వలసదారుల సేలరీ డిలే: స్పాన్సర్కి వార్నింగ్
- December 12, 2019
కువైట్: పబ్లిక్ అథారిటీ ఫర్ మేన్ పవర్, డొమెస్టిక్ వర్కర్స్కి జీతాలు ఆలస్యం చేసే స్పాన్సర్స్కి హెచ్చరికలు జారీ చేసింది. సకాలంలో జీతాలు చెల్లించని స్పాన్సర్స్కి 10 కువైటీ దినార్జ్ జరీమానా విధించబడుతుందని పబ్లిక్ అథారిటీ ఫర్ మేన్ పవర్ స్పష్టం చేసింది. ఈ మేరకు ఓ క్యాంపెయిన్ని ప్రారంభిస్తున్నట్లు వెల్లడించింది పబ్లిక్ అథారిటీ ఫర్ మేన్ పవర్. అదే విధంగా డొమెస్టిక్ వర్కర్స్పై ఇతరత్రా ఒత్తిడిలు పెంచేలా వ్యవహరించరాదనీ, వారిని మానసికంగా గానీ, శారీరకంగా గానీ వేధించరాదని పబ్లిక్ అథారిటీ ఫర్ మేన్ పవర్ హెచ్చరించింది. లేబరర్ మరియు ఎంప్లాయర్ మధ్య వివాదాలు తలెత్తితే రెండు పార్టీలూ డొమెస్టిక్ వర్కర్స్ రిక్రూటింగ్ డిపార్ట్మెంట్ ఇన్ఛార్జ్ని సంప్రదించాలని ఈ సందర్భంగా పబ్లిక్ అథారిటీ ఫర్ మేన్ పవర్ సూచించింది.
తాజా వార్తలు
- నిరుద్యోగ యువతకు అలర్ట్..
- విజయవాడలో ఉగ్రవాదుల కలకలం..
- చేనేత రంగాన్ని కాపాడుకోవడం మనందరి బాధ్యత: ఆర్.పి.సిసోడియా
- ట్రంప్ వాదనల మధ్య కొనసాగుతున్న ఇరాన్ దాడులు
- నువైసీబ్ బార్డర్ నుంచి కువైట్ ఎయిర్వేస్కు ఫాస్ట్-ట్రాక్ రూట్..!!
- 30 రోజుల పాటు మారిటైమ్ లైసెన్సులను రద్దు చేసిన సౌదీ..!!
- ఒమన్ను ముంచెత్తిన వర్షాలు..ఆరుగురి మృతి..!!
- దుబాయ్ మిరాకిల్ గార్డెన్..ఉచిత ప్రవేశం పునఃప్రారంభం..!!
- ప్రైవేట్ రంగానికి సాధారణ పనివేళలు పునరుద్ధరణ..!!
- వ్యాట్ ఎగవేత..వ్యాపారవేత్తకు 5 ఏళ్ల జైలుశిక్ష..!!









