ఉచితంగా గల్ఫ్ మృతదేహాలు తరలింపునకు కొత్త పథకం:కేరళ ప్రభుత్వం
- November 30, 2019
కేరళ:తమ రాష్ట్రం నుంచి ఉపాధి కోసం గల్ఫ్ దేశాలకు వలస వెళ్లిన ప్రవాసీయులకు కేరళ ప్రభుత్వం ఊరటనిచ్చింది. అనారోగ్యంతో మృతిచెందిన వారి మృతదేహాలను ఎలాంటి రవాణా ఖర్చు లేకుండా భారత్కు తరలించేలా కేరళా ప్రభుత్వం కొత్త పథకాన్ని ప్రారంభించింది.
గల్ఫ్ దేశాల్లో చనిపోయిన వారి మృతదేహాలను ఎలాంటి ఖర్చు లేకుండా ఇండియా తరలించేందుకు ఎయిర్ ఇండియాతో ఒప్పందం కుదుర్చుకుంది. మృతదేహాలను సొంతదేశానికి తరలించేందుకు కంపెనీ యాజమాన్యం, రాయబార కార్యాలయం సహాయం చేయని సమయాల్లో కేరళా ప్రభుత్వం అమలు చేస్తున్న కొత్త పథకం ఎంతగానో దోహపడుతోంది.
కేరళా ముఖ్యమంత్రి పినరయి విజయన్ తన ఫేస్ బుక్ అకౌంట్ ద్వారా ఈ కొత్త పథకాన్ని ప్రారంభించారు. గల్ఫ్ లో పని చేస్తూ మృతి చెందిన వారిని కనీసం సొంత దేశానికి కూడా తీసుకురాలేనంతగా ఒక్కోసారి ఆర్ధిక సమస్యలు ఎదురవుతాయని ఆయన పేర్కొన్నారు.
తాజా వార్తలు
- ఇంటిగ్రేటెడ్ కమాండ్ కంట్రోల్ సెంటర్ పై టీటీడీ అదనపు EO సమీక్ష
- రెనోలో NATS, ఐఏసీసీఎన్ఎన్ ఆధ్వర్యంలో సంయుక్తంగా దీపావళి వేడుకలు
- సత్యసాయి శతజయంతి వేడుకలకు మోదీ–ముర్ము హాజరు
- ఢిల్లీలో భారీ పేలుడు..11 మంది మృతి, పదుల సంఖ్యలో గాయాలు
- పర్యాటక రంగానికి రూ.13,819 కోట్ల భారీ పెట్టుబడులు
- ఏపీ క్యాబినెట్ నిర్ణయాలు
- 'నైట్ స్టడీ స్పేస్'ను ప్రారంభించిన ఖతార్ నేషనల్ లైబ్రరీ..!!
- తైఫ్లోని అల్-హదా రోడ్డు 3 రోజుల పాటు మూసివేత..!!
- యూఏఈలో ఫ్రీలాన్సర్ల వీసాలపై సమీక్ష.. సానుకూల స్పందన..!!
- కువైట్లో సంస్కరణలు..5నిమిషాల్లో ఎంట్రీ వీసా జారీ..!!







