మోస్ట్ వాంటెడ్ టెర్రరిస్టుల్ని హతమార్చిన సెక్యూరిటీ ఫోర్సెస్
- December 26, 2019రియాద్: సౌదీ సెక్యూరిటీ ఫోర్సెస్ ఇద్దరు మోస్ట్ వాంటెడ్ టెర్రరిస్టుల్ని హతమార్చింది. దమ్మామ్లో ఈ ఘటన చోటు చేసుకుంది. తీవ్రవాదులు వుంటోన్న ప్రాంతంలో సౌదీ ఫోర్సెస్ తనిఖీలు నిర్వహించగా, తీవ్రవాదులు కాల్పులు జరిపారనీ, సెక్యూరిటీ ఫోర్సెస్ ఎదురు కాల్పులు ప్రారంభించడంతో తీవ్రవాదులు ప్రాణాలు కోల్పోయారనీ అధికారిక వర్గాలు వెల్లడించాయి. ఘటన అనంతరం సెక్యూరిటీ ఫోర్సెస్ ఆ ప్రాంతాన్ని జల్లెడ పట్టాయి. లొంగిపోవాల్సిందిగా ఆదేశించినా తీవ్రవాదులు పట్టించుకోకుండా దాడికి దిగడంతోనే వారిని హతమార్చాల్సి వచ్చిందని సెక్యూరిటీ ఫోర్సెస్ ప్రతినిథులు పేర్కొన్నారు.
తాజా వార్తలు
- కువైట్ ఆర్మీ జనరల్ స్టాఫ్ చీఫ్ని కలిసిన భారత రాయబారి
- Dh3 మిలియన్ల వరకు జరిమానా: CSI చర్చి, BAPS ఆలయాన్ని సందర్శిస్తున్నారా?
- SR808 బిలియన్లకు చేరిన FDI పెట్టుబడులు..!
- ఖతార్ ఎయిర్వేస్ మొట్టమొదటి AI క్యాబిన్ సిబ్బంది..!
- వెబ్సైట్లలో వ్యక్తిగత డేటా షేర్.. ROP హెచ్చరికలు
- UNHCR కోసం ఖతార్ ఎయిర్వేస్ ఉదారత..!
- తెలుగు రాష్ట్రాల్లో ముగిసిన నామినేషన్ల ఉపసంహరణ గడువు..
- జైపూర్, నాగ్పూర్, గోవా విమానాశ్రయాలకు బాంబు బెదిరింపులు
- రేవంత్ రెడ్డికి ఢిల్లీ పోలీసుల నోటీసులు
- ఖతార్ లో రేపట్నుంచి భారీ వర్షాలు..!