ఇండియన్ ముస్లిమ్స్, చైనా యుఘుర్స్కి మద్దతుగా కువైటీ ఎంపీలు
- December 27, 2019
కువైట్: మొత్తం 27 మంది కువైటీ ఎంపీలు, ఇండియన్ ముస్లిమ్స్ అలాగే చైనాలోని యుఘిర్ ముస్లిమ్స్కి సంఘీభావంగా ఓ లేఖపై సంతకాలు చేశారు. డిప్లమాటిక్ ఛానల్స్ని వినియోగించుకుని ముస్లిం మైనారిటీస్ తమ సమస్యల పరిష్కారం కోసం కృషి చేయాలని ఈ సందర్భంగా ఎంపీలు విజ్ఞప్తి చేశారు. అంతర్జాతీయ వేదికలపై ఆయా ముస్లింలకు మద్దతుగా తాము నిలుస్తామని ఈ సందర్భంగా ఎంపీలు పేర్కొన్నారు.
తాజా వార్తలు
- జాతిని ఉద్దేశించి ప్రధాని మోదీ ప్రసంగం..
- ఖతార్ లో EV ఛార్జింగ్ స్టేషన్లు విస్తరణ..!!
- ఒమన్ లో హ్యుమన్ ట్రాఫికింగ్ అడ్డుకట్టకు కఠిన చట్టం..!!
- ఆటం సీజన్ కు బహ్రెయిన్ స్వాగతం..!!
- సౌదీ అరేబియాలో 21,638 మంది అరెస్టు..!!
- కువైట్ ఆకాశంలో సాటర్న కనువిందు..!!
- దుబాయ్ మిరాకిల్ గార్డెన్ టికెట్ ధరలు రెట్టింపు..!!
- అలయ్ బలయ్ కార్యక్రమానికి నాగార్జునను ఆహ్వానించిన దత్తాత్రేయ
- స్థానిక సంస్థల ఎన్నికల నిర్వహణ పై సీఎం రేవంత్ కీలక సమీక్ష
- H1B visa: భయంతో స్వదేశ ప్రయాణాలు రద్దు చేసుకుంటున్న భారతీయులు