మోస్ట్ వాంటెడ్ టెర్రరిస్టుల్ని హతమార్చిన సెక్యూరిటీ ఫోర్సెస్
- December 26, 2019
రియాద్: సౌదీ సెక్యూరిటీ ఫోర్సెస్ ఇద్దరు మోస్ట్ వాంటెడ్ టెర్రరిస్టుల్ని హతమార్చింది. దమ్మామ్లో ఈ ఘటన చోటు చేసుకుంది. తీవ్రవాదులు వుంటోన్న ప్రాంతంలో సౌదీ ఫోర్సెస్ తనిఖీలు నిర్వహించగా, తీవ్రవాదులు కాల్పులు జరిపారనీ, సెక్యూరిటీ ఫోర్సెస్ ఎదురు కాల్పులు ప్రారంభించడంతో తీవ్రవాదులు ప్రాణాలు కోల్పోయారనీ అధికారిక వర్గాలు వెల్లడించాయి. ఘటన అనంతరం సెక్యూరిటీ ఫోర్సెస్ ఆ ప్రాంతాన్ని జల్లెడ పట్టాయి. లొంగిపోవాల్సిందిగా ఆదేశించినా తీవ్రవాదులు పట్టించుకోకుండా దాడికి దిగడంతోనే వారిని హతమార్చాల్సి వచ్చిందని సెక్యూరిటీ ఫోర్సెస్ ప్రతినిథులు పేర్కొన్నారు.
తాజా వార్తలు
- ఇంటిగ్రేటెడ్ కమాండ్ కంట్రోల్ సెంటర్ పై టీటీడీ అదనపు EO సమీక్ష
- రెనోలో NATS, ఐఏసీసీఎన్ఎన్ ఆధ్వర్యంలో సంయుక్తంగా దీపావళి వేడుకలు
- సత్యసాయి శతజయంతి వేడుకలకు మోదీ–ముర్ము హాజరు
- ఢిల్లీలో భారీ పేలుడు..11 మంది మృతి, పదుల సంఖ్యలో గాయాలు
- పర్యాటక రంగానికి రూ.13,819 కోట్ల భారీ పెట్టుబడులు
- ఏపీ క్యాబినెట్ నిర్ణయాలు
- 'నైట్ స్టడీ స్పేస్'ను ప్రారంభించిన ఖతార్ నేషనల్ లైబ్రరీ..!!
- తైఫ్లోని అల్-హదా రోడ్డు 3 రోజుల పాటు మూసివేత..!!
- యూఏఈలో ఫ్రీలాన్సర్ల వీసాలపై సమీక్ష.. సానుకూల స్పందన..!!
- కువైట్లో సంస్కరణలు..5నిమిషాల్లో ఎంట్రీ వీసా జారీ..!!







