ప్రతి పౌరుడికి రాజ్యాంగం రక్షణ కల్పిస్తోంది:గవర్నర్ తమిళిసై
- November 26, 2019
హైదరాబాద్ : రాజ్భవన్లో 70వ రాజ్యాంగ దినోత్సవాన్ని ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి గవర్నర్ తమిళిసై, సీఎం కేసీఆర్, మంత్రులు ముఖ్య అతిథులుగా హాజరయ్యారు. రాజ్యాంగాన్ని పరిరక్షిస్తామని గవర్నర్ ప్రమాణం చేయించారు. దేశంలో ప్రతి పౌరుడికి రాజ్యాంగం రక్షణ కల్పిస్తోందన్నారు. రాజ్యాంగ దినోత్సవం నిర్వహిస్తున్న గవర్నర్కు అభినందనలు కేసీఆర్ అభినందనలు తెలిపారు. మనది డైనమిక్ రాజ్యాంగమని.. అనేక మార్పులు.. చేర్పులకు లోనైందన్నారు. ప్రజల ఆకాంక్షలు నెరవేర్చేందుకు రాజ్యాంగం అవకాశం కల్పిస్తోందని కేసీఆర్ పేర్కొన్నారు.
తాజా వార్తలు
- పర్యాటక రంగానికి రూ.13,819 కోట్ల భారీ పెట్టుబడులు
- ఏపీ క్యాబినెట్ నిర్ణయాలు
- 'నైట్ స్టడీ స్పేస్'ను ప్రారంభించిన ఖతార్ నేషనల్ లైబ్రరీ..!!
- తైఫ్లోని అల్-హదా రోడ్డు 3 రోజుల పాటు మూసివేత..!!
- యూఏఈలో ఫ్రీలాన్సర్ల వీసాలపై సమీక్ష.. సానుకూల స్పందన..!!
- కువైట్లో సంస్కరణలు..5నిమిషాల్లో ఎంట్రీ వీసా జారీ..!!
- ఒమన్ లో దివ్యాంగుల వికాసానికి ప్రత్యేక కార్యాచరణ..!!
- మినిమం వేజ్ BD700.. జీరో అన్ ఎంప్లాయిమెంట్..!!
- ఏపీలో డ్రైవింగ్ లైసెన్స్ ప్రక్రియలో పెద్ద మార్పు
- ప్రముఖ కవి, రచయిత అందెశ్రీ కన్నుమూత..







