ఇప్పుడు ఒమాన్ నుండి ఇండియాకు TV ని ఫ్రీ గా తీసుకెళ్ళచ్చు
- December 09, 2019
మస్కట్: సెలవలు వస్తున్నాయి..మరి స్వదేశానికి వెళ్తున్నారా? అయితే ఇది చదవండి.. డిసెంబర్లో ఒమాన్ లోని నిర్వాసితులు తమ కుటుంబాలను కలవడానికి వారి స్వదేశాలకు వెళుతుండటంతో, విమానయాన సంస్థలు తమ సామానులో భాగంగా కొనుగోలు చేసిన టివిని అదనపు ఖర్చు లేకుండా తీసుకోవడానికి అనుమతిస్తున్నాయి.
ఒక టీవీని కొనుగోలు చేసి తీసుకువెళుతున్న ప్రయాణీకులు ఇప్పుడు తమ చెక్-ఇన్ సామానులో భాగంగా టెలివిజన్ను చేర్చినప్పుడు ఒమన్ విమానాశ్రయాల నిర్వహణ ఛార్జీని OMR 4 మాత్రమే చెల్లించాలి. ఈ వెసులుబాటు అందిస్తున్న విమానయాన సంస్థలలో శ్రీలంక ఎయిర్లైన్స్ ఒకటి. మస్కట్ నుండి శ్రీలంకకు ప్రయాణించే ప్రయాణికులు శ్రీలంక ఎయిర్లైన్స్ లో ఇండియాకు ప్రయాణిస్తున్న వారు 55 అంగుళాల వరకు ఎల్ఈడి లేదా ఎల్సిడి టివిని ఉచితంగా తీసుకెళ్లవచ్చు.
ఢాకా కు ప్రయాణాన్ని ప్లాన్ చేసిన ప్రయాణీకులు అదనపు ఛార్జీ లేకుండా 43 అంగుళాల వరకు ఎల్సిడి టివిలను తీసుకెళ్లవచ్చు, అయితే 44 నుండి 55 అంగుళాల మధ్య టివిలను తీసుకెళ్లేవారు ఒఎంఆర్ 10 అదనపు ఛార్జీని చెల్లించాలి. టివి యొక్క గరిష్ట కొలతలు మించకూడదు 55 అంగుళాల పొడవు మించకూడదని షరతు విధించారు.
తాజా వార్తలు
- కువైట్లో ఆహార సంస్థలపై తనిఖీలు..!!
- ఖతార్లో మూడు కొత్త పబ్లిక్ పార్కులు ప్రారంభం..!!
- బహ్రెయిన్లో రికార్డు స్థాయికి చేరిన ఇంటర్నెట్ కనెక్షన్లు..!!
- బెగ్గర్స్ వెనుక వ్యవస్థీకృత నేర ముఠాలు.. ఒమన్ ఆర్ఓపీ హెచ్చరిక..!!
- విద్యార్థుల రవాణాపై సౌదీ TGA కీలక సూచనలు..!!
- ఫ్రీ ఫుడ్ కంటే హెల్త్ ఇన్సూరెన్స్, ఫ్లెక్సిబుల్ వర్కింగ్ అవర్స్కే ప్రాధాన్యం..!!
- ప్రముఖ సీనియర్ నటుడు జీవీ నారాయణ రావు కన్నుమూత
- కువైట్ చరిత్రలోనే అతిపెద్ద డ్రగ్స్ రవాణా కుట్ర భగ్నం..!!
- ఖరీఫ్ సీజన్లో ప్రమాదకర ప్రయాణికుల ప్రవర్తన.. డ్రైవర్లకు ముప్పు..!!
- పాఠశాలల కోసం ‘బ్యాక్ టు స్కూల్’.. PHCC హెల్త్ క్యాంపెయిన్..!!







