పాన్--ఆధార్ అనుసంధానం గడువు పొడిగింపు
- December 31, 2019
ఢిల్లీ:భారీ మొత్తంలో ఆర్థిక లావాదేవీలకు, ఐటీ రిటర్నుల దాఖలుకు ఉపకరించే శాశ్వత ఖాతా సంఖ్య (పాన్) కార్డును ఆధార్ కార్డుతో అనుసంధానించాలని కేంద్రం ఎప్పటినుంచో చెబుతోంది. అందుకు గడువు కూడా విధించింది. సెప్టెంబరులో ఓసారి ఆ గడువును పొడిగించారు. ఆ గడువు డిసెంబరు 31తో ముగియనుండగా, మరోసారి గడువు పొడిగిస్తూ కేంద్ర ప్రత్యక్ష పన్నుల బోర్డు నిర్ణయం తీసుకుంది. 2020 మార్చి 31 వరకు తాజా గడువు పొడిగించారు. అప్పటిలోగా పాన్ కార్డును ఆధార్ తో అనుసంధానం చేయకపోతే పాన్ కార్డు చెల్లదని బోర్డు స్పష్టం చేసింది.
తాజా వార్తలు
- సత్యసాయి శతజయంతి వేడుకలకు మోదీ–ముర్ము హాజరు
- ఢిల్లీలో భారీ పేలుడు..11 మంది మృతి, పదుల సంఖ్యలో గాయాలు
- పర్యాటక రంగానికి రూ.13,819 కోట్ల భారీ పెట్టుబడులు
- ఏపీ క్యాబినెట్ నిర్ణయాలు
- 'నైట్ స్టడీ స్పేస్'ను ప్రారంభించిన ఖతార్ నేషనల్ లైబ్రరీ..!!
- తైఫ్లోని అల్-హదా రోడ్డు 3 రోజుల పాటు మూసివేత..!!
- యూఏఈలో ఫ్రీలాన్సర్ల వీసాలపై సమీక్ష.. సానుకూల స్పందన..!!
- కువైట్లో సంస్కరణలు..5నిమిషాల్లో ఎంట్రీ వీసా జారీ..!!
- ఒమన్ లో దివ్యాంగుల వికాసానికి ప్రత్యేక కార్యాచరణ..!!
- మినిమం వేజ్ BD700.. జీరో అన్ ఎంప్లాయిమెంట్..!!







