దుబాయ్:'బు హాలీబా'వర్కర్స్ క్యాంపు లో 48వ జాతీయ దినోత్సవ వేడుకలు
- December 02, 2019
దుబాయ్: యూఏఈ 48 వ జాతీయ దినోత్సవం సందర్భంగా తెలంగాణ బీజేపీ యూఏఈ సెల్ ఆధ్వర్యంలో సోనాపూర్ లోని బు హాలీబా క్యాంపు లో కేక్ కటింగ్, పళ్ళు పంచి వేడుకలు జరుపుకోవడం జరిగింది.ఈ కార్యక్రమంలో ముఖ్య అతిధిగా లీగల్ కన్సల్టెంట్ మోమిన్ సాబేర్ హిషం విచ్చేసారు.
బుపేంద్ర కుమార్(IPF Convenor), సాలెం బాబు(లీగల్ కన్సల్టెంట్), శ్రీకాంత్ చిత్తర్వు,వంశీ గౌడ్(యూఏఈ బీజేపీ కన్వీనర్),రవి కుమార్ కొమర్రాజు, కటకం రవి, కుంభాల మహేందర్ రెడ్డి,జనగాం శ్రీనివాస్,కోరేపు మల్లేష్,శరత్,మధు,మహేష్,అశోక్ తదితరులు పాల్గొన్నారు.


తాజా వార్తలు
- తెలంగాణకు భారీ వర్ష సూచన..రెడ్ అలర్ట్ జారీ
- యూఏఈ–అమెరికా ఆర్థిక, సాంకేతిక భాగస్వామ్యం మరింత బలోపేతం
- ఎబోలా అప్రమత్తత: మూడు దేశాల ప్రయాణికులపై అదనపు ఆంక్షలు విధించిన యూఏఈ
- విదేశీ పెట్టుబడులు పెంచేందుకు ఆర్బీఐ తీసుకున్న 6 కీలక నిర్ణయాలు ఇవే!
- రాష్ట్ర పురోగతిలో భాగస్వాములు కావాలని రష్యా పారిశ్రామిక సంస్థలకు మంత్రి లోకేశ్ పిలుపు
- ప్రపంచ పర్యావరణ దినోత్సవం సందర్భంగా మొక్కను నాటిన గవర్నర్ అబ్దుల్ నజీర్
- సల్మాన్ టౌన్లో మరిన్ని హోమ్స్ నిర్మాణం..!!
- ముందు లైసెన్స్.. ఆ తర్వాత అమ్మకం: దుబాయ్ మున్సిపాలిటీ
- నేషనల్ డిజిటల్ ఇండెక్స్ ను ప్రారంభించిన ఖతార్..!!
- బెంగళూరు–విజయవాడ ప్రయాణం ఇక 4 గంటల్లోనే!









