కోల్కతా: వివో ఐపీఎల్ - 2020 ఆటగాళ్ల వేలం ప్రారంభం
- December 19, 2019
కోల్కతా: ఐపీఎల్ - 2020 ఆటగాళ్ల వేలం ప్రారంభమైంది. వేలంలో 338 మంది ఆటగాళ్లు పాల్గొన్నారు. పాట్కమ్మిన్స్(ఆస్ట్రేలియా)ను కోల్కతా జట్టు రూ.15.50 కోట్లకు దక్కించుకుంది. మ్యాక్స్వెల్(ఆస్ట్రేలియా)ను రూ10.75 కోట్లకు పంజాబ్ క్రిస్ మెరిస్ను(దక్షిణాఫ్రికా) రూ.10 కోట్లకు బెంగళూరు ఇయాన్ మోర్గాన్ను( ఇంగ్లాండ్) రూ.5.25 కోట్లకు కోల్కతా ఆరోన్ ఫించ్ను(ఆస్ట్రేలియా) రూ.4.40 కోట్లకు బెంగళూరు రాబిన్ ఊతప్ప(భారత్) రూ.3 కోట్లకు రాజస్థాన్ క్రిస్లిన్ను(ఆస్ట్రేలియా) రూ.2 కోట్లకు ముంబై జాసన్రాయ్ను(ఇంగ్లాండ్) రూ.1.50 కోట్లకు ఢిల్లీ జట్లు దక్కించుకున్నాయి.
తాజా వార్తలు
- 55 రోజుల తర్వాత కువైట్ విమానాశ్రయం పునఃప్రారంభం
- నకిలీ పెట్టుబడి, ట్రేడింగ్ మోసాల పై ప్రజలకు దుబాయ్ పోలీసుల హెచ్చరిక
- పెట్రోల్ బంకుల్లో ‘నో స్టాక్’ బోర్డులు కనిపించకూడదు: సీఎం చంద్రబాబు
- ఇరాన్ దాడి షాక్…అమెరికా స్థావరాలకు భారీ నష్టం
- చెన్నై పై గుజరాత్ ఘన విజయం
- కరీంనగర్ లో ఘనంగా కుబేర క్లాత్ షోరూం రెండో బ్రాంచ్ ప్రారంభం
- కువైట్లో ఎన్నారై టిడిపి ఆధ్వర్యంలో క్యాన్సర్ బాధిత కార్యకర్తకు ఆర్థిక సహాయం
- ప్రముఖ భారతీయ వ్యాపారవేత్త వాసు ష్రాఫ్ కన్నుమూత
- 2025లో QR 20.98 బిలియన్ల ‘రియల్’ లావాదేవీలు..!!
- వాట్సాప్ ద్వారా డాక్యుమెంట్స్..యూఏఈలో నిషేధం..!!









