యూఏఈ నేషనల్ బ్రాండ్ : వారంలో 1.5 మిలియన్ ఓటింగ్
- December 22, 2019
యూఏఈ నేషనల్ బ్రాండ్ సెలక్ట్ చేసేందుకు చేపట్టిన ఓటింగ్ కు జనం నుంచి భారీ స్పందన వచ్చింది. కేవలం వారం రోజుల్లో 1.5 మంది ఓటింగ్ లో పాల్గొన్నారు. 130 దేశాలు..2000 సిటీస్ నుంచి ఈ ఓట్లు పోల్ అయ్యాయి. యూఏఈ గ్లోబల్ లోగో ఎంపిక చేసేందుకు గత మంగళవారం నుంచి ఓటింగ్ నిర్వహిస్తున్నారు. మొత్తం మూడు లోగోలు 'ఎమిరేట్స్ ఇన్ కాలిగ్రాఫి', 'ది పామ్' మరియు '7 లైన్స్' లలో ఒక లోగోను సెలక్ట్ చేయాల్సి ఉంది. లోగో ఓటింగ్ తో పాటు వెబ్ సైట్ వ్యూస్ కూడా అంతే భారీ సంఖ్యలో ఉన్నాయి. లోగో క్యాంపేన్ చేపట్టిన నాటి నుంచి www.nationbrand.ae వెబ్ సైట్ కు దాదాపు 50 మిలియన్ల వ్యూస్ వచ్చినట్లు అధికారులు తెలిపారు. ఆన్ లైన్ ఓటింగ్ తో పాటు ఫిజికల్ ఓటింగ్ కూడా చేపట్టిన అధికారులు..పలు మాల్స్ లో పోలింగ్ స్టేషన్స్ ఏర్పాటు చేశారు. అబుదాబి- యస్ మాల్, దుబాయ్- గ్లోబల్ విలేజ్ & సిటీ వాక్, షార్జా- సిటీ సెంటర్, అజ్మన్ - సిటీ సెంటర్ , రస్ అల్ ఖైమా - సిటీ సెంటర్, ఫుజైరహ్ - సిటీ సెంటర్ మాల్స్ లో ఓట్ పోల్ చేయొచ్చు.
తాజా వార్తలు
- 'ఎయిర్ వైస్ మార్షల్' ర్యాంక్ సాధించిన తొలి మహిళా ఆఫీసర్గా శక్తి శర్మ
- ఏసీ బస్సుల్లోనూ మహిళలకు ఫ్రీ: సీఎం చంద్రబాబు
- బిట్స్ పిలానీ హైదరాబాద్ క్యాంపస్ యూఏవీ ఇండియా బుక్ ఆఫ్ రికార్డ్స్లో చోటు
- సౌదీ అరేబియాలో ఒమన్ సుల్తాన్ పర్యటన..
- హైదరాబాద్-విజయవాడ-మచిలీపట్నం NH-65 విస్తరణకు ఆమోదం
- కాశీలో ఘనంగా బోనాల పండుగ వేడుకలు
- గణేష్ ఉత్సవాల ఏర్పాట్ల పై తెలంగాణ ప్రభుత్వ సమావేశంలో పాల్గొన్న డీజీపీ సీవీ ఆనంద్
- విపత్తు బాధితుల పాలిట ప్రాణదాతగా కెప్టెన్ ప్రియ
- భారత మార్కెట్పై అజ్మాన్ దృష్టి.. కొత్త ట్రేడ్ ఇన్సెంటివ్ ప్రోగ్రామ్ ప్రకటన
- స్థానిక ఎన్నికల పై సీఎం చంద్రబాబు కీలక వ్యాఖ్యలు







