యూఏఈలో గ్రాండ్ గా క్రిస్మస్ సెలబ్రేషన్స్
- December 26, 2019
యూఏఈలో క్రిస్మస్ సెలబ్రేషన్స్ ని భక్తి శ్రద్ధలతో జరుపుకున్నారు. వేలాదిగా తరలొచ్చిన భక్తులతో అబుదాబి, దుబాయ్, షార్జాలోని చర్చిలు కళకళలాడాయి. ఉదయం నాలుగు గంటల నుంచే ప్రత్యేక ప్రార్ధనలు ప్రారంభమయ్యాయి. రాత్రి 8.30 గంటల వరకు గ్రాండ్ మాస్ కొనసాగింది. అబుదాబిలోని సెయింట్ జోసఫ్ కేథడ్రల్ చర్చికి తెల్లవారుజాము నుంచే భక్తుల భారీ సంఖ్యలో తరలొచ్చారు. ఇంగ్లీష్, అరబిక్, మలయాళం, తమిళం, సింహళ, స్పానిష్, కొంకణి, కొరియన్, పోలిష్, ఇటాలియన్, ఉర్దూ లాంగ్వేజస్ లో ప్రేయర్ చేయటం విశేషం. క్రిస్మస్ సెలబ్రేషన్స్ ని గ్రాండ్ గా నిర్వహించుకునే అవకాశం కల్పించిన యూఏఈ ప్రభుత్వంపై ప్రశంసలు కురిపించారు. అయితే..పండగ పూట కుటుంబసభ్యులకు దూరంగా ఉండాల్సి రావటం లోటుగా ఫీలయ్యారు భక్తులు.




తాజా వార్తలు
- ఇంటిగ్రేటెడ్ కమాండ్ కంట్రోల్ సెంటర్ పై టీటీడీ అదనపు EO సమీక్ష
- రెనోలో NATS, ఐఏసీసీఎన్ఎన్ ఆధ్వర్యంలో సంయుక్తంగా దీపావళి వేడుకలు
- సత్యసాయి శతజయంతి వేడుకలకు మోదీ–ముర్ము హాజరు
- ఢిల్లీలో భారీ పేలుడు..11 మంది మృతి, పదుల సంఖ్యలో గాయాలు
- పర్యాటక రంగానికి రూ.13,819 కోట్ల భారీ పెట్టుబడులు
- ఏపీ క్యాబినెట్ నిర్ణయాలు
- 'నైట్ స్టడీ స్పేస్'ను ప్రారంభించిన ఖతార్ నేషనల్ లైబ్రరీ..!!
- తైఫ్లోని అల్-హదా రోడ్డు 3 రోజుల పాటు మూసివేత..!!
- యూఏఈలో ఫ్రీలాన్సర్ల వీసాలపై సమీక్ష.. సానుకూల స్పందన..!!
- కువైట్లో సంస్కరణలు..5నిమిషాల్లో ఎంట్రీ వీసా జారీ..!!







