కోల్కతా: వివో ఐపీఎల్ - 2020 ఆటగాళ్ల వేలం ప్రారంభం
- December 19, 2019
కోల్కతా: ఐపీఎల్ - 2020 ఆటగాళ్ల వేలం ప్రారంభమైంది. వేలంలో 338 మంది ఆటగాళ్లు పాల్గొన్నారు. పాట్కమ్మిన్స్(ఆస్ట్రేలియా)ను కోల్కతా జట్టు రూ.15.50 కోట్లకు దక్కించుకుంది. మ్యాక్స్వెల్(ఆస్ట్రేలియా)ను రూ10.75 కోట్లకు పంజాబ్ క్రిస్ మెరిస్ను(దక్షిణాఫ్రికా) రూ.10 కోట్లకు బెంగళూరు ఇయాన్ మోర్గాన్ను( ఇంగ్లాండ్) రూ.5.25 కోట్లకు కోల్కతా ఆరోన్ ఫించ్ను(ఆస్ట్రేలియా) రూ.4.40 కోట్లకు బెంగళూరు రాబిన్ ఊతప్ప(భారత్) రూ.3 కోట్లకు రాజస్థాన్ క్రిస్లిన్ను(ఆస్ట్రేలియా) రూ.2 కోట్లకు ముంబై జాసన్రాయ్ను(ఇంగ్లాండ్) రూ.1.50 కోట్లకు ఢిల్లీ జట్లు దక్కించుకున్నాయి.
తాజా వార్తలు
- పర్యాటక రంగానికి రూ.13,819 కోట్ల భారీ పెట్టుబడులు
- ఏపీ క్యాబినెట్ నిర్ణయాలు
- 'నైట్ స్టడీ స్పేస్'ను ప్రారంభించిన ఖతార్ నేషనల్ లైబ్రరీ..!!
- తైఫ్లోని అల్-హదా రోడ్డు 3 రోజుల పాటు మూసివేత..!!
- యూఏఈలో ఫ్రీలాన్సర్ల వీసాలపై సమీక్ష.. సానుకూల స్పందన..!!
- కువైట్లో సంస్కరణలు..5నిమిషాల్లో ఎంట్రీ వీసా జారీ..!!
- ఒమన్ లో దివ్యాంగుల వికాసానికి ప్రత్యేక కార్యాచరణ..!!
- మినిమం వేజ్ BD700.. జీరో అన్ ఎంప్లాయిమెంట్..!!
- ఏపీలో డ్రైవింగ్ లైసెన్స్ ప్రక్రియలో పెద్ద మార్పు
- ప్రముఖ కవి, రచయిత అందెశ్రీ కన్నుమూత..







