ఖతార్: ఫారెన్ ఇన్వెస్టర్లకు రెసిడెన్సీ స్కీం
- December 24, 2019
దోహా:ఫారెన్ ఇన్వెస్టర్లను ఆకర్షించేందుకు ఇప్పటికే పలు చర్యలు తీసుకున్న ఖతార్ ప్రభుత్వం..తాజాగా మరో ప్రొత్సాహక నిర్ణయాన్ని ప్రకటించింది. ఇన్వెస్టర్లకు రెసిడెన్సీ సౌకర్యం కల్పించనున్నట్లు ప్రకటించింది. అయితే..ఖతార్ లో కాకుండా దేశంలోని ఇతర ప్రాంతాల్లో పెట్టుబడులు పెట్టే వారికే ఈ కొత్త స్కీం వర్తిస్తుంది. అభివృద్ధి వికేంద్రీకరణలో భాగంగా ఈ పథకాన్ని అమలులోకి తీసుకొచ్చారు. విదేశీ ఇన్వెస్టర్లు ఎక్కువగా ఖతార్ వరకే పరిమితం అవుతుండటంతో..దేశంలోని మిగిలిన ప్రాంతాల్లోనూ పెట్టుబడులను ప్రొత్సహించాలన్నదే ఈ స్కీం లక్ష్యం. ఖతార్ ప్రాపర్టీ మార్కెట్ లో యాక్టీవ్ గా ఉన్న రియల్ ఎస్టేట్ డెవలపర్స్ కి కూడా ఈ స్కీం వర్తిస్తుంది. గతంలో ఖతార్ లో పెట్టుబడులు పెట్టే వారికి మాత్రమే రెసిడెన్సీ అవకాశం ఉండేది.
తాజా వార్తలు
- దేశవ్యాప్తంగా పలు రాజకీయ పార్టీలకు ఈసీ షాక్: గుర్తింపు రద్దు
- టీటీడీకి రూ.10 లక్షలు విరాళం
- ఛార్జీల సవరణ ‘దసరా స్పెషల్స్’లోనే స్పష్టం
- దుబాయ్ లో నకిలీ హోటల్ ఫ్లోర్ లీజు..ఇద్దరికి జైలు శిక్ష..!!
- అల్-ముత్లా యాక్సిడెండ్, ఎమర్జెన్సీ సెంటర్ ప్రారంభం..!!
- మహిళకు జీవిత ఖైదు విధించిన బహ్రెయిన్ కోర్టు..!!
- 10 కిలోల మెత్ సీజ్ చేసిన సౌదీ కస్టమ్స్..!!
- ఒమన్లో ఐఫోన్ 17 సందడి..!!
- దోహాలో AGCFF U-17 గల్ఫ్ కప్ ప్రారంభోత్సవం..!!
- Asia Cup 2025: ఒమన్ పై భారత్ విజయం..