యూఏఈలో గ్రాండ్ గా క్రిస్మస్ సెలబ్రేషన్స్
- December 26, 2019
యూఏఈలో క్రిస్మస్ సెలబ్రేషన్స్ ని భక్తి శ్రద్ధలతో జరుపుకున్నారు. వేలాదిగా తరలొచ్చిన భక్తులతో అబుదాబి, దుబాయ్, షార్జాలోని చర్చిలు కళకళలాడాయి. ఉదయం నాలుగు గంటల నుంచే ప్రత్యేక ప్రార్ధనలు ప్రారంభమయ్యాయి. రాత్రి 8.30 గంటల వరకు గ్రాండ్ మాస్ కొనసాగింది. అబుదాబిలోని సెయింట్ జోసఫ్ కేథడ్రల్ చర్చికి తెల్లవారుజాము నుంచే భక్తుల భారీ సంఖ్యలో తరలొచ్చారు. ఇంగ్లీష్, అరబిక్, మలయాళం, తమిళం, సింహళ, స్పానిష్, కొంకణి, కొరియన్, పోలిష్, ఇటాలియన్, ఉర్దూ లాంగ్వేజస్ లో ప్రేయర్ చేయటం విశేషం. క్రిస్మస్ సెలబ్రేషన్స్ ని గ్రాండ్ గా నిర్వహించుకునే అవకాశం కల్పించిన యూఏఈ ప్రభుత్వంపై ప్రశంసలు కురిపించారు. అయితే..పండగ పూట కుటుంబసభ్యులకు దూరంగా ఉండాల్సి రావటం లోటుగా ఫీలయ్యారు భక్తులు.




తాజా వార్తలు
- క్షిపణుల అడ్డుకట్ట దృశ్యాలు చిత్రీకరించి సోషల్ మీడియాలో పోస్ట్ చేసిన వ్యక్తి అరెస్ట్
- క్షతగాత్రులను పరామర్శించిన కువైట్ రక్షణ మంత్రి షేఖ్ అబ్దుల్లా అలీ
- హిజ్రీ నూతన సంవత్సరానికి యూఏఈలో జూన్ 15న సెలవు
- ఇరాన్ దాడిలో ఒకరు మృతి.. 63 మందికి గాయాలు, అత్యవసర పరిస్థితిలో కువైట్ ఆసుపత్రులు
- వేస్ట్ మేనేజ్మెంట్ లో గణనీయంగా తగ్గిన ఉల్లంఘనలు..!!
- ఒమన్ లో భానుడి ప్రతాపం.. 50 డిగ్రీలకు ఉష్ణోగ్రతలు..!!
- ప్రజలకు కీలక సూచనలు చేసిన కువైట్ సైన్యం..!!
- షార్జా బాలుడి మృతి కేసులో నేబర్ ఫ్యామిలీలకు బెయిల్..!!
- ఖతార్ లో పర్సనల్ డేటా ప్రైవసీ.. పరిరక్షణకు NCSA ఫ్రేమ్వర్క్ ఆవిష్కరణ..!!
- బ్రెయిన్ ట్యూమర్ ను గుర్తించడంలో వైఫల్యం.. డాక్టర్ కు ఫైన్..!!









