నిర్విరామంగా మక్కా మసీదు విస్తరణ పనులు; కార్మికుల కోసం ప్రత్యేకంగా బస్సులు
- December 22, 2019
సౌదీ అరేబియా:మక్కాలోని పవిత్ర మసీదు విస్తరణ పనులు నిర్విరామంగా జరుగుతున్నాయి. 24 గంటల పాటు పనులు కొనసాగించేలా కార్మికులకు అన్ని వసతులు ఏర్పాటు చేస్తున్నారు అధికారులు. ఈ ప్రాజెక్ట్ లో 15,000 మంది కార్మికులు పని చేస్తున్నారు. అయితే..కార్మికులు సకాలంలో డ్యూటీకి చేరేలా ప్రత్యేకంగా బస్ ట్రాన్స్ పోర్ట్ ఏర్పాటు చేశారు. ప్రతీ రోజు 260 బస్సులు 10,800 మంది కార్మికులను 25-35 మినిట్స్ లో మక్కా హోలీ సిటీకి చేరవేస్తాయి. ఉదయం ఆరు గంటలకు పికప్ చేసుకొని సాయంత్రం 5.30 గంటలకు కార్మికులను తిరిగి ఇంటి దగ్గర డ్రాప్ చేస్తాయని అధికారులు వెల్లడించారు.
తాజా వార్తలు
- హైదరాబాద్: 32 మంది బ్యాంకు అధికారుల అరెస్ట్..
- గచ్చిబౌలిలో భారీ అగ్నిప్రమాదం: 15 బైకులు దగ్ధం
- ఒమన్ గల్ఫ్లో ముదిరిన ఉద్రిక్తతలు
- మలేషియాలో ఘోర అగ్నిప్రమాదం..వెయ్యి ఇళ్లు దగ్ధం
- అమెరికాలో మాస్ షూటింగ్…8 చిన్నారులు మృతి
- ఘర్రాఫత్ అల్ రాయన్ ఇంటర్చేంజ్ వద్ద రోడ్ మూసివేత..!!
- సౌదీ అరేబియాలో ఉరుములతో కూడిన వర్షాలు..!!
- యూఏఈలో నిత్యావసర వస్తువుల ధరలను పోల్చడానికి కొత్త వేదిక..!!
- ఒమన్ మానవ హక్కుల కమిషన్ (OHRC) పునర్నిర్మాణం..!!
- జాతీయ భద్రతా ఉల్లంఘనలపై తక్షణ చర్యలకు ఆదేశాలు..!!









