మస్కట్ లో సింగిల్ యూజ్ ప్లాస్టిక్పై బ్యాన్
- December 18, 2019
మస్కట్: మినిస్ట్రీ ఆఫ్ ఎన్విరాన్మెంట్ అండ్ క్లైమేట్ ఎఫైర్స్ (ఎంఇసిఎ), సింగిల్ యూజ్ ప్లాస్టిక్ బ్యాగ్స్ని బ్యాన్ చేసే దిశగా చర్యలు చేపట్టనుంది. వచ్చే ఏడాది నుంచి ఈ బ్యాన్ అమల్లోకి రానుంది. సింగిల్ యూజ్ ప్లాస్టిక్ బ్యాగ్స్ స్థానంలో రీ యూజబుల్ బ్యాగ్స్ని వినియోగంలోకి తీసుకొస్తారు. ఎంఇసిఎ టీమ్ ఈ మేరకు ఓ చట్టాన్ని రూపొందిస్తున్నట్లు అధికారిక వర్గాలు వెల్లడించాయి. ప్లాస్టిక్తో పర్యావరణానికీ, జీవజాతికీ ముప్పు ఏర్పడుతున్న దరిమిలా ఈ చర్యలు చేపడుతున్నారు.
తాజా వార్తలు
- యూఏఈ–కువైట్ సహకారంపై కీలక చర్చలు
- అక్టోబర్ 25 నుంచి ఢిల్లీకి ఎమిరేట్స్ ఏ380 సర్వీసులు
- TCS కు భారీ లాభం
- దుబాయ్లో ఘనంగా డా.వైఎస్సార్ జయంతి వేడుకలు
- విదేశీయుల ఆస్తుల కొనుగోళ్లపై ట్యాక్స్.. సౌదీ క్లారిటీ..!!
- కారుతో ప్రమాదకర విన్యాసాలు.. ఒమాన్లో వ్యక్తి అరెస్ట్..!!
- ఇరాన్ దాడి యత్నం అనంతరం కువైట్కు చేరుకున్న యూఏఈ అధ్యక్షుడు షేక్ మొహమ్మద్
- క్షిపణి డెబ్రిస్ ఫోటోలు తీయొద్దు.. షేర్ చేయొద్దు: కువైట్ వార్న్
- బహ్రెయిన్ 'మాన్' కార్యక్రమానికి రెండు అరబ్ అవార్డులు..!!
- చైనా, మలేషియా బ్యాటరీలపై యాంటీ-డంపింగ్ సుంకాలు: ఖతార్







