ఇండియా, పాకిస్తాన్ బాక్సర్ల శాంతి సందేశం
- November 23, 2019యూఏఈ: భారత బాక్సర్ విజేందర్ సింగ్, పాకిస్తానీ బాక్సర్ ముహమమ్మద్ వసీమ్, దుబాయ్లో మాట్లాడుతూ శాంతి సందేశం పంపించారు. 'ఇరు దేశాల గురించీ గొప్పగా రాయండి. మేం శాంతిని కోరుకుంటున్నాం.. ఇరు దేశాల్లోనూ మీడియా సంయమనం పాటించాలి.. శాంతి సందేశాల గురించి చెప్పాలి.. ఇరు దేశాల మధ్యా సన్నిహిత సంబంధాలు నెలకొనడంలో తమవంతు పాత్ర పోషించాలి..' అని ఇరువురు బాక్సర్లూ ఆకాంక్షించారు. వసీమ్ ఈ సందర్భంగా భారత బాక్సర్ విజేందర్ని ఆప్యాయంగా కౌగలించుకున్నారు. ట్రెయినింగ్ కోసం మాంచెస్టర్ వెళ్ళినప్పుడు తామిద్దరం స్నేహితులమనీ, ఆ స్నేహం అలాగే కొనసాగుతుందని వసీమ్ పేర్కొన్నారు.
తాజా వార్తలు
- ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ పై నీతి ఆయోగ్ సంచలన ప్రకటన
- హైదరాబాద్లో అనేక ప్రాంతాల్లో భారీ వర్షం
- CBSE పాఠశాలలు ఓపెన్-బుక్ పరీక్షలను నిర్వహిస్తాయా?
- స్లోవాక్ ప్రధానిపై హత్యాయత్నం.. తీవ్రంగా ఖండించిన ఖతార్
- వీసా కోసం లంచం...ఉద్యోగికి 4 ఏళ్ల జైలుశిక్ష
- గాజా భవిష్యత్తు. నెతన్యాహుపై క్యాబినెట్ అసంతృప్తి..!
- ఒమన్ ఎయిర్ వింటర్ షెడ్యూల్ పొడిగింపు
- ఏపీలో సంక్షేమ పథకాల అమలుకు నిధులు విడుదల
- ఉద్యోగులకు ఎమిరేట్స్ బోనస్. ప్రైవేట్ కంపెనీలు అనుసరిస్తాయా?
- ఏపీ ఎన్నికల ఫలితాలపై రూ.కోట్లలో బెట్టింగ్లు