పోర్టులతో దుబాయ్ ని లింక్ చేస్తూ కీలక రైల్వే లైనుకు గ్రీన్ సిగ్నల్
- December 19, 2019
యూ.ఏ.ఈ:వాణిజ్య నగరం దుబాయ్ తో ఫుజైరహ్, ఖర్ఫాఖాన్ పోర్టులను కలుపుతూ కొత్త రైల్వే లైను టెండర్ ను ఎతిహద్ రైల్వే బోర్డు ఆమోదించింది. 4.6 బిలియన్ దిర్హామ్ లతో స్టేజ్ 2లోని ప్యాకేజీ డీలో సివిల్ వర్క్ పనులు చేపట్టేందుకు టెండర్ ఖరారు చేసింది. యూనైటెడ్ అరబ్ కంట్రీస్ లో అతిపెద్ద కమర్షియల్ క్యాపిటల్ సిటీ దుబాయ్ ని పోర్టులకు లింక్ చేయటంతో ఎక్స్ పోర్ట్స్, ఇంపోర్ట్స్ గూడ్స్ రవాణా మరింత సులువు కానుంది. ఈ రైలు మార్గాన్నిఎమిరాతిలతో అనుసంధానం చేయటం ద్వారా ఏడాదికి దాదాపు 2మిలియన్ల కంటైనర్ల సరుకు రవాణా జరిగే అవకాశాలు ఉన్నాయి. ఇంటర్నేషనల్ ట్రేడ్ ప్రమోషన్ కు ఈ కొత్త రైల్వే లైను దోహదం చేయనుంది. అందుకే ఈ ప్రాజెక్ట్ ను ఎమిరాతి పాలకులు కీలకంగా భావిస్తున్నారు.
తాజా వార్తలు
- ఇంటిగ్రేటెడ్ కమాండ్ కంట్రోల్ సెంటర్ పై టీటీడీ అదనపు EO సమీక్ష
- రెనోలో NATS, ఐఏసీసీఎన్ఎన్ ఆధ్వర్యంలో సంయుక్తంగా దీపావళి వేడుకలు
- సత్యసాయి శతజయంతి వేడుకలకు మోదీ–ముర్ము హాజరు
- ఢిల్లీలో భారీ పేలుడు..11 మంది మృతి, పదుల సంఖ్యలో గాయాలు
- పర్యాటక రంగానికి రూ.13,819 కోట్ల భారీ పెట్టుబడులు
- ఏపీ క్యాబినెట్ నిర్ణయాలు
- 'నైట్ స్టడీ స్పేస్'ను ప్రారంభించిన ఖతార్ నేషనల్ లైబ్రరీ..!!
- తైఫ్లోని అల్-హదా రోడ్డు 3 రోజుల పాటు మూసివేత..!!
- యూఏఈలో ఫ్రీలాన్సర్ల వీసాలపై సమీక్ష.. సానుకూల స్పందన..!!
- కువైట్లో సంస్కరణలు..5నిమిషాల్లో ఎంట్రీ వీసా జారీ..!!







