దుబాయ్ లో చిక్కుకున్న మావాళ్లను రప్పించండి
- December 23, 2019
తెలంగాణ:జగిత్యాల జిల్లా గొల్లపల్లి మండలం రంగధామునిపల్లి గ్రామానికి చెందిన నలువాల పోషయ్య, జెల్ల మల్లయ్య అనే ఇద్దరు వలస కార్మికులు యూ.ఏ.ఈ దేశంలోని దుబాయ్ లో చిక్కుకున్నారని వారిని స్వదేశానికి రప్పించాలని వారి కుమారులు సోమవారం (23.12.2019)న జగిత్యాల జిల్లా కలెక్టర్ కు వినతిపత్రం సమర్పించారు.
ప్రవాసి మిత్ర లేబర్ యూనియన్ నాయకులు సయిండ్ల రాజిరెడ్డి, మ్యాడవరం నాగభూషణం లతో కలిసి బాధిత కుటుంబ సభ్యులు జిల్లా కలెక్టర్ కు వినతిపత్రం సమర్పించారు.
దుబాయ్ కి అక్రమంగా దేశ సరిహద్దు దాటడం వలన స్వదేశం రావడానికి ఇబ్బందిగా ఉన్నదని,దుబాయ్ లోని భారత రాయబార కార్యాలయం వారు తాత్కాలిక పాస్ పోర్టులు జారీ చేయాలని వారు కోరారు.

తాజా వార్తలు
- పర్యాటక రంగానికి రూ.13,819 కోట్ల భారీ పెట్టుబడులు
- ఏపీ క్యాబినెట్ నిర్ణయాలు
- 'నైట్ స్టడీ స్పేస్'ను ప్రారంభించిన ఖతార్ నేషనల్ లైబ్రరీ..!!
- తైఫ్లోని అల్-హదా రోడ్డు 3 రోజుల పాటు మూసివేత..!!
- యూఏఈలో ఫ్రీలాన్సర్ల వీసాలపై సమీక్ష.. సానుకూల స్పందన..!!
- కువైట్లో సంస్కరణలు..5నిమిషాల్లో ఎంట్రీ వీసా జారీ..!!
- ఒమన్ లో దివ్యాంగుల వికాసానికి ప్రత్యేక కార్యాచరణ..!!
- మినిమం వేజ్ BD700.. జీరో అన్ ఎంప్లాయిమెంట్..!!
- ఏపీలో డ్రైవింగ్ లైసెన్స్ ప్రక్రియలో పెద్ద మార్పు
- ప్రముఖ కవి, రచయిత అందెశ్రీ కన్నుమూత..







