ఒమన్ లో కాలం చెల్లిన ఫుడ్ ను ధ్వంసం చేసిన అధికారులు
- December 26, 2019
మస్కట్:గడువు ముగిసిన ఫుడ్ ఐటమ్స్ ను అల్ మధైబి మున్సిపాలిటీ అధికారులు సీజ్ చేశారు. సినవ్ సెంటర్ లో సోదాలు చేపట్టిన అధికారులు 416 క్యాన్డ్ ఫుడ్ గడువు ముగిసినట్లు గుర్తించారు. కుళ్లిపోయే దశలో ఉన్న 373 కిలోల ఫుడ్ ఐటమ్స్ ని సీజ్ చేశారు. అనంతరం సీజ్ చేసిన ఫుడ్ ను డిస్ట్రాయ్ చేశారు.
తాజా వార్తలు
- ఇంటిగ్రేటెడ్ కమాండ్ కంట్రోల్ సెంటర్ పై టీటీడీ అదనపు EO సమీక్ష
- రెనోలో NATS, ఐఏసీసీఎన్ఎన్ ఆధ్వర్యంలో సంయుక్తంగా దీపావళి వేడుకలు
- సత్యసాయి శతజయంతి వేడుకలకు మోదీ–ముర్ము హాజరు
- ఢిల్లీలో భారీ పేలుడు..11 మంది మృతి, పదుల సంఖ్యలో గాయాలు
- పర్యాటక రంగానికి రూ.13,819 కోట్ల భారీ పెట్టుబడులు
- ఏపీ క్యాబినెట్ నిర్ణయాలు
- 'నైట్ స్టడీ స్పేస్'ను ప్రారంభించిన ఖతార్ నేషనల్ లైబ్రరీ..!!
- తైఫ్లోని అల్-హదా రోడ్డు 3 రోజుల పాటు మూసివేత..!!
- యూఏఈలో ఫ్రీలాన్సర్ల వీసాలపై సమీక్ష.. సానుకూల స్పందన..!!
- కువైట్లో సంస్కరణలు..5నిమిషాల్లో ఎంట్రీ వీసా జారీ..!!







