ఫ్యామిలీ ఫెయిర్ని ప్రారంభించిన సదరన్ గవర్నర్
- December 15, 2019
బహ్రెయిన్: సదరన్ గవర్నరేట్లో ఫ్యామిలీ ఫెస్టివల్ ప్రారంభమయ్యింది. 16, 17 తేదీల్లో బహ్రెయిన్ నేషనల్ సెలబ్రేషన్స్లో భాగంగా ఈ ఈవెంట్ని ప్రారంభించారు. సదరన్ గవర్నర్ షేక్ ఖలీఫా బిన్ ఖలీఫా అల్ ఖలీఫా ఈ ఫ్యామిలీ ఫెయిర్ని బహ్రెయిన్ నేషనల్ స్టేడియం వద్ద ప్రారంభించడం జరిగింది. సీనియర్ అధికారులు, మీడియా అలాగే సిటిజన్స్ ఈ ప్రారంభోత్సవానికి హాజరయ్యారు. నేషనల్ డే కార్యక్రమాలు ప్రజల్లో దేశభక్తిని మరింత పెంపొందిస్తాయని ఈ సందర్భంగా గవర్నర్ షేక్ ఖలీఫా చెప్పారు. ఈ సందర్భంగా కింగ్ హమాద్ బిన్ ఇసా అల్ ఖలీఫాకి గవర్నర్ కృతజ్ఞతలు, శుభాకాంక్షలు తెలిపారు.
తాజా వార్తలు
- 'ఎయిర్ వైస్ మార్షల్' ర్యాంక్ సాధించిన తొలి మహిళా ఆఫీసర్గా శక్తి శర్మ
- ఏసీ బస్సుల్లోనూ మహిళలకు ఫ్రీ: సీఎం చంద్రబాబు
- బిట్స్ పిలానీ హైదరాబాద్ క్యాంపస్ యూఏవీ ఇండియా బుక్ ఆఫ్ రికార్డ్స్లో చోటు
- సౌదీ అరేబియాలో ఒమన్ సుల్తాన్ పర్యటన..
- హైదరాబాద్-విజయవాడ-మచిలీపట్నం NH-65 విస్తరణకు ఆమోదం
- కాశీలో ఘనంగా బోనాల పండుగ వేడుకలు
- గణేష్ ఉత్సవాల ఏర్పాట్ల పై తెలంగాణ ప్రభుత్వ సమావేశంలో పాల్గొన్న డీజీపీ సీవీ ఆనంద్
- విపత్తు బాధితుల పాలిట ప్రాణదాతగా కెప్టెన్ ప్రియ
- భారత మార్కెట్పై అజ్మాన్ దృష్టి.. కొత్త ట్రేడ్ ఇన్సెంటివ్ ప్రోగ్రామ్ ప్రకటన
- స్థానిక ఎన్నికల పై సీఎం చంద్రబాబు కీలక వ్యాఖ్యలు







