వలసదారుల సేలరీ డిలే: స్పాన్సర్కి వార్నింగ్
- December 12, 2019
కువైట్: పబ్లిక్ అథారిటీ ఫర్ మేన్ పవర్, డొమెస్టిక్ వర్కర్స్కి జీతాలు ఆలస్యం చేసే స్పాన్సర్స్కి హెచ్చరికలు జారీ చేసింది. సకాలంలో జీతాలు చెల్లించని స్పాన్సర్స్కి 10 కువైటీ దినార్జ్ జరీమానా విధించబడుతుందని పబ్లిక్ అథారిటీ ఫర్ మేన్ పవర్ స్పష్టం చేసింది. ఈ మేరకు ఓ క్యాంపెయిన్ని ప్రారంభిస్తున్నట్లు వెల్లడించింది పబ్లిక్ అథారిటీ ఫర్ మేన్ పవర్. అదే విధంగా డొమెస్టిక్ వర్కర్స్పై ఇతరత్రా ఒత్తిడిలు పెంచేలా వ్యవహరించరాదనీ, వారిని మానసికంగా గానీ, శారీరకంగా గానీ వేధించరాదని పబ్లిక్ అథారిటీ ఫర్ మేన్ పవర్ హెచ్చరించింది. లేబరర్ మరియు ఎంప్లాయర్ మధ్య వివాదాలు తలెత్తితే రెండు పార్టీలూ డొమెస్టిక్ వర్కర్స్ రిక్రూటింగ్ డిపార్ట్మెంట్ ఇన్ఛార్జ్ని సంప్రదించాలని ఈ సందర్భంగా పబ్లిక్ అథారిటీ ఫర్ మేన్ పవర్ సూచించింది.
తాజా వార్తలు
- Asia Cup 2025: ఒమన్ పై భారత్ విజయం..
- టీ20 ఫార్మాట్లో 250 మ్యాచ్లు పూర్తి చేసుకున్న టీమిండియా
- ప్రీక్వార్టర్స్లో పీవీ సింధు ఓటమి...
- ఆసియా కప్: ధనాధనా బాదిన అభిషేక్, శాంసన్..
- మణిపూర్లో అస్సాం రైఫిల్స్పై దుండగుల దాడి
- ఆర్చరీ ప్రీమియర్ లీగ్కు బ్రాండ్ అంబాసిడర్గా వ్యవహరించనున్న గ్లోబల్ ఐకాన్ రామ్ చరణ్
- నవరాత్రుల సందర్భంగా ప్రత్యేక టూర్ ప్యాకేజీ: APDTC
- ప్రపంచంలో మొదటిసారి 100 ఆవిష్కర్తలతో భేటీ కానున్న జర్నలిస్టులు
- సౌదీలో కొత్త పండ్లు, కూరగాయల ప్యాకేజింగ్ నిబంధనలు..!!
- వెబ్ సమ్మిట్ ఖతార్ 2026కి విస్తృత ఏర్పాట్లు..!!