మస్కట్ లో సింగిల్ యూజ్ ప్లాస్టిక్పై బ్యాన్
- December 18, 2019
మస్కట్: మినిస్ట్రీ ఆఫ్ ఎన్విరాన్మెంట్ అండ్ క్లైమేట్ ఎఫైర్స్ (ఎంఇసిఎ), సింగిల్ యూజ్ ప్లాస్టిక్ బ్యాగ్స్ని బ్యాన్ చేసే దిశగా చర్యలు చేపట్టనుంది. వచ్చే ఏడాది నుంచి ఈ బ్యాన్ అమల్లోకి రానుంది. సింగిల్ యూజ్ ప్లాస్టిక్ బ్యాగ్స్ స్థానంలో రీ యూజబుల్ బ్యాగ్స్ని వినియోగంలోకి తీసుకొస్తారు. ఎంఇసిఎ టీమ్ ఈ మేరకు ఓ చట్టాన్ని రూపొందిస్తున్నట్లు అధికారిక వర్గాలు వెల్లడించాయి. ప్లాస్టిక్తో పర్యావరణానికీ, జీవజాతికీ ముప్పు ఏర్పడుతున్న దరిమిలా ఈ చర్యలు చేపడుతున్నారు.
తాజా వార్తలు
- మోదీ, ఉల్ఫ్ ఉల్ఫ్ క్రిస్టర్సన్-స్వీడన్ మధ్య ద్వైపాక్షిక సంబంధాల అంగీకారం
- హైదరాబాద్–ముంబై బుల్లెట్ ట్రైన్ రూట్ ఇదే..
- యూఏఈ దాడి పై తీవ్ర ఆందోళన వ్యక్తం చేసిన భారత విదేశాంగ శాఖ
- ఇరాక్ నుంచి వచ్చిన మూడు డ్రోన్లను కూల్చివేసిన సౌదీ అరేబియా
- కె.ఎల్.రావు వర్దంతి వేడుకల్లో మంత్రి నిమ్మల రామానాయుడు
- కేరళ నూతన ముఖ్యమంత్రిగా వీడీ సతీశన్ ప్రమాణస్వీకారం
- ఇక నుంచి వారంలో నాలుగు రోజులే పనిదినాలు..
- అమెరికా: గాల్లో ఢీకొన్న యుద్ధ విమానాలు
- ఒమన్ లో 25 శాతం పెరిగిన కూరగాయల ధరలు..!!
- బహ్రెయిన్-కువైట్ భద్రతా సహకారం బలోపేతం..!!









