కువైట్:రోడ్డు ప్రమాదంలో ఇద్దరు మహిళల మృతి
- December 15, 2019
కువైట్: ఫహహీల్ రోడ్డులో జరిగిన ప్రమాదం ఇద్దరు మహిళల్ని బలి తీసుకుంది. ఈ ఘటనకు సంబంధించి కువైటీ పౌరుడొకరు మినా అబ్దుల్లా పోలీస్ స్టేషన్లో లొంగిపోయాడు. తన వాహనం ఈ ప్రమాదానికి కారణమైనట్లు లొంగిపోయిన వ్యక్తి పోలీసులకు తెలిపారు. మృతి చెందిన మహిళలు ఓ ప్రైమరీ స్కూల్లో టీచర్లుగా పనిచేస్తున్నారని అధికారులు తెలిపారు. మృతదేహాల్ని ఫోరెన్సిక్ పరీక్షల కోసం తరలించారు. కాగా, మినిస్టర్ ఆఫ్ ఎడ్యుకేషన్ అండ్ హయ్యర్ ఎడ్యుకేషన్ హమిద్ అల్ అజ్మి, మృతి చెందిన టీచర్ల ఆత్మశాంతి కలగాలని ఆకాంక్షించారు.. మృతుల కుటుంబాలకు ప్రగాఢ సానుభూతి తెలిపారు.
తాజా వార్తలు
- పంజాబ్స్ కింగ్స్ పై ముంబై ఇండియన్స్ ఘన విజయం..
- పీ-8ఐ యుద్ధ విమానాల భారీ నిర్వహణ కోసం జీఎంఆర్ ఏరో టెక్నిక్–బోయింగ్ డిఫెన్స్ ఇండియా ఒప్పందం
- తైవాన్ జోలికొస్తే యుద్ధమే.. ట్రంప్కు జిన్పింగ్ స్ట్రాంగ్ వార్నింగ్
- సీఎం విజయ్ మరో బిగ్ డెసిషన్..
- సముద్రంలో భారత నౌక జలసమాధి.. హైజాకర్ల చేతిలో మరో షిప్!
- ఇంధన పొదుపు, విదేశీ మారకద్రవ్యం ఆదాకు ప్రజలు సహకరించాలి: గవర్నర్ శివ ప్రతాప్ శుక్లా
- BRICS దేశాల విదేశాంగ మంత్రులతో భారత్ చర్చలు
- ఏపీ కేబినెట్ కీలక నిర్ణయాలు..వారానికి ఒక రోజు ‘నో వెహికిల్ డే’!
- ఛార్ధామ్ యాత్ర మొదలైన 26 రోజుల్లోనే 38 మంది భక్తులు మృతి
- సౌదీ అరేబియాలో 19 మందికి జరిమానాలు..!!









