూ ఆకాంక్షించారు. వసీమ్ ఈ సందర్భంగా భారత బాక్సర్ విజేందర్ని ఆప్యాయంగా కౌగలించుకున్నారు. ట్రెయినింగ్ కోసం మాంచెస్టర్ వెళ్ళినప్పుడు తామిద్దరం స్నేహితులమనీ, ఆ స్నేహం అలాగే కొనసాగుతుందని వసీమ్ పేర్కొన్నారు.
తాజా వార్తలు
- తెలుగు రాష్ట్రాల్లో ముగిసిన నామినేషన్ల ఉపసంహరణ గడువు..
- జైపూర్, నాగ్పూర్, గోవా విమానాశ్రయాలకు బాంబు బెదిరింపులు
- రేవంత్ రెడ్డికి ఢిల్లీ పోలీసుల నోటీసులు
- ఖతార్ లో రేపట్నుంచి భారీ వర్షాలు..!
- ఆన్లైన్ పేమెంట్స్ కు రెంటర్స్ ప్రాధాన్యం..!
- కువైట్ నుంచి తగ్గిన ప్రవాసుల రెమిటెన్స్
- యూఏఈలో ఈ వారం భారీ వర్షాలు..!
- సౌదీలో 10% పెరిగిన పర్యాటకుల సంఖ్య
- 250 గంటలపాటు బురదలోనే.. చివరకు సేఫ్..!
- IPLలో చరిత్ర సృష్టించిన ఎంఎస్ ధోని..