ఫ్యామిలీ ఫెయిర్ని ప్రారంభించిన సదరన్ గవర్నర్
- December 15, 2019
బహ్రెయిన్: సదరన్ గవర్నరేట్లో ఫ్యామిలీ ఫెస్టివల్ ప్రారంభమయ్యింది. 16, 17 తేదీల్లో బహ్రెయిన్ నేషనల్ సెలబ్రేషన్స్లో భాగంగా ఈ ఈవెంట్ని ప్రారంభించారు. సదరన్ గవర్నర్ షేక్ ఖలీఫా బిన్ ఖలీఫా అల్ ఖలీఫా ఈ ఫ్యామిలీ ఫెయిర్ని బహ్రెయిన్ నేషనల్ స్టేడియం వద్ద ప్రారంభించడం జరిగింది. సీనియర్ అధికారులు, మీడియా అలాగే సిటిజన్స్ ఈ ప్రారంభోత్సవానికి హాజరయ్యారు. నేషనల్ డే కార్యక్రమాలు ప్రజల్లో దేశభక్తిని మరింత పెంపొందిస్తాయని ఈ సందర్భంగా గవర్నర్ షేక్ ఖలీఫా చెప్పారు. ఈ సందర్భంగా కింగ్ హమాద్ బిన్ ఇసా అల్ ఖలీఫాకి గవర్నర్ కృతజ్ఞతలు, శుభాకాంక్షలు తెలిపారు.
తాజా వార్తలు
- సముద్రంలో భారత నౌక జలసమాధి.. హైజాకర్ల చేతిలో మరో షిప్!
- ఇంధన పొదుపు, విదేశీ మారకద్రవ్యం ఆదాకు ప్రజలు సహకరించాలి: గవర్నర్ శివ ప్రతాప్ శుక్లా
- BRICS దేశాల విదేశాంగ మంత్రులతో భారత్ చర్చలు
- ఏపీ కేబినెట్ కీలక నిర్ణయాలు..వారానికి ఒక రోజు ‘నో వెహికిల్ డే’!
- ఛార్ధామ్ యాత్ర మొదలైన 26 రోజుల్లోనే 38 మంది భక్తులు మృతి
- సౌదీ అరేబియాలో 19 మందికి జరిమానాలు..!!
- ఇది మరో కోవిడ్-19 కాదు.. హంటావైరస్ భయాలపై వైద్యుల క్లారిటీ..!!
- రోడ్డుపై వాహనాలు నిలిపివేయొద్దు.. ప్రాణాపాయం తప్పదని దుబాయ్ పోలీసుల హెచ్చరిక
- ద్వైపాక్షిక సహకారంపై ఒమన్, టర్కీ చర్చలు..!!
- బహ్రెయిన్ లో పార్లమెంట్ ఉప ఎన్నికలపై కీలక ప్రకటన..!!









