గంటకు 300 కిలోమీటర్లకు వేగాన్ని పెంచిన హరామేన్ రైల్వే
- January 02, 2020
జెడ్డా:హరామేన్ హై స్పీడ్ రైల్వే, రబిగ్ హరియు మదినా మధ్య హై స్పీడ్ రైళ్ళ వేగాన్ని గంటకు 300 కిలోమీటర్లకు పెంచినట్లు పేర్కొంది. జనవరి 1 నుంచి ఈ వేగం అమల్లోకి వస్తుంది. కింగ్ అబ్దుల్లా ఎకనమిక్ సిటీ - మదినా మధ్య ఈ వేగంతో రైళ్ళు ప్రయాణిస్తాయి. పెరిగిన వేగంతో ప్రయాణ సమయం గణనీయంగా తగ్గనుంది. మిడ్ ఎకనమిక్ వెకేషన్ సమయంలో హరామేన్ ట్రెయిన్ రోజుకి 16 సర్వీసుల్ని నడపనుంది. జూన్ 3 నుంచి జూన్ 19 వరకు ఈ సర్వీసులు నడుస్తాయి. ఉదయం 8 గంటల నుంచి రాత్రి 11 గంటల వరకు ఈ సర్వీసులు అందుబాటులో వుంటాయి.
తాజా వార్తలు
- Asia Cup 2025: ఒమన్ పై భారత్ విజయం..
- టీ20 ఫార్మాట్లో 250 మ్యాచ్లు పూర్తి చేసుకున్న టీమిండియా
- ప్రీక్వార్టర్స్లో పీవీ సింధు ఓటమి...
- ఆసియా కప్: ధనాధనా బాదిన అభిషేక్, శాంసన్..
- మణిపూర్లో అస్సాం రైఫిల్స్పై దుండగుల దాడి
- ఆర్చరీ ప్రీమియర్ లీగ్కు బ్రాండ్ అంబాసిడర్గా వ్యవహరించనున్న గ్లోబల్ ఐకాన్ రామ్ చరణ్
- నవరాత్రుల సందర్భంగా ప్రత్యేక టూర్ ప్యాకేజీ: APDTC
- ప్రపంచంలో మొదటిసారి 100 ఆవిష్కర్తలతో భేటీ కానున్న జర్నలిస్టులు
- సౌదీలో కొత్త పండ్లు, కూరగాయల ప్యాకేజింగ్ నిబంధనలు..!!
- వెబ్ సమ్మిట్ ఖతార్ 2026కి విస్తృత ఏర్పాట్లు..!!