కోల్‌కతా: వివో ఐపీఎల్ - 2020 ఆటగాళ్ల వేలం ప్రారంభం

- December 19, 2019 , by Maagulf
కోల్‌కతా: వివో ఐపీఎల్ - 2020 ఆటగాళ్ల వేలం ప్రారంభం

కోల్‌కతా: ఐపీఎల్ - 2020 ఆటగాళ్ల వేలం ప్రారంభమైంది. వేలంలో 338 మంది ఆటగాళ్లు పాల్గొన్నారు. పాట్‌కమ్మిన్స్(ఆస్ట్రేలియా)ను కోల్‌కతా జట్టు రూ.15.50 కోట్లకు దక్కించుకుంది. మ్యాక్స్‌వెల్(ఆస్ట్రేలియా)ను రూ10.75 కోట్లకు పంజాబ్ క్రిస్ మెరిస్‌ను(దక్షిణాఫ్రికా) రూ.10 కోట్లకు బెంగళూరు ఇయాన్ మోర్గాన్‌ను( ఇంగ్లాండ్) రూ.5.25 కోట్లకు కోల్‌కతా ఆరోన్ ఫించ్‌ను(ఆస్ట్రేలియా) రూ.4.40 కోట్లకు బెంగళూరు రాబిన్ ఊతప్ప(భారత్) రూ.3 కోట్లకు రాజస్థాన్ క్రిస్‌లిన్‌ను(ఆస్ట్రేలియా) రూ.2 కోట్లకు ముంబై జాసన్‌రాయ్‌ను(ఇంగ్లాండ్) రూ.1.50 కోట్లకు ఢిల్లీ జట్లు దక్కించుకున్నాయి.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com