కువైట్ విమానాశ్రయంలో టెర్మినల్ మూసివేత
- December 06, 2019
కువైట్ అంతర్జాతీయ విమానాశ్రయంలో షేక్ సాద్ టెర్మినల్(టీ3) ను కొంత కాలంపాటు మూసివేయనున్నట్లు పౌర విమానయాన శాఖ అధికారులు తెలిపారు. ప్రయాణికుల కోసం జనవరి నుంచి టెర్మినల్ 2 నిర్మాణం చేపట్టబోతున్నందన ఈ నిర్ణయం తీసుకున్నట్లు అధికారులు వెల్లడించారు. టెర్మినల్ 3కి వెళ్లే రహదారిని కూడా మూసివేస్తున్నట్లు పేర్కొన్నారు. ఇక దుబాయ్ బడ్జెట్ క్యారియర్- ప్లైదుబాయ్ విమానాలు డిసెంబర్ 15 నుండి టెర్మినల్ 1కి మారుతాయని అధికారులు వివరించారు.
తాజా వార్తలు
- ఖతార్ సాయం..ఆఫ్ఘనిస్తాన్ నుంచి ఇద్దరు బ్రిటిషర్స్ విడుదల..!!
- UN టూ-స్టేట్ సొల్యూషన్ కాన్ఫరెన్స్ లో సౌదీ క్రౌన్ ప్రిన్స్..!!
- వ్యాక్సినేషన్ సమయంలో పొరబాటు.. డాక్టర్ కు Dh350,000 ఫైన్..!!
- కువైట్లో అంతర్జాతీయ ఆన్లైన్ గ్యాంబ్లింగ్ నెట్వర్క్ బస్ట్..!!
- ఉత్తర అల్ షర్కియాలో గాయపడ్డ వ్యక్తి..!!
- ఇక నిర్మాణ పనులకు సైలంట్ అవర్స్..!!
- ఆకలితో ఉన్నవారికి ఆహారం అందించడం ఒక పవిత్రమైన సేవ
- రాజమండ్రి-తిరుపతి కొత్త విమానాలు ఎప్పుడంటే?
- హెచ్-1బీ వీసా ఫీజు పెంపు..
- దేశవ్యాప్తంగా పలు రాజకీయ పార్టీలకు ఈసీ షాక్: గుర్తింపు రద్దు