స్మగ్లింగ్ కేసులో నలుగురు వలసదారుల అరెస్ట్
- December 16, 2019
కువైట్: ఇద్దరు ఆసియాకి చెందిన వలసదారులు, ఓ గల్ఫ్ జాతీయుడు, ఓ అరబ్ జాతీయుడు.. మొత్తంగా నలుగురు వలసదారుల్ని కువైట్ ఇంటర్నేషనల్ ఎయిర్ పోర్ట్లో అరెస్ట్ చేశారు. కేవలం నాలుగు రోజుల వ్యవధిలోనే ఈ అరెస్టులు జరిగాయి. సంబంధిత వర్గాలు వెల్లడించిన వివరాల ప్రకారం, మరిజువాని కలిగి వున్నారన్న అభియోగాలపై ఇద్దరు వ్యక్తుల్ని అరెస్ట్ చేసుకున్నారు. మరోపక్క 60 ప్యాకెట్ల హాషిస్తో మరో నిందితుడ్ని అదుపులోకి తీసుకున్నారు. అరెస్ట్ చేసినవారందర్నీ డ్రగ్స్ అభియోగాల మేరకు సంబంధిత విభాగాలకు అప్పగించడం జరిగింది.
తాజా వార్తలు
- తమిళనాడు కొత్త కేబినెట్ ప్రకటించిన విజయ్..ఎవరికి ఏ శాఖ?
- మల్కాజిగిరి కమిషనరేట్లో పోక్సో చట్టం అమలు పై రెండు రోజుల శిక్షణ కార్యక్రమం
- హయాకోమ్.. వరదల ఆందోళనలపై చర్చ..!!
- రియాద్ మెట్రో వెస్ట్రన్ స్టేషన్ ప్రారంభం..!!
- జనన, మరణ రిజిస్ట్రేషన్..వర్కింగ్ అవర్స్ ప్రకటించిన MoPH..!!
- సోషల్ మీడియాలో బంధువు ఫోటోలు పోస్ట్.. Dh3,000 ఫైన్..!!
- యంగ్ లీడర్స్.. మస్కట్ లో జాతీయ కార్యక్రమం ప్రారంభం..!!
- ఫ్లైట్ లో ప్రయాణికుడిని రక్షించిన యూఏఈ నర్సు..!!
- మే 23 నుండి బెంగళూరు–ముంబై కొత్త రైలు ప్రారంభం!
- SRH vs RCB మ్యాచ్ టికెట్ల పేరిట కొత్త సైబర్ దందా.. సీపీ సజ్జనార్ హెచ్చరిక!









