26న సూర్యగ్రహణం.. బెజవాడ దుర్గగుడి మూసివేత
- December 23, 2019
విజయవాడ: కేతుగ్రస్త పాక్షిక సూర్యగ్రహణం సందర్భంగా ఈనెల 26న ఇంద్రకీలాద్రిపై కనకదుర్గమ్మ ఆలయాన్ని మూసివేయనున్నారు. వచ్చే గురువారం బహుళ అమావాస్య ఉదయం 8.11 నుంచి 11.20 గంటల వరకు గ్రహణ మోక్షకాలం ఉంటుందని దుర్గగుడి వైదిక కమిటీ ఆదివారం ఒక ప్రకటనలో తెలిపింది. గ్రహణం వీడిన తర్వాత సాయంత్రం 4 గంటలకు అమ్మవారికి స్నపనాభిషేకం చేసి భక్తులను దర్శనానికి అనుమతించనున్నట్టు పేర్కొంది. కాగా, భవానీ దీక్షల విరమణ ఉత్సవాల సందర్భంగా ఈనెల 18 నుంచి 26వ తేదీ వరకు నిలిపివేసిన అన్ని ఆర్జిత సేవలను 27వ తేదీ నుంచి పునరుద్ధరిస్తామని తెలియజేసింది.
తాజా వార్తలు
- పర్యాటక రంగానికి రూ.13,819 కోట్ల భారీ పెట్టుబడులు
- ఏపీ క్యాబినెట్ నిర్ణయాలు
- 'నైట్ స్టడీ స్పేస్'ను ప్రారంభించిన ఖతార్ నేషనల్ లైబ్రరీ..!!
- తైఫ్లోని అల్-హదా రోడ్డు 3 రోజుల పాటు మూసివేత..!!
- యూఏఈలో ఫ్రీలాన్సర్ల వీసాలపై సమీక్ష.. సానుకూల స్పందన..!!
- కువైట్లో సంస్కరణలు..5నిమిషాల్లో ఎంట్రీ వీసా జారీ..!!
- ఒమన్ లో దివ్యాంగుల వికాసానికి ప్రత్యేక కార్యాచరణ..!!
- మినిమం వేజ్ BD700.. జీరో అన్ ఎంప్లాయిమెంట్..!!
- ఏపీలో డ్రైవింగ్ లైసెన్స్ ప్రక్రియలో పెద్ద మార్పు
- ప్రముఖ కవి, రచయిత అందెశ్రీ కన్నుమూత..







