సౌదీ అరేబియా:చోరీలకు పాల్పడుతున్న యెమెన్ ముఠా అరెస్ట్
- November 27, 2019సౌదీ అరేబియా: వరుస చోరీలకు పాల్పడుతున్న యెమెన్ ముఠాలోని 15 మందిని పోలీసులు అరెస్ట్ చేశారు.సౌదీ అరేబియా లో ఈ గ్యాంగ్ పట్టుబడినట్లు పోలీస్ ప్రతినిధి మేజర్ హుస్సేన్ అల్ కహ్రని తెలిపారు.పోలీసులు వెల్లడించిన వివరాల ప్రకారం యెమెన్ ముఠా ఇప్పటివరకు రెండు చోరీలకు పాల్పడ్డారు.మొత్తం 98 వేల దిర్హామ్ల విలువైన సొత్తు దోచుకెళ్లినట్లు పేర్కొన్నారు.ఒక స్టోర్ లో 80 వేల రియాల్స్ దోచుకోగా,మరో చోరీ కేసులో 25 వేల రియాల్స్ చోరీ చేసినట్లు వివరించారు.తమ విచారణలో యెమెన్ ముఠా సభ్యులు నేరాలను అంగీకరించినట్లు మేజర్ హుస్సేన్ తెలిపారు.వారిపై అభియోగాలు నమోదు చేసి పూర్తి స్థాయి విచారణగా జరుపుతున్నట్లు పేర్కొన్నారు.
తాజా వార్తలు
- 7న ప్రత్యక్షంగా కోర్టులో ఎమ్మెల్సీ కవిత ని హాజరుపరచండి
- శంషాబాద్ సమీపంలో 34 కేజీల బంగారం స్వాధీనం
- ఆడబిడ్డకు జన్మనిచ్చిన దుబాయ్ రాయల్ షేఖా మహరా
- 17 ఏళ్ల బాలుడు మిస్సింగ్ కేసు విషాదాంతం
- 123 మంది కార్మికుల పై బహిష్కరణ వేటు
- భారత ప్రవాసుల కోసం 'ఓపెన్ హౌస్'
- స్విఫ్ట్ స్టూడెంట్ ఛాలెంజ్.. 'మై చైల్డ్' యాప్ కు ప్రశంసలు
- ఇకపై 'వ్యాక్సినేషన్ స్టేటస్' ఉండదు..!
- గ్రీన్ టెక్నాలజీ పై SAS 48 హ్యాకథాన్ ప్రారంభం
- మే 13న నాలుగో విడత పోలింగ్..