ఫ్యామిలీ ఫెయిర్ని ప్రారంభించిన సదరన్ గవర్నర్
- December 15, 2019
బహ్రెయిన్: సదరన్ గవర్నరేట్లో ఫ్యామిలీ ఫెస్టివల్ ప్రారంభమయ్యింది. 16, 17 తేదీల్లో బహ్రెయిన్ నేషనల్ సెలబ్రేషన్స్లో భాగంగా ఈ ఈవెంట్ని ప్రారంభించారు. సదరన్ గవర్నర్ షేక్ ఖలీఫా బిన్ ఖలీఫా అల్ ఖలీఫా ఈ ఫ్యామిలీ ఫెయిర్ని బహ్రెయిన్ నేషనల్ స్టేడియం వద్ద ప్రారంభించడం జరిగింది. సీనియర్ అధికారులు, మీడియా అలాగే సిటిజన్స్ ఈ ప్రారంభోత్సవానికి హాజరయ్యారు. నేషనల్ డే కార్యక్రమాలు ప్రజల్లో దేశభక్తిని మరింత పెంపొందిస్తాయని ఈ సందర్భంగా గవర్నర్ షేక్ ఖలీఫా చెప్పారు. ఈ సందర్భంగా కింగ్ హమాద్ బిన్ ఇసా అల్ ఖలీఫాకి గవర్నర్ కృతజ్ఞతలు, శుభాకాంక్షలు తెలిపారు.
తాజా వార్తలు
- భారత్ లో 100 కొత్త ఎయిర్పోర్టులు..కేంద్ర క్యాబినెట్ గ్రీన్ సిగ్నల్
- బాలకృష్ణకు అరుదైన గౌరవం- లైఫ్ టైమ్ అచీవ్మెంట్ అవార్డు ప్రదానం
- ఇరాన్ ఆయిల్ వార్తలపై రిలయన్స్ క్లారిటీ
- భద్రాద్రి పునర్నిర్మాణ ఆలయ నమూనా
- ప్రయాణికుల అవసరాలకు అనుగుణంగా ఎంఎంటీఎస్ సేవలు: సీఎం రేవంత్
- అమరావతికి చట్టబద్ధత కల్పిస్తూ కేబినెట్ తీర్మానం
- రేపు అన్ని రాష్ట్రాల సీఎంలతో ప్రధాని మోడీ కీలక సమావేశం
- కువైట్ లో ఉగ్రవాద కుట్ర భగ్నం..హిజ్బుల్లా నెట్వర్క్ బస్ట్..!!
- రుస్తాఖ్ ఆసుపత్రికి ఎమర్జెన్సీ ఎయిర్ లిఫ్ట్ సక్సెస్..!!
- ముహర్రాక్ ఫెసిలిటీలో అగ్నిప్రమాదం..!!









