పోర్టులతో దుబాయ్ ని లింక్ చేస్తూ కీలక రైల్వే లైనుకు గ్రీన్ సిగ్నల్
- December 19, 2019
యూ.ఏ.ఈ:వాణిజ్య నగరం దుబాయ్ తో ఫుజైరహ్, ఖర్ఫాఖాన్ పోర్టులను కలుపుతూ కొత్త రైల్వే లైను టెండర్ ను ఎతిహద్ రైల్వే బోర్డు ఆమోదించింది. 4.6 బిలియన్ దిర్హామ్ లతో స్టేజ్ 2లోని ప్యాకేజీ డీలో సివిల్ వర్క్ పనులు చేపట్టేందుకు టెండర్ ఖరారు చేసింది. యూనైటెడ్ అరబ్ కంట్రీస్ లో అతిపెద్ద కమర్షియల్ క్యాపిటల్ సిటీ దుబాయ్ ని పోర్టులకు లింక్ చేయటంతో ఎక్స్ పోర్ట్స్, ఇంపోర్ట్స్ గూడ్స్ రవాణా మరింత సులువు కానుంది. ఈ రైలు మార్గాన్నిఎమిరాతిలతో అనుసంధానం చేయటం ద్వారా ఏడాదికి దాదాపు 2మిలియన్ల కంటైనర్ల సరుకు రవాణా జరిగే అవకాశాలు ఉన్నాయి. ఇంటర్నేషనల్ ట్రేడ్ ప్రమోషన్ కు ఈ కొత్త రైల్వే లైను దోహదం చేయనుంది. అందుకే ఈ ప్రాజెక్ట్ ను ఎమిరాతి పాలకులు కీలకంగా భావిస్తున్నారు.
తాజా వార్తలు
- Asia Cup 2025: ఒమన్ పై భారత్ విజయం..
- టీ20 ఫార్మాట్లో 250 మ్యాచ్లు పూర్తి చేసుకున్న టీమిండియా
- ప్రీక్వార్టర్స్లో పీవీ సింధు ఓటమి...
- ఆసియా కప్: ధనాధనా బాదిన అభిషేక్, శాంసన్..
- మణిపూర్లో అస్సాం రైఫిల్స్పై దుండగుల దాడి
- ఆర్చరీ ప్రీమియర్ లీగ్కు బ్రాండ్ అంబాసిడర్గా వ్యవహరించనున్న గ్లోబల్ ఐకాన్ రామ్ చరణ్
- నవరాత్రుల సందర్భంగా ప్రత్యేక టూర్ ప్యాకేజీ: APDTC
- ప్రపంచంలో మొదటిసారి 100 ఆవిష్కర్తలతో భేటీ కానున్న జర్నలిస్టులు
- సౌదీలో కొత్త పండ్లు, కూరగాయల ప్యాకేజింగ్ నిబంధనలు..!!
- వెబ్ సమ్మిట్ ఖతార్ 2026కి విస్తృత ఏర్పాట్లు..!!