ఫ్యామిలీ ఫెయిర్ని ప్రారంభించిన సదరన్ గవర్నర్
- December 15, 2019
బహ్రెయిన్: సదరన్ గవర్నరేట్లో ఫ్యామిలీ ఫెస్టివల్ ప్రారంభమయ్యింది. 16, 17 తేదీల్లో బహ్రెయిన్ నేషనల్ సెలబ్రేషన్స్లో భాగంగా ఈ ఈవెంట్ని ప్రారంభించారు. సదరన్ గవర్నర్ షేక్ ఖలీఫా బిన్ ఖలీఫా అల్ ఖలీఫా ఈ ఫ్యామిలీ ఫెయిర్ని బహ్రెయిన్ నేషనల్ స్టేడియం వద్ద ప్రారంభించడం జరిగింది. సీనియర్ అధికారులు, మీడియా అలాగే సిటిజన్స్ ఈ ప్రారంభోత్సవానికి హాజరయ్యారు. నేషనల్ డే కార్యక్రమాలు ప్రజల్లో దేశభక్తిని మరింత పెంపొందిస్తాయని ఈ సందర్భంగా గవర్నర్ షేక్ ఖలీఫా చెప్పారు. ఈ సందర్భంగా కింగ్ హమాద్ బిన్ ఇసా అల్ ఖలీఫాకి గవర్నర్ కృతజ్ఞతలు, శుభాకాంక్షలు తెలిపారు.
తాజా వార్తలు
- విజయవాడ విమానాశ్రయ అభివృద్ధి పై ఎయిర్పోర్ట్ అడ్వైజరీ కమిటీ సమావేశం
- రాస్ అల్ ఖైమా రూలర్ ని కలిసిన భారత రాయబారి డాక్టర్ దీపక్ మిట్టల్
- దక్షిణ కొరియా సంస్థతో వ్యూహాత్మక ఒప్పందం
- యూఏఈ–కువైట్ సహకారంపై కీలక చర్చలు
- అక్టోబర్ 25 నుంచి ఢిల్లీకి ఎమిరేట్స్ ఏ380 సర్వీసులు
- TCS కు భారీ లాభం
- దుబాయ్లో ఘనంగా డా.వైఎస్సార్ జయంతి వేడుకలు
- విదేశీయుల ఆస్తుల కొనుగోళ్లపై ట్యాక్స్.. సౌదీ క్లారిటీ..!!
- కారుతో ప్రమాదకర విన్యాసాలు.. ఒమాన్లో వ్యక్తి అరెస్ట్..!!
- ఇరాన్ దాడి యత్నం అనంతరం కువైట్కు చేరుకున్న యూఏఈ అధ్యక్షుడు షేక్ మొహమ్మద్







