కోల్కతా: వివో ఐపీఎల్ - 2020 ఆటగాళ్ల వేలం ప్రారంభం
- December 19, 2019
కోల్కతా: ఐపీఎల్ - 2020 ఆటగాళ్ల వేలం ప్రారంభమైంది. వేలంలో 338 మంది ఆటగాళ్లు పాల్గొన్నారు. పాట్కమ్మిన్స్(ఆస్ట్రేలియా)ను కోల్కతా జట్టు రూ.15.50 కోట్లకు దక్కించుకుంది. మ్యాక్స్వెల్(ఆస్ట్రేలియా)ను రూ10.75 కోట్లకు పంజాబ్ క్రిస్ మెరిస్ను(దక్షిణాఫ్రికా) రూ.10 కోట్లకు బెంగళూరు ఇయాన్ మోర్గాన్ను( ఇంగ్లాండ్) రూ.5.25 కోట్లకు కోల్కతా ఆరోన్ ఫించ్ను(ఆస్ట్రేలియా) రూ.4.40 కోట్లకు బెంగళూరు రాబిన్ ఊతప్ప(భారత్) రూ.3 కోట్లకు రాజస్థాన్ క్రిస్లిన్ను(ఆస్ట్రేలియా) రూ.2 కోట్లకు ముంబై జాసన్రాయ్ను(ఇంగ్లాండ్) రూ.1.50 కోట్లకు ఢిల్లీ జట్లు దక్కించుకున్నాయి.
తాజా వార్తలు
- సౌదీలో కొత్త పండ్లు, కూరగాయల ప్యాకేజింగ్ నిబంధనలు..!!
- వెబ్ సమ్మిట్ ఖతార్ 2026కి విస్తృత ఏర్పాట్లు..!!
- దుబాయ్ మిరాకిల్ గార్డెన్ సీజన్ 14 వచ్చేసింది..!!
- వరల్డ్ టాప్ 10 సురక్షితమైన దేశాలలో ఒమన్..!!
- కువైట్ లో "దిస్ ఈస్ యువర్ రోల్" ప్రారంభం..!!
- బహ్రెయిన్, ఇండియా మధ్య లీగల్, ట్యాక్స్ సహకారం..!!
- ఒమన్తో మ్యాచ్..టీమ్ఇండియాకు ఎంతో ప్రత్యేకం..
- హైదరాబాద్: గిన్నిస్ బుక్ లో తెలంగాణ ‘బతుకమ్మ’
- భారీ వర్షానికి చిగురుటాకులా వణికిన హైదరాబాద్..
- నటుడు రోబో శంకర్ మృతి..