మరో రాకెట్ ప్రయోగానికి ఇస్రో శ్రీకారం
- December 10, 2019
ఇస్రో మరో రాకెట్ ప్రయోగానికి శ్రీకారం చుట్టింది. శ్రీహరికోటలోని షార్ మొదటి ప్రయోగ వేదిక నుంచి బుధవారం సాయంత్రం 3 గంటల 25 నిమిషాలకు పీఎస్ఎల్వీ సీ-48 ప్రయోగించనున్నారు. ఈ నేపథ్యంలో మంగళవారం మధ్యాహ్నం ఒకటిన్నర ప్రాంతంలో కౌంట్డౌన్కు శాస్త్రవేత్తలు సన్నాహాలు చేశారు. ఇప్పటికే ఉపగ్రహం లాంచ్ రిహార్సల్ను విజయవంతంగా నిర్వహించారు. ఈ ప్రయోగం ద్వారా మొత్తం 10 ఉపగ్రహాలను అంతరిక్షంలోకి పంపనున్నారు. పీఎస్ఎల్వీ సిరీస్లో ఇది 50వ ప్రయోగం.
తాజా వార్తలు
- పర్యాటక రంగానికి రూ.13,819 కోట్ల భారీ పెట్టుబడులు
- ఏపీ క్యాబినెట్ నిర్ణయాలు
- 'నైట్ స్టడీ స్పేస్'ను ప్రారంభించిన ఖతార్ నేషనల్ లైబ్రరీ..!!
- తైఫ్లోని అల్-హదా రోడ్డు 3 రోజుల పాటు మూసివేత..!!
- యూఏఈలో ఫ్రీలాన్సర్ల వీసాలపై సమీక్ష.. సానుకూల స్పందన..!!
- కువైట్లో సంస్కరణలు..5నిమిషాల్లో ఎంట్రీ వీసా జారీ..!!
- ఒమన్ లో దివ్యాంగుల వికాసానికి ప్రత్యేక కార్యాచరణ..!!
- మినిమం వేజ్ BD700.. జీరో అన్ ఎంప్లాయిమెంట్..!!
- ఏపీలో డ్రైవింగ్ లైసెన్స్ ప్రక్రియలో పెద్ద మార్పు
- ప్రముఖ కవి, రచయిత అందెశ్రీ కన్నుమూత..







