యూఏఈలో గ్రాండ్ గా క్రిస్మస్ సెలబ్రేషన్స్
- December 26, 2019
యూఏఈలో క్రిస్మస్ సెలబ్రేషన్స్ ని భక్తి శ్రద్ధలతో జరుపుకున్నారు. వేలాదిగా తరలొచ్చిన భక్తులతో అబుదాబి, దుబాయ్, షార్జాలోని చర్చిలు కళకళలాడాయి. ఉదయం నాలుగు గంటల నుంచే ప్రత్యేక ప్రార్ధనలు ప్రారంభమయ్యాయి. రాత్రి 8.30 గంటల వరకు గ్రాండ్ మాస్ కొనసాగింది. అబుదాబిలోని సెయింట్ జోసఫ్ కేథడ్రల్ చర్చికి తెల్లవారుజాము నుంచే భక్తుల భారీ సంఖ్యలో తరలొచ్చారు. ఇంగ్లీష్, అరబిక్, మలయాళం, తమిళం, సింహళ, స్పానిష్, కొంకణి, కొరియన్, పోలిష్, ఇటాలియన్, ఉర్దూ లాంగ్వేజస్ లో ప్రేయర్ చేయటం విశేషం. క్రిస్మస్ సెలబ్రేషన్స్ ని గ్రాండ్ గా నిర్వహించుకునే అవకాశం కల్పించిన యూఏఈ ప్రభుత్వంపై ప్రశంసలు కురిపించారు. అయితే..పండగ పూట కుటుంబసభ్యులకు దూరంగా ఉండాల్సి రావటం లోటుగా ఫీలయ్యారు భక్తులు.




తాజా వార్తలు
- కువైట్ పై క్షిపణులు, డ్రోన్ దాడులు..గగనతల రక్షణ వ్యవస్థలు ప్రతిఘటన
- జులై 27న దేశవ్యాప్త బ్యాంక్ సమ్మె..
- ధోఫార్ నుంచి తిరుగు ప్రయాణంలో విషాదం.. టీచర్, ముగ్గురు పిల్లలు మృతి..!!
- సౌదీలో వారం రోజుల్లో 15,836 మంది అరెస్టు..!!
- కువైట్ లో విద్యుత్ పొదుపు ప్రచారానికి విశేష స్పందన..!!
- రోడ్డుపై బట్టలు ఆరేస్తే BD100 జరిమానా..!!
- యూఏఈ లాటరీ 'లక్కీ డే డ్రా'.. ముగ్గురికి చెరో Dh50,000 బహుమతి..!!
- అబుదాబిలో 'యమ్మీ ఇండియన్ బైట్' రెస్టారెంట్ మూసివేత..!!
- సూమ్ యాప్లో ఖైదీల తయారీ ఉత్పత్తుల విక్రయం..!!
- అలిపిరి నడక మార్గంలో భక్తుల భద్రతకు మరింత పటిష్ట చర్యలు: వెంకయ్య చౌదరి







