ఫ్యామిలీ ఫెయిర్ని ప్రారంభించిన సదరన్ గవర్నర్
- December 15, 2019
బహ్రెయిన్: సదరన్ గవర్నరేట్లో ఫ్యామిలీ ఫెస్టివల్ ప్రారంభమయ్యింది. 16, 17 తేదీల్లో బహ్రెయిన్ నేషనల్ సెలబ్రేషన్స్లో భాగంగా ఈ ఈవెంట్ని ప్రారంభించారు. సదరన్ గవర్నర్ షేక్ ఖలీఫా బిన్ ఖలీఫా అల్ ఖలీఫా ఈ ఫ్యామిలీ ఫెయిర్ని బహ్రెయిన్ నేషనల్ స్టేడియం వద్ద ప్రారంభించడం జరిగింది. సీనియర్ అధికారులు, మీడియా అలాగే సిటిజన్స్ ఈ ప్రారంభోత్సవానికి హాజరయ్యారు. నేషనల్ డే కార్యక్రమాలు ప్రజల్లో దేశభక్తిని మరింత పెంపొందిస్తాయని ఈ సందర్భంగా గవర్నర్ షేక్ ఖలీఫా చెప్పారు. ఈ సందర్భంగా కింగ్ హమాద్ బిన్ ఇసా అల్ ఖలీఫాకి గవర్నర్ కృతజ్ఞతలు, శుభాకాంక్షలు తెలిపారు.
తాజా వార్తలు
- పర్యాటక రంగానికి రూ.13,819 కోట్ల భారీ పెట్టుబడులు
- ఏపీ క్యాబినెట్ నిర్ణయాలు
- 'నైట్ స్టడీ స్పేస్'ను ప్రారంభించిన ఖతార్ నేషనల్ లైబ్రరీ..!!
- తైఫ్లోని అల్-హదా రోడ్డు 3 రోజుల పాటు మూసివేత..!!
- యూఏఈలో ఫ్రీలాన్సర్ల వీసాలపై సమీక్ష.. సానుకూల స్పందన..!!
- కువైట్లో సంస్కరణలు..5నిమిషాల్లో ఎంట్రీ వీసా జారీ..!!
- ఒమన్ లో దివ్యాంగుల వికాసానికి ప్రత్యేక కార్యాచరణ..!!
- మినిమం వేజ్ BD700.. జీరో అన్ ఎంప్లాయిమెంట్..!!
- ఏపీలో డ్రైవింగ్ లైసెన్స్ ప్రక్రియలో పెద్ద మార్పు
- ప్రముఖ కవి, రచయిత అందెశ్రీ కన్నుమూత..







