నింగిలోకి PSLV-C48
- December 11, 2019
శ్రీహరికోట: పిఎస్ఎల్వి-సి48 వాహన నౌక నిప్పులు విరజిమ్ముతూ నింగిలోకి దూసుకెళ్లింది. నెల్లూరు జిల్లాలోని శ్రీహరికోటలో గల సతీష్ ధావన్ అంతరిక్ష కేంద్రం నుంచి ఈ వాహననౌకను ఆకాశంలోకి శాస్త్రవేత్తలు పంపించారు. మన దేశానికి చెందిన రీశాట్-2బిఆర్1తో పాటు విదేశాలకు చెందిన 9 ఉపగ్రహాలను కూడా ఇది నిర్ణీత కక్ష్యలో ప్రవేశపెట్టనుంది.
తాజా వార్తలు
- సత్యసాయి శతజయంతి వేడుకలకు మోదీ–ముర్ము హాజరు
- ఢిల్లీలో భారీ పేలుడు..11 మంది మృతి, పదుల సంఖ్యలో గాయాలు
- పర్యాటక రంగానికి రూ.13,819 కోట్ల భారీ పెట్టుబడులు
- ఏపీ క్యాబినెట్ నిర్ణయాలు
- 'నైట్ స్టడీ స్పేస్'ను ప్రారంభించిన ఖతార్ నేషనల్ లైబ్రరీ..!!
- తైఫ్లోని అల్-హదా రోడ్డు 3 రోజుల పాటు మూసివేత..!!
- యూఏఈలో ఫ్రీలాన్సర్ల వీసాలపై సమీక్ష.. సానుకూల స్పందన..!!
- కువైట్లో సంస్కరణలు..5నిమిషాల్లో ఎంట్రీ వీసా జారీ..!!
- ఒమన్ లో దివ్యాంగుల వికాసానికి ప్రత్యేక కార్యాచరణ..!!
- మినిమం వేజ్ BD700.. జీరో అన్ ఎంప్లాయిమెంట్..!!







