వలసదారుల సేలరీ డిలే: స్పాన్సర్కి వార్నింగ్
- December 12, 2019
కువైట్: పబ్లిక్ అథారిటీ ఫర్ మేన్ పవర్, డొమెస్టిక్ వర్కర్స్కి జీతాలు ఆలస్యం చేసే స్పాన్సర్స్కి హెచ్చరికలు జారీ చేసింది. సకాలంలో జీతాలు చెల్లించని స్పాన్సర్స్కి 10 కువైటీ దినార్జ్ జరీమానా విధించబడుతుందని పబ్లిక్ అథారిటీ ఫర్ మేన్ పవర్ స్పష్టం చేసింది. ఈ మేరకు ఓ క్యాంపెయిన్ని ప్రారంభిస్తున్నట్లు వెల్లడించింది పబ్లిక్ అథారిటీ ఫర్ మేన్ పవర్. అదే విధంగా డొమెస్టిక్ వర్కర్స్పై ఇతరత్రా ఒత్తిడిలు పెంచేలా వ్యవహరించరాదనీ, వారిని మానసికంగా గానీ, శారీరకంగా గానీ వేధించరాదని పబ్లిక్ అథారిటీ ఫర్ మేన్ పవర్ హెచ్చరించింది. లేబరర్ మరియు ఎంప్లాయర్ మధ్య వివాదాలు తలెత్తితే రెండు పార్టీలూ డొమెస్టిక్ వర్కర్స్ రిక్రూటింగ్ డిపార్ట్మెంట్ ఇన్ఛార్జ్ని సంప్రదించాలని ఈ సందర్భంగా పబ్లిక్ అథారిటీ ఫర్ మేన్ పవర్ సూచించింది.
తాజా వార్తలు
- IPL2026: ఢిల్లీ క్యాపిటల్స్ పై కోల్కతా నైట్ రైడర్స్ ఘనవిజయం
- ఫైనాన్షియల్ డిస్ట్రిక్ట్లో సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్ను ప్రారంభించిన అపోలో హాస్పిటల్స్
- యూఏఈలో ప్రత్యక్ష లేదా దూర విద్య పై మే 10న నిర్ణయం
- విదేశీ చదువులకు పావలా వడ్డీ రుణాలు..సీఎం కీలక నిర్ణయం
- పుదుచ్చేరి ముఖ్యమంత్రిగా మళ్లీ రంగస్వామి
- ప్రపంచ రెడ్ క్రాస్ దినోత్సవం లో గవర్నర్ శివ ప్రతాప్ శుక్లా
- యూఏఈ: రెండు బాలిస్టిక్ క్షిపణులు, మూడు డ్రోన్లను అడ్డుకున్న వైమానిక రక్షణ వ్యవస్థ
- ‘విజయ్ అను నేను‘ అంటూ రేపు విజయ్ సీఎం గా ప్రమాణ స్వీకారం
- పని మనుషులతో జాగ్రత్త: సీపీ సజ్జనార్
- యువతి ప్రాణాలను కాపాడిన మెడికవర్ హాస్పిటల్స్ వైద్యులు









