నిర్విరామంగా మక్కా మసీదు విస్తరణ పనులు; కార్మికుల కోసం ప్రత్యేకంగా బస్సులు
- December 22, 2019
సౌదీ అరేబియా:మక్కాలోని పవిత్ర మసీదు విస్తరణ పనులు నిర్విరామంగా జరుగుతున్నాయి. 24 గంటల పాటు పనులు కొనసాగించేలా కార్మికులకు అన్ని వసతులు ఏర్పాటు చేస్తున్నారు అధికారులు. ఈ ప్రాజెక్ట్ లో 15,000 మంది కార్మికులు పని చేస్తున్నారు. అయితే..కార్మికులు సకాలంలో డ్యూటీకి చేరేలా ప్రత్యేకంగా బస్ ట్రాన్స్ పోర్ట్ ఏర్పాటు చేశారు. ప్రతీ రోజు 260 బస్సులు 10,800 మంది కార్మికులను 25-35 మినిట్స్ లో మక్కా హోలీ సిటీకి చేరవేస్తాయి. ఉదయం ఆరు గంటలకు పికప్ చేసుకొని సాయంత్రం 5.30 గంటలకు కార్మికులను తిరిగి ఇంటి దగ్గర డ్రాప్ చేస్తాయని అధికారులు వెల్లడించారు.
తాజా వార్తలు
- ప్రపంచంలో మొదటిసారి 100 ఆవిష్కర్తలతో భేటీ కానున్న జర్నలిస్టులు
- సౌదీలో కొత్త పండ్లు, కూరగాయల ప్యాకేజింగ్ నిబంధనలు..!!
- వెబ్ సమ్మిట్ ఖతార్ 2026కి విస్తృత ఏర్పాట్లు..!!
- దుబాయ్ మిరాకిల్ గార్డెన్ సీజన్ 14 వచ్చేసింది..!!
- వరల్డ్ టాప్ 10 సురక్షితమైన దేశాలలో ఒమన్..!!
- కువైట్ లో 'దిస్ ఈస్ యువర్ రోల్' ప్రారంభం..!!
- బహ్రెయిన్, ఇండియా మధ్య లీగల్, ట్యాక్స్ సహకారం..!!
- ఒమన్తో మ్యాచ్..టీమ్ఇండియాకు ఎంతో ప్రత్యేకం..
- హైదరాబాద్: గిన్నిస్ బుక్ లో తెలంగాణ ‘బతుకమ్మ’
- భారీ వర్షానికి చిగురుటాకులా వణికిన హైదరాబాద్..