దుబాయ్ లో చిక్కుకున్న మావాళ్లను రప్పించండి
- December 23, 2019
తెలంగాణ:జగిత్యాల జిల్లా గొల్లపల్లి మండలం రంగధామునిపల్లి గ్రామానికి చెందిన నలువాల పోషయ్య, జెల్ల మల్లయ్య అనే ఇద్దరు వలస కార్మికులు యూ.ఏ.ఈ దేశంలోని దుబాయ్ లో చిక్కుకున్నారని వారిని స్వదేశానికి రప్పించాలని వారి కుమారులు సోమవారం (23.12.2019)న జగిత్యాల జిల్లా కలెక్టర్ కు వినతిపత్రం సమర్పించారు.
ప్రవాసి మిత్ర లేబర్ యూనియన్ నాయకులు సయిండ్ల రాజిరెడ్డి, మ్యాడవరం నాగభూషణం లతో కలిసి బాధిత కుటుంబ సభ్యులు జిల్లా కలెక్టర్ కు వినతిపత్రం సమర్పించారు.
దుబాయ్ కి అక్రమంగా దేశ సరిహద్దు దాటడం వలన స్వదేశం రావడానికి ఇబ్బందిగా ఉన్నదని,దుబాయ్ లోని భారత రాయబార కార్యాలయం వారు తాత్కాలిక పాస్ పోర్టులు జారీ చేయాలని వారు కోరారు.
తాజా వార్తలు
- ప్రపంచంలో మొదటిసారి 100 ఆవిష్కర్తలతో భేటీ కానున్న జర్నలిస్టులు
- సౌదీలో కొత్త పండ్లు, కూరగాయల ప్యాకేజింగ్ నిబంధనలు..!!
- వెబ్ సమ్మిట్ ఖతార్ 2026కి విస్తృత ఏర్పాట్లు..!!
- దుబాయ్ మిరాకిల్ గార్డెన్ సీజన్ 14 వచ్చేసింది..!!
- వరల్డ్ టాప్ 10 సురక్షితమైన దేశాలలో ఒమన్..!!
- కువైట్ లో 'దిస్ ఈస్ యువర్ రోల్' ప్రారంభం..!!
- బహ్రెయిన్, ఇండియా మధ్య లీగల్, ట్యాక్స్ సహకారం..!!
- ఒమన్తో మ్యాచ్..టీమ్ఇండియాకు ఎంతో ప్రత్యేకం..
- హైదరాబాద్: గిన్నిస్ బుక్ లో తెలంగాణ ‘బతుకమ్మ’
- భారీ వర్షానికి చిగురుటాకులా వణికిన హైదరాబాద్..