ఒమన్ లో కాలం చెల్లిన ఫుడ్ ను ధ్వంసం చేసిన అధికారులు

- December 26, 2019 , by Maagulf
ఒమన్ లో కాలం చెల్లిన ఫుడ్ ను ధ్వంసం చేసిన అధికారులు

మస్కట్:గడువు ముగిసిన ఫుడ్ ఐటమ్స్ ను అల్ మధైబి మున్సిపాలిటీ అధికారులు సీజ్ చేశారు. సినవ్ సెంటర్ లో సోదాలు చేపట్టిన అధికారులు 416 క్యాన్డ్ ఫుడ్ గడువు ముగిసినట్లు గుర్తించారు. కుళ్లిపోయే దశలో ఉన్న 373 కిలోల ఫుడ్ ఐటమ్స్ ని సీజ్ చేశారు. అనంతరం సీజ్ చేసిన ఫుడ్ ను డిస్ట్రాయ్ చేశారు.  

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com