కువైట్:రోడ్డు ప్రమాదంలో ఇద్దరు మహిళల మృతి
- December 15, 2019
కువైట్: ఫహహీల్ రోడ్డులో జరిగిన ప్రమాదం ఇద్దరు మహిళల్ని బలి తీసుకుంది. ఈ ఘటనకు సంబంధించి కువైటీ పౌరుడొకరు మినా అబ్దుల్లా పోలీస్ స్టేషన్లో లొంగిపోయాడు. తన వాహనం ఈ ప్రమాదానికి కారణమైనట్లు లొంగిపోయిన వ్యక్తి పోలీసులకు తెలిపారు. మృతి చెందిన మహిళలు ఓ ప్రైమరీ స్కూల్లో టీచర్లుగా పనిచేస్తున్నారని అధికారులు తెలిపారు. మృతదేహాల్ని ఫోరెన్సిక్ పరీక్షల కోసం తరలించారు. కాగా, మినిస్టర్ ఆఫ్ ఎడ్యుకేషన్ అండ్ హయ్యర్ ఎడ్యుకేషన్ హమిద్ అల్ అజ్మి, మృతి చెందిన టీచర్ల ఆత్మశాంతి కలగాలని ఆకాంక్షించారు.. మృతుల కుటుంబాలకు ప్రగాఢ సానుభూతి తెలిపారు.
తాజా వార్తలు
- రాస్ అల్ ఖైమా రూలర్ ని కలిసిన భారత రాయబారి డాక్టర్ దీపక్ మిట్టల్
- దక్షిణ కొరియా సంస్థతో వ్యూహాత్మక ఒప్పందం
- యూఏఈ–కువైట్ సహకారంపై కీలక చర్చలు
- అక్టోబర్ 25 నుంచి ఢిల్లీకి ఎమిరేట్స్ ఏ380 సర్వీసులు
- TCS కు భారీ లాభం
- దుబాయ్లో ఘనంగా డా.వైఎస్సార్ జయంతి వేడుకలు
- విదేశీయుల ఆస్తుల కొనుగోళ్లపై ట్యాక్స్.. సౌదీ క్లారిటీ..!!
- కారుతో ప్రమాదకర విన్యాసాలు.. ఒమాన్లో వ్యక్తి అరెస్ట్..!!
- ఇరాన్ దాడి యత్నం అనంతరం కువైట్కు చేరుకున్న యూఏఈ అధ్యక్షుడు షేక్ మొహమ్మద్
- క్షిపణి డెబ్రిస్ ఫోటోలు తీయొద్దు.. షేర్ చేయొద్దు: కువైట్ వార్న్







