నింగిలోకి PSLV-C48
- December 11, 2019శ్రీహరికోట: పిఎస్ఎల్వి-సి48 వాహన నౌక నిప్పులు విరజిమ్ముతూ నింగిలోకి దూసుకెళ్లింది. నెల్లూరు జిల్లాలోని శ్రీహరికోటలో గల సతీష్ ధావన్ అంతరిక్ష కేంద్రం నుంచి ఈ వాహననౌకను ఆకాశంలోకి శాస్త్రవేత్తలు పంపించారు. మన దేశానికి చెందిన రీశాట్-2బిఆర్1తో పాటు విదేశాలకు చెందిన 9 ఉపగ్రహాలను కూడా ఇది నిర్ణీత కక్ష్యలో ప్రవేశపెట్టనుంది.
తాజా వార్తలు
- సౌత్ ఆఫ్రికా: లోయలో పడిన బస్సు.. 45 మంది మృతి
- లోయలో పడిన కారు.. 10 మంది దుర్మరణం
- కాంగ్రెస్కు రూ.1,700 కోట్ల ట్యాక్స్ నోటీసు
- అవగాహన లేకపోతే AI దుర్వినియోగం కావచ్చు : బిల్ గేట్స్తో మోదీ
- FTPC ఇండియా జాతీయ సమన్వయ కమిటీల చైర్మన్ గా గొట్టుపర్తి మధుకర్ (బాబ్జి)
- అల్లు అర్జున్ మైనపు విగ్రహం ఆవిష్కరణ..
- వితంతువులు, అనాథలకు రాయల్ ఈద్ బహుమతులు
- రష్యా విమానాశ్రయంలో ప్రమాదం..ఎమిరేట్స్ విమానం రద్దు
- ఎక్స్పో 2023 దోహా హార్టికల్చర్లో ఒమన్కు 'బెస్ట్ పెవిలియన్ కంటెంట్' అవార్డు
- జెద్దాకు వెళ్లే ప్రయాణికులందరికీ ఫ్లూ వ్యాక్సిన్ సర్టిఫికేట్ తప్పనిసరి- ఎతిహాద్