కువైట్:రోడ్డు ప్రమాదంలో ఇద్దరు మహిళల మృతి
- December 15, 2019
కువైట్: ఫహహీల్ రోడ్డులో జరిగిన ప్రమాదం ఇద్దరు మహిళల్ని బలి తీసుకుంది. ఈ ఘటనకు సంబంధించి కువైటీ పౌరుడొకరు మినా అబ్దుల్లా పోలీస్ స్టేషన్లో లొంగిపోయాడు. తన వాహనం ఈ ప్రమాదానికి కారణమైనట్లు లొంగిపోయిన వ్యక్తి పోలీసులకు తెలిపారు. మృతి చెందిన మహిళలు ఓ ప్రైమరీ స్కూల్లో టీచర్లుగా పనిచేస్తున్నారని అధికారులు తెలిపారు. మృతదేహాల్ని ఫోరెన్సిక్ పరీక్షల కోసం తరలించారు. కాగా, మినిస్టర్ ఆఫ్ ఎడ్యుకేషన్ అండ్ హయ్యర్ ఎడ్యుకేషన్ హమిద్ అల్ అజ్మి, మృతి చెందిన టీచర్ల ఆత్మశాంతి కలగాలని ఆకాంక్షించారు.. మృతుల కుటుంబాలకు ప్రగాఢ సానుభూతి తెలిపారు.
తాజా వార్తలు
- పర్యాటక రంగానికి రూ.13,819 కోట్ల భారీ పెట్టుబడులు
- ఏపీ క్యాబినెట్ నిర్ణయాలు
- 'నైట్ స్టడీ స్పేస్'ను ప్రారంభించిన ఖతార్ నేషనల్ లైబ్రరీ..!!
- తైఫ్లోని అల్-హదా రోడ్డు 3 రోజుల పాటు మూసివేత..!!
- యూఏఈలో ఫ్రీలాన్సర్ల వీసాలపై సమీక్ష.. సానుకూల స్పందన..!!
- కువైట్లో సంస్కరణలు..5నిమిషాల్లో ఎంట్రీ వీసా జారీ..!!
- ఒమన్ లో దివ్యాంగుల వికాసానికి ప్రత్యేక కార్యాచరణ..!!
- మినిమం వేజ్ BD700.. జీరో అన్ ఎంప్లాయిమెంట్..!!
- ఏపీలో డ్రైవింగ్ లైసెన్స్ ప్రక్రియలో పెద్ద మార్పు
- ప్రముఖ కవి, రచయిత అందెశ్రీ కన్నుమూత..







