పోర్టులతో దుబాయ్ ని లింక్ చేస్తూ కీలక రైల్వే లైనుకు గ్రీన్ సిగ్నల్
- December 19, 2019
యూ.ఏ.ఈ:వాణిజ్య నగరం దుబాయ్ తో ఫుజైరహ్, ఖర్ఫాఖాన్ పోర్టులను కలుపుతూ కొత్త రైల్వే లైను టెండర్ ను ఎతిహద్ రైల్వే బోర్డు ఆమోదించింది. 4.6 బిలియన్ దిర్హామ్ లతో స్టేజ్ 2లోని ప్యాకేజీ డీలో సివిల్ వర్క్ పనులు చేపట్టేందుకు టెండర్ ఖరారు చేసింది. యూనైటెడ్ అరబ్ కంట్రీస్ లో అతిపెద్ద కమర్షియల్ క్యాపిటల్ సిటీ దుబాయ్ ని పోర్టులకు లింక్ చేయటంతో ఎక్స్ పోర్ట్స్, ఇంపోర్ట్స్ గూడ్స్ రవాణా మరింత సులువు కానుంది. ఈ రైలు మార్గాన్నిఎమిరాతిలతో అనుసంధానం చేయటం ద్వారా ఏడాదికి దాదాపు 2మిలియన్ల కంటైనర్ల సరుకు రవాణా జరిగే అవకాశాలు ఉన్నాయి. ఇంటర్నేషనల్ ట్రేడ్ ప్రమోషన్ కు ఈ కొత్త రైల్వే లైను దోహదం చేయనుంది. అందుకే ఈ ప్రాజెక్ట్ ను ఎమిరాతి పాలకులు కీలకంగా భావిస్తున్నారు.
తాజా వార్తలు
- హనీట్రాప్ కేసులో సంచలనం: 9 మంది పోలీసులపై కఠిన చర్యలు
- ఏపీ రాష్ట్రానికి 750 ఎలక్ట్రిక్ బస్సులు
- తెలంగాణలో యువతకు శిక్షణ.. అనంతరం జపాన్, జర్మనీలో ఉద్యోగాలు
- ఏపీ ప్రజలకు బంపర్ ఆఫర్ ప్రకటించిన ఏపీ ప్రభుత్వం
- ప్రతీ పల్లెకు ఆర్టీసీ బస్సు: రేవంత్ ప్రభుత్వం శుభవార్త
- దుబాయ్ స్కూళ్లలో పీఈ క్లాసులకు ఆమోదం..!!
- సౌదీలో 500కు పైగా హెరిటేజ్ ప్రదేశాల్లో పునరుజ్జీవ కార్యక్రమాలు..!!
- బహ్రెయిన్ లో స్కూల్ అడ్మిషన్లు ప్రారంభం..!!
- షార్జాలో Dh3 మిలియన్ ఫ్రాడ్..క్రిమినల్ నెట్వర్క్ అరెస్టు..!!
- కువైట్కు సంఘీభావంగా బెంగాలీ సొసైటీ..క్రాఫ్ట్ వర్క్షాప్..!!









