ఒమన్ లో కాలం చెల్లిన ఫుడ్ ను ధ్వంసం చేసిన అధికారులు
- December 26, 2019
మస్కట్:గడువు ముగిసిన ఫుడ్ ఐటమ్స్ ను అల్ మధైబి మున్సిపాలిటీ అధికారులు సీజ్ చేశారు. సినవ్ సెంటర్ లో సోదాలు చేపట్టిన అధికారులు 416 క్యాన్డ్ ఫుడ్ గడువు ముగిసినట్లు గుర్తించారు. కుళ్లిపోయే దశలో ఉన్న 373 కిలోల ఫుడ్ ఐటమ్స్ ని సీజ్ చేశారు. అనంతరం సీజ్ చేసిన ఫుడ్ ను డిస్ట్రాయ్ చేశారు.
తాజా వార్తలు
- దుబాయ్ లో నకిలీ హోటల్ ఫ్లోర్ లీజు..ఇద్దరికి జైలు శిక్ష..!!
- అల్-ముత్లా యాక్సిడెండ్, ఎమర్జెన్సీ సెంటర్ ప్రారంభం..!!
- మహిళకు జీవిత ఖైదు విధించిన బహ్రెయిన్ కోర్టు..!!
- 10 కిలోల మెత్ సీజ్ చేసిన సౌదీ కస్టమ్స్..!!
- ఒమన్లో ఐఫోన్ 17 సందడి..!!
- దోహాలో AGCFF U-17 గల్ఫ్ కప్ ప్రారంభోత్సవం..!!
- Asia Cup 2025: ఒమన్ పై భారత్ విజయం..
- టీ20 ఫార్మాట్లో 250 మ్యాచ్లు పూర్తి చేసుకున్న టీమిండియా
- ప్రీక్వార్టర్స్లో పీవీ సింధు ఓటమి...
- ఆసియా కప్: ధనాధనా బాదిన అభిషేక్, శాంసన్..