సిడ్నీ:డిప్యూటీ కాన్సుల్ జనరల్గా తెలంగాణ వాసి
- December 02, 2019ఆస్ట్రేలియా సిడ్నీలో గల భారత దౌత్య కార్యాలయ డిప్యూటీ కాన్సుల్ జనరల్గా వరంగల్ తూర్పు నియోజకవర్గం రామావారి వీధికి చెందిన ములక సంజయ్కుమార్ నియమితులయ్యారు. ఇప్పటివరకు ఢిల్లీలోని సౌత్బ్లాక్ గల్ఫ్ డివిజన్ అండర్ సెక్రటరీగా పని చేసిన ఆయనను ఆస్ట్రేలియాకు బదిలీ చేస్తూ భారత విదేశాంగ శాఖ ఉత్తర్వులు జారీ చేసింది. 2011లో ఐఎఫ్ఎస్కు ఎంపికైన సంజయ్.. 2013 ఆగస్టులో ఈజిప్టు భారత రాయబార కార్యాలయంలో తృతీయ కార్యదర్శిగా బాధ్యతలు చేపట్టారు. అనంతరం సుడాన్లోని పని చేశారు.
తాజా వార్తలు
- హ్యూమన్ ట్రాఫికింగ్ గ్యాంగ్ గుట్టు రట్టు చేసిన విశాఖ పోలీసులు..
- బాంబు దాడుల పై ఈసీ సీరియస్..బాటిళ్లలో ఇక పెట్రోల్కు నో
- ఆ దేశంలోని భారతీయ విద్యార్థులందరూ ఇళ్ల నుంచి బయటకు రాకండి: కేంద్ర మంత్రి ఎస్ జైశంకర్
- ప్రొఫెసర్ వెల్చ్ కు యూఏఈ ప్రెసిడెంట్ బంపరాఫర్..!
- యూఏఈలో స్వల్ప భూకంపం
- 'అర్ధరాత్రి దొంగ'కు ఏడాది జైలు, జరిమానా
- బహ్రెయిన్ టాలెంట్ హబ్.. ఔట్రీచ్ నివేదిక వెల్లడి
- పబ్లిక్ టాయిలెట్లలో జెమ్స్ భయమా? Dh10తో పరిష్కారం..!
- దోహా ఇంటర్నేషనల్ బుక్ ఫెయిర్లో కొత్త పోటీలు
- యాదాద్రిలో ప్లాస్టిక్ పై నిషేధం..ఉత్తర్వులు జారీ