జెడ్డా:సెలవుల సందర్భంగా హరమైన్ హైస్పీడ్ ట్రైన్ సర్వీసుల పెంపు
- December 31, 2019
జెడ్డా:మిడ్ అకాడమిక్ ఇయర్ వెకేషన్ సందర్భంగా హరమైన్ హై స్పీడ్ ట్రైన్ సర్వీసులను పెంచనున్నట్లు ట్రైన్ ప్రాజెక్ట్ అధికారులు వెల్లడించారు. జనవరి 3 నుంచి 19 వరకు డైలీ 16 సర్వీసులు నడపనున్నారు. ప్రతీ రోజు ఉదయం 8 గంటల నుంచి రాత్రి 11 గంటల వరకు ప్రయాణికులకు అందుబాటులో ఉంటుంది. జెడ్డాలోని కింగ్ అబ్దులాజీజ్ ఇంటర్నేషనల్ ఎయిర్ పోర్ట్-KAIA, రబీగ్ లోని కింగ్ అబ్దుల్లా ఎకానామిక్ సిటీ మీదుగా మక్కా నుంచి మదీన వరకు ట్రైన్ సర్వీసులు నడపనున్నారు. గత సెప్టెంబర్ 29లో అగ్రిప్రమాదం చోటు చేసుకున్న తర్వాత దాదాపు రెండున్నర నెలలు మక్కా నుంచి మదీనా మధ్య సర్వీసులను నిలిపివేశారు. డిసెంబర్ 18 నుంచి మళ్లీ సర్వీసులను పునరుద్ధరించారు.
తాజా వార్తలు
- రెనోలో NATS, ఐఏసీసీఎన్ఎన్ ఆధ్వర్యంలో సంయుక్తంగా దీపావళి వేడుకలు
- సత్యసాయి శతజయంతి వేడుకలకు మోదీ–ముర్ము హాజరు
- ఢిల్లీలో భారీ పేలుడు..11 మంది మృతి, పదుల సంఖ్యలో గాయాలు
- పర్యాటక రంగానికి రూ.13,819 కోట్ల భారీ పెట్టుబడులు
- ఏపీ క్యాబినెట్ నిర్ణయాలు
- 'నైట్ స్టడీ స్పేస్'ను ప్రారంభించిన ఖతార్ నేషనల్ లైబ్రరీ..!!
- తైఫ్లోని అల్-హదా రోడ్డు 3 రోజుల పాటు మూసివేత..!!
- యూఏఈలో ఫ్రీలాన్సర్ల వీసాలపై సమీక్ష.. సానుకూల స్పందన..!!
- కువైట్లో సంస్కరణలు..5నిమిషాల్లో ఎంట్రీ వీసా జారీ..!!
- ఒమన్ లో దివ్యాంగుల వికాసానికి ప్రత్యేక కార్యాచరణ..!!







