ప్రతి పౌరుడికి రాజ్యాంగం రక్షణ కల్పిస్తోంది:గవర్నర్ తమిళిసై

- November 26, 2019 , by Maagulf
ప్రతి పౌరుడికి రాజ్యాంగం రక్షణ కల్పిస్తోంది:గవర్నర్ తమిళిసై

హైదరాబాద్‌ : రాజ్‌భవన్‌లో 70వ రాజ్యాంగ దినోత్సవాన్ని ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి గవర్నర్ తమిళిసై, సీఎం కేసీఆర్, మంత్రులు ముఖ్య అతిథులుగా హాజరయ్యారు. రాజ్యాంగాన్ని పరిరక్షిస్తామని గవర్నర్ ప్రమాణం చేయించారు. దేశంలో ప్రతి పౌరుడికి రాజ్యాంగం రక్షణ కల్పిస్తోందన్నారు. రాజ్యాంగ దినోత్సవం నిర్వహిస్తున్న గవర్నర్‌కు అభినందనలు కేసీఆర్ అభినందనలు తెలిపారు. మనది డైనమిక్ రాజ్యాంగమని.. అనేక మార్పులు.. చేర్పులకు లోనైందన్నారు. ప్రజల ఆకాంక్షలు నెరవేర్చేందుకు రాజ్యాంగం అవకాశం కల్పిస్తోందని కేసీఆర్ పేర్కొన్నారు.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com