దుబాయ్:'బు హాలీబా'వర్కర్స్ క్యాంపు లో 48వ జాతీయ దినోత్సవ వేడుకలు
- December 02, 2019దుబాయ్: యూఏఈ 48 వ జాతీయ దినోత్సవం సందర్భంగా తెలంగాణ బీజేపీ యూఏఈ సెల్ ఆధ్వర్యంలో సోనాపూర్ లోని బు హాలీబా క్యాంపు లో కేక్ కటింగ్, పళ్ళు పంచి వేడుకలు జరుపుకోవడం జరిగింది.ఈ కార్యక్రమంలో ముఖ్య అతిధిగా లీగల్ కన్సల్టెంట్ మోమిన్ సాబేర్ హిషం విచ్చేసారు.
బుపేంద్ర కుమార్(IPF Convenor), సాలెం బాబు(లీగల్ కన్సల్టెంట్), శ్రీకాంత్ చిత్తర్వు,వంశీ గౌడ్(యూఏఈ బీజేపీ కన్వీనర్),రవి కుమార్ కొమర్రాజు, కటకం రవి, కుంభాల మహేందర్ రెడ్డి,జనగాం శ్రీనివాస్,కోరేపు మల్లేష్,శరత్,మధు,మహేష్,అశోక్ తదితరులు పాల్గొన్నారు.
తాజా వార్తలు
- ఐపీఎల్ టికెట్ల అమ్మకాల్లో భారీ అక్రమాలు..
- ముగిసిన రెండో విడత ఎన్నికల ప్రచారం..
- ఏపీ ఇంటెలిజెన్స్ చీఫ్ గా విశ్వజిత్, విజయవాడ సీపీగా రామకృష్ణ
- ప్రధాని మోడీ ప్రసంగం పై వచ్చిన ఫిర్యాదులను పరిశీలిస్తున్నాం: ఈసీ
- కేసీఆర్ కాన్వాయ్లో ప్రమాదం, 8 కార్లు ఢీ..
- భారతీయుల కోసం కొత్త ‘భా’ షూ సైజింగ్ సిస్టమ్..
- యూఏఈలో పెరగనున్న వాహన, ప్రాపర్టీ బీమా రేట్లు..!
- అక్రమ ప్రాక్టీస్..ప్రవాస మహిళా హెల్త్ ప్రాక్టీషనర్ అరెస్ట్
- వాతావరణ ప్రమాదాలపై కీలక కాన్ఫరెన్స్
- 'మాకు ఇప్పుడు ఇల్లు లేదు'.. దుబాయ్ టవర్ నివాసితులు ఆవేదన